నార్నూర్/ఇంద్రవెల్లి/బోథ్, ఆగస్టు 27 : ఆదిలాబాద్ జిల్లా నార్నూర్, ఇంద్రవెల్లి, బోథ్ మండలాల్లోని గిరిజన, ఆదివాసీ గ్రామాల్లో శనివారం బొడగ పండుగను ఘనంగా నిర్వహించారు. పొలాల అమావాస్య మరుసటి రోజు ఈ పండుగ జర
17 రంగులు.. 17 డిజైన్లు.. 289 వెరైటీలు అతివలు మెచ్చేలా ‘బతుకమ్మ’ చీరెల తయారీ ఈ ఏడాదీ ‘సర్కారు సారె’ సిద్ధం వచ్చేనెలలో రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ నేడో, రేపో జిల్లా కేంద్రాలకు తరలింపు ఇప్పటికే నిర్మల్ జిల్లాకు
ఉమ్మడి జిల్లాలో ఘనంగా పశువుల వేడుక రైతన్నల అతిపెద్ద పండుగ పొలాల అమావాస్యను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. చెరువులు, వాగుల్లో బసవన్నలకు స్నానాలు చేయించి, అందంగా అలంకరించిన అన్�
ప్రభుత్వ దవాఖానల పారిశుధ్య కార్మికులకు నయాపాలసీ అమలు 50 శాతం జీతాలు పెంపు రూ.15,600 అందించేందుకు నిర్ణయం నేరుగా ఖాతాల్లో జమ సర్వత్రా హర్షం ప్రభుత్వ దవాఖానల్లో పనిచేసే పారిశుధ్య కార్మికులకు గౌరవం దక్కింది. న�
ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ రిమ్స్ దవాఖాన తనిఖీ వైద్యులకు పలు సూచనలు ఎదులాపురం, ఆగస్టు 26: జిల్లాలోని ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలందించడానికి వైద్యాధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదిల�
రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ సూపర్స్పెషాలిటీ దవాఖాన పరిశీలన ఎదులాపురం, ఆగస్టు 26: రిమ్స్ సూపర్స్పెషాలిటీ దవాఖానలో ఐపీ(ఇన్ పేషెంట్) వైద్య సేవలు త్వరలోనే ప్రారంభిస్తామని రిమ్స్ డైరెక్టర్ జై�
మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి కలెక్టరేట్ పనుల పరిశీలన ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం నిర్మల్ అర్బన్, ఆగస్టు 26 : నిర్మల్ కలెక్టరేట్ కార్యాలయాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు రాష్ట్ర అట�
మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అభ్యర్థులకు స్టడీమెటీరియల్ పంపిణీ ఎదులాపురం, ఆగస్టు 26 : తెలంగాణ ప్రభుత్వం విద్యారంగంపై దృష్టి సారించిందని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పేర్కొన్నారు. ఆదిల�
ఐటీడీఏ పీవో వరుణ్ రెడ్డి పీహెచ్సీ, పాఠశాల తనిఖీ సిబ్బంది గైర్హాజరుపై అగ్రహం పెంబి, ఆగస్టు 26: పీహెచ్సీలో నార్మల్ డెలివరీల సంఖ్యను పెంచాలని ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి ఆదేశించారు. శుక్రవారం మండల కేంద్రంల�
ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ గిరిజన గ్రామాల్లో పర్యటన పెంబి, ఆగస్టు 26: గిరిజన గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా నాయక్ అన్నారు. శుక్రవారం ఐటీడ
ఎద్దులను అందంగా ముస్తాబు చేసిన రైతులు ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు ఎద్దులకు పిండివంటకాలు పెట్టి పూజలు బోథ్, ఆగస్టు 26 : ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పొలాల అమావాస్య పండుగను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. బసవన�
ప్రిలిమినరీకి ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు నిర్మల్లో 10,014, ఆదిలాబాద్లో 16,477 మంది అభ్యర్థులు నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు ఎస్పీ ప్రవీణ్ కుమార్ నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలో ఈ నెల 28న న జరుగనున్న కానిస�
రాష్ట్రంలో బీజేపీ కుల, మత రాజకీయాలు చేసి ప్రజలను రెచ్చగోడుతున్నదని శిశు, సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గురువారం నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీజ్ఞానసరస్వతీ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం �