రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి ఉట్నూర్ మండలం గోదరిగూడ వద్ద ఘటన చెట్టును ఢీకొన్న టాటా ఏస్ అతి వేగమే కారణం ఉట్నూర్ రూరల్, జూలై 13: పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో తమను ఇంటికి తీసుకెళ్లమని చిన్నారులు తల్లి దం�
ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఎదులాపురం,జూలై13ః భారీ వర్షాల కారణంగా జిల్లా,మండల స్థాయి అధికారులు స్థానికంగా ఉండాలని, ఎప్పటికప్పుడు వర్షాభావ పరిస్ధితులను అంచనా వేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు త�
ఐదో రోజూ భారీ వర్షం ఇండ్లకే పరిమితమైన జనం ప్రాజెక్టుల్లోకి పోటెత్తిన వరద ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యేల పర్యటన జలాశయాలను పరిశీలించిన మంత్రి అల్లోల నష్టం అంచనాలపై యంత్రాంగంతో సమీక్ష గర్భిణీని వాగు దాటిం�
అకాడమీ, కాంపిటీటివ్ పరీక్షలకు తేడా గుర్తించాలి తెలివితేటలే గొప్ప ఆస్తి: మంత్రి శ్రీనివాస్గౌడ్ పోటీ పరీక్షల అభ్యర్థులకు దిశా నిర్దేశం చేసిన సీఎస్బీ, వేపా అకాడమీ డైరెక్టర్లు బాలలత, సీఎస్ వేపా భారీ వర
భారీ వర్షాలు.. పొంచి ఉన్న సీజనల్ వ్యాధుల నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంతోపాటు, వివిధ శాఖల సహకారంతో వ్యాధుల నుంచి ప్రజలను కాపాడేందుకు �
ఇంద్రవెల్లి, జూలై12 : భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయాలని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అధికారులకు సూచించారు. దస్నాపూర్, సట్వాజిగూడ, ప్రబుద్ధనగర్, మిలింద్నగర్తో పాటు మండలకే
జైనథ్, జూలై 12 : ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు సాత్నాల ప్రాజెక్టులోకి 19వేల క్యుసెక్కుల వరద చేరగా మంగళవారం మూడు గేట్లు ఎత్తి నీటిని కిందికి విడుదల చేసినట్లు సంబంధిత ప్రాజెక్టు అధికారులు తెలిపారు. 19వేల క్�
మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి జిల్లా యంత్రాంగంతో అత్యవసర సమీక్ష నష్టం అంచనాలు సిద్ధం చేయాలని ఆదేశం నిర్మల్ టౌన్, జూలై 12 : భారీ వర్షాల కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర అ�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను ముంచెత్తిన వర్షం రెండు రోజులుగా ఎడతెరిపిలేకుండా ముసురు ఉప్పొంగిన వాగులు, వంకలు.. జలపాతాలకు జలకళ.. ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో దిగువకు వరద పరవళ్లు లోతట్టు ప్రాంతాలు జలమయం.. రాకప�
ఖాళీ సిలిండర్లతో యువకుల నిరసన కుభీర్, జూలై 9: వంట గ్యాస్ ధరల పెంపుపై నిరసనలు కొనసాగుతున్నాయి. మండలంలోని పార్డి(బీ) గ్రామంలో టీఆర్ఎస్ నాయకుడు యేరేకర్ మిలింద్ ఆధ్వర్యంలో శనివారం గ్రామంలోని యువకులు, టీ
సారంగాపూర్, జూలై 9 : టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటుందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. ధని గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త పాకాల వెంకటరమణ మూడు నెలల కిందట విద్యుదాఘా
ఇంద్రవెల్లి, జూలై 9 : రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరీబాయి భర్త కుమ్ర రాజు(57) అంత్యక్రియలు శనివారం మండలంలోని దోడంద గ్రామంలో జరిగాయి. ప్రముఖులు పెద్ద ఎత్తున తరలివచ్చి రాజు భౌతికకాయం వద్ద నివాళుల