కమాండ్ కంట్రోల్ సెంటర్ను ప్రారంభించిన ఎస్పీ ఉదయ్కుమార్ రెడ్డి త్వరలోనే ఇంటిగ్రేటెడ్ కమాండ్ చలాన్ సిస్టం ప్రారంభం ఎదులాపురం, జూలై 22 : ఆదిలాబాద్ పట్టణం సీసీ కెమెరాల నిఘాలో ఉందని ఎస్పీ ఉదయ్ కుమా�
ఇంద్రవెల్లి, జూలై 31 : జిల్లాలోని ఆయా గ్రామాల్లో శుక్రవారం పీహెచ్సీల ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. మండలంలోని దోడంద
పేద, మధ్య తరగతి కుటుంబాలపై జీఎస్టీ భారం పాలు, పాల ఉత్పత్తులపైనా కొత్తగా పన్ను పేదలపై పెత్తనం.. కార్పొరేట్లకు ధారాదత్తం ఐదేళ్లలో మూడింతలు పెరిగిన ఇంటి ఖర్చులు కేంద్రం తీరుపై మండిపడుతున్న మహిళలు కేంద్రం వ�
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో గల గుంజాల జలపాతం ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని గుంజాల జలపాతం పాలధార మాదిరిగా జాలువారుతూ కనువిందు చేస్తున్నది. ఇటీవల భారీగా కురిసిన వర్షాలకు జలధార కొండ కోనలు ద�
ఐదో విడుత అమలుకు యంత్రాంగం నిమగ్నం జిల్లాలో 1,52,440 మంది పట్టాదారులు 81,643 మంది అర్హులు.. 44,553 మంది అనర్హులు కొత్తగా 8,976 మంది పట్టాదారులు గతేడాది దరఖాస్తు చేసుకోని రైతులు 16,429 మంది నేడు తప్పుల సవరణ ఈ నెలాఖరు వరకు దరఖాస
నిర్మల్ అర్బన్, జూలై 21 : కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలా చారిని గురువా రం పరామర్శించారు. వేణుగోపాలాచారి అత్త విజయమ్మ, మామ సింహాచారి అకాల మరణంపై మంత్రి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. హైద రాబాద్లోని బ
పస్పుల – కోరకుంటి రోడ్డుకు నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఫారెస్టు ప్రాంతంలో అనుమతులు నిరాకరిస్తున్న కేంద్ర అటవీ శాఖ ఇబ్బందుల్లో ఆయా గ్రామాల ప్రజలు పెంబి, జూలై 21 : గిరిజన గ్రామాలకు తెలంగాణ ప్రభు�
ఆదిలాబాద్టౌన్, జూలై 21: పోటీ పరీక్షల్లో అభ్యర్థులు కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించాలని సాయివైకుంఠ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రవికిరణ్ యాదవ్ సూచించారు. ఆదిలాబాద్లోని సాయివైకుంఠ ట్రస్ట్ కార్యాలయంలో
అధికారులను ఆదేశించిన ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ భారీ వర్షాలకు జరిగిన నష్టాలపై శాఖల వారీగా సర్వే చేసి నివేదికలు అందజేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తాపట్నాయక్ అధికారులకు సూచించారు. ఇంద్రవ
గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్(జీఎస్టీ)తో కేంద్ర ప్రభుత్వం సామాన్యుల నడ్డి విరుస్తున్నదని టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనబాట పట్టారు. నిత్యావసరాలైన పాలు, పాల ఉత్పత్తులపైనా జీఎస్టీ విధిస్తూ వీటిపై ఆధారప�
పట్టణంలోని పదపో వార్డు రాంనగర్కు చెందిన బీజేపీ కౌన్సిలర్ సుజాత ఎమ్మెల్యే జోగు రామన్న ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్�
నిర్మల్ పట్టణాభివృద్ధికి రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి టీయూఎఫ్ఐడీసీ ద్వారా రూ.23.45 కోట్ల నిధులను మంజూరు చేయించారు.
సంఘ విద్రోహ శక్తులపై నిరంతరం నిఘా ఉంచాలని నిర్మల్ ఎస్పీ సీహెచ్ ప్రవీణ్ కుమార్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో నెలవారీ సమీక్షా సమావేశాన�