మొక్కల పెంపకంపై శ్రద్ధ చూపుతున్న ఉపాధ్యాయులు, విద్యార్థులు పచ్చని చెట్లతో ఆహ్లాదకర వాతావరణంలో స్కూళ్లు ఇచ్చోడ, ఆగస్టు 27 : ప్రభుత్వ స్కూళ్లు పచ్చ తోరణంతో దర్శనమిస్తూ ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. బృందావనాలన
ఎదులాపురం/ఉట్నూర్,ఆగస్టు 28: కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష ఆదిలాబాద్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసిందని ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్, ఉట్నూర్లో కలిసి మొత్తం 49 పరీక్షా కేంద్రాల
ఆదిలాబాద్ జిల్లాలో అప్రమత్తమైన వైద్యశాఖ మూడు కేసుల నమోదుతో కట్టుదిట్టమైన చర్యలు రిమ్స్లో ప్రత్యేక వార్డు ప్రజలకు అవగాహన, వైద్య శిబిరాలు జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యాధికారులు ఆదిలాబాద్, ఆగస్టు 27
సెప్టెంబర్ 1 నుంచి అన్ని పాఠశాలల్లో అమలు ఉదయం 9:30గంటలకు హాజరు పడాల్సిందే.. ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 27 : ప్రభుత్వ, జడ్పీ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు వచ్చే నెల నుంచి బయోమెట్రిక్ హాజరు అమలు చేయనున్నారు. ఈ
భీమారం నుంచి జోడువాగుల వరకు జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర అటవీశాఖ అనుమతులు త్వరలో జోడువాగులపై బ్రిడ్జి నిర్మాణం విప్ బాల్క సుమన్ చొరవతో తొలగిపోనున్న ప్రజల ఇబ్బందులు సర్వత్రా హర్షం భీమారం, ఆగస్టు 27
నార్నూర్/ఇంద్రవెల్లి/బోథ్, ఆగస్టు 27 : ఆదిలాబాద్ జిల్లా నార్నూర్, ఇంద్రవెల్లి, బోథ్ మండలాల్లోని గిరిజన, ఆదివాసీ గ్రామాల్లో శనివారం బొడగ పండుగను ఘనంగా నిర్వహించారు. పొలాల అమావాస్య మరుసటి రోజు ఈ పండుగ జర
17 రంగులు.. 17 డిజైన్లు.. 289 వెరైటీలు అతివలు మెచ్చేలా ‘బతుకమ్మ’ చీరెల తయారీ ఈ ఏడాదీ ‘సర్కారు సారె’ సిద్ధం వచ్చేనెలలో రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ నేడో, రేపో జిల్లా కేంద్రాలకు తరలింపు ఇప్పటికే నిర్మల్ జిల్లాకు
ఉమ్మడి జిల్లాలో ఘనంగా పశువుల వేడుక రైతన్నల అతిపెద్ద పండుగ పొలాల అమావాస్యను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. చెరువులు, వాగుల్లో బసవన్నలకు స్నానాలు చేయించి, అందంగా అలంకరించిన అన్�
ప్రభుత్వ దవాఖానల పారిశుధ్య కార్మికులకు నయాపాలసీ అమలు 50 శాతం జీతాలు పెంపు రూ.15,600 అందించేందుకు నిర్ణయం నేరుగా ఖాతాల్లో జమ సర్వత్రా హర్షం ప్రభుత్వ దవాఖానల్లో పనిచేసే పారిశుధ్య కార్మికులకు గౌరవం దక్కింది. న�
ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ రిమ్స్ దవాఖాన తనిఖీ వైద్యులకు పలు సూచనలు ఎదులాపురం, ఆగస్టు 26: జిల్లాలోని ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలందించడానికి వైద్యాధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదిల�
రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ సూపర్స్పెషాలిటీ దవాఖాన పరిశీలన ఎదులాపురం, ఆగస్టు 26: రిమ్స్ సూపర్స్పెషాలిటీ దవాఖానలో ఐపీ(ఇన్ పేషెంట్) వైద్య సేవలు త్వరలోనే ప్రారంభిస్తామని రిమ్స్ డైరెక్టర్ జై�
మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి కలెక్టరేట్ పనుల పరిశీలన ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం నిర్మల్ అర్బన్, ఆగస్టు 26 : నిర్మల్ కలెక్టరేట్ కార్యాలయాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు రాష్ట్ర అట�