మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అభ్యర్థులకు స్టడీమెటీరియల్ పంపిణీ ఎదులాపురం, ఆగస్టు 26 : తెలంగాణ ప్రభుత్వం విద్యారంగంపై దృష్టి సారించిందని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పేర్కొన్నారు. ఆదిల�
ఐటీడీఏ పీవో వరుణ్ రెడ్డి పీహెచ్సీ, పాఠశాల తనిఖీ సిబ్బంది గైర్హాజరుపై అగ్రహం పెంబి, ఆగస్టు 26: పీహెచ్సీలో నార్మల్ డెలివరీల సంఖ్యను పెంచాలని ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి ఆదేశించారు. శుక్రవారం మండల కేంద్రంల�
ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ గిరిజన గ్రామాల్లో పర్యటన పెంబి, ఆగస్టు 26: గిరిజన గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా నాయక్ అన్నారు. శుక్రవారం ఐటీడ
ఎద్దులను అందంగా ముస్తాబు చేసిన రైతులు ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు ఎద్దులకు పిండివంటకాలు పెట్టి పూజలు బోథ్, ఆగస్టు 26 : ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పొలాల అమావాస్య పండుగను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. బసవన�
ప్రిలిమినరీకి ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు నిర్మల్లో 10,014, ఆదిలాబాద్లో 16,477 మంది అభ్యర్థులు నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు ఎస్పీ ప్రవీణ్ కుమార్ నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలో ఈ నెల 28న న జరుగనున్న కానిస�
రాష్ట్రంలో బీజేపీ కుల, మత రాజకీయాలు చేసి ప్రజలను రెచ్చగోడుతున్నదని శిశు, సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గురువారం నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీజ్ఞానసరస్వతీ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం �
పరిపాలనా సౌలభ్యం కోసం నిర్మల్ జిల్లా ఏర్పాటుతో మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని కో
రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలను ప్రైవేట్కు దీటుగా తీర్చిదిద్దుతున్నది. ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమంతో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయడంతో పాటు ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రారంభించడంతో అడ్మిషన్లు భారీగా పెరిగా