ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఎదులాపురం,ఆగస్టు 30: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రిమ్స్ వైద్యశాలలో ప్రత్యేక చర్యలు తీసుకుటున్నామని ఆదిలాబాద్ కలెక్టర్�
కౌఠ (బీ)లో ముగిసిన అఖండ జ్యోతి వేలాదిగా తరలి వచ్చిన భక్తులు బోథ్, ఆగస్టు 30: మండలంలోని కౌఠ (బీ) గ్రామం శబరిమాత నామస్మరణతో మార్మోగిం ది. 30 రోజుల పాటు నిర్వహించిన అఖండ జ్యోతి మాసోత్సవం మంగళవారం ముగిసింది. వివిధ �
అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ నరేందర్ రెడ్డి ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం నిర్మల్ అర్బన్, ఆగస్టు 30 : క్రీడలతో విద్యార్థుల్లో పోటీతత్వం పెరుగుతుందని, మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పెంపొందిస్
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో 35,050 మందికి కొత్తగా అందజేత రెండు జిల్లాల్లో 2,35,231 మంది లబ్ధిదారులు ఆదిలాబాద్, ఆగస్టు 28(నమస్తే తెలంగాణ ప్రతినిధి);రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సబ్బండవర్గాల
టీఆర్ఎస్ హయాంలోనే సామాన్యులకు రాజకీయ పదవులు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కొలువుదీరిన నిర్మల్ మార్కెట్ కమిటీ పాలక వర్గం నిర్మల్ అర్బన్, ఆగస్టు 28: రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, రాష్ట�
మొక్కల పెంపకంపై శ్రద్ధ చూపుతున్న ఉపాధ్యాయులు, విద్యార్థులు పచ్చని చెట్లతో ఆహ్లాదకర వాతావరణంలో స్కూళ్లు ఇచ్చోడ, ఆగస్టు 27 : ప్రభుత్వ స్కూళ్లు పచ్చ తోరణంతో దర్శనమిస్తూ ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. బృందావనాలన
ఎదులాపురం/ఉట్నూర్,ఆగస్టు 28: కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష ఆదిలాబాద్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసిందని ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్, ఉట్నూర్లో కలిసి మొత్తం 49 పరీక్షా కేంద్రాల
ఆదిలాబాద్ జిల్లాలో అప్రమత్తమైన వైద్యశాఖ మూడు కేసుల నమోదుతో కట్టుదిట్టమైన చర్యలు రిమ్స్లో ప్రత్యేక వార్డు ప్రజలకు అవగాహన, వైద్య శిబిరాలు జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యాధికారులు ఆదిలాబాద్, ఆగస్టు 27
సెప్టెంబర్ 1 నుంచి అన్ని పాఠశాలల్లో అమలు ఉదయం 9:30గంటలకు హాజరు పడాల్సిందే.. ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 27 : ప్రభుత్వ, జడ్పీ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు వచ్చే నెల నుంచి బయోమెట్రిక్ హాజరు అమలు చేయనున్నారు. ఈ
భీమారం నుంచి జోడువాగుల వరకు జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర అటవీశాఖ అనుమతులు త్వరలో జోడువాగులపై బ్రిడ్జి నిర్మాణం విప్ బాల్క సుమన్ చొరవతో తొలగిపోనున్న ప్రజల ఇబ్బందులు సర్వత్రా హర్షం భీమారం, ఆగస్టు 27