ఇంటింటా ప్రత్యేక బృందాల తనిఖీ 4వ తేదీ వరకు మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలపై సర్వే సిరికొండ, సెప్టెంబర్ 1 : ప్రతి గ్రామంలో శుభ్రంగా స్వచ్ఛమైన వాతావరణం ఉండేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు స్వచ్ఛ భారత్ మిషన్ �
దేశమంతా వినాయక చవితిని బుధవారం జరుపుకొంటుంటే.. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం తేజాపూర్ వాసులు మాత్రం మంగళవారమే నిర్వహించారు. వారికి బుధవారం కలిసిరాదు. అందుకే ఘాతవారంగా భావిస్తారు. ఆ రోజు గ్రామం లో ఎ�
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలతో పెనుముప్పు రేగడి మన్ను ప్రతిమలే మేలంటున్న నిపుణులు అవగాహన కల్పిస్తున్న స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణ ప్రేమికులు మార్కెట్లలో సందడి మంచిర్యాల(నమస్తే తెలంగాణ) /నిర్మల్ అ
నిర్మల్ జిల్లాలో తొలి విడుతలో 18 చోట్ల ఏర్పాటు పదెకరాల్లో నందనవనంలా పార్కులు ఇప్పటికే 13 వనాల్లో 2.60 లక్షల మొక్కలు నాటివేత ఈ ఏడాది రెండో విడుతకు సన్నద్ధం మండలానికి 4 చొప్పున 72 పార్కులు నిర్మల్, ఆగస్టు 30 (నమస్�
అపరిచిత వ్యక్తుల సమాచారం ఇస్తే బహుమతులు ఇస్తాం.. సర్కారీ సంక్షేమ పథకాలను వినియోగించుకొని వృద్ధిలోకి రావాలి.. నిర్మల్ జిల్లా ఎస్పీ సీహెచ్ ప్రవీణ్కుమార్ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన కడెం, ఆ�
ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కొత్త పింఛన్ కార్డులు,సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ ముథోల్, ఆగస్టు 30 : టీఆర్స్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులందరూ వినియోగించుకోవాలని ముథోల్ ఎమ్మెల�
భైంసా/భైంసా టౌన్, ఆగస్టు 30 : సీజనల్ వ్యాధుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఏరియా దవాఖాననుమంగళవారం సందర్శించారు. వార్డులన్నింటి�
ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఎదులాపురం,ఆగస్టు 30: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రిమ్స్ వైద్యశాలలో ప్రత్యేక చర్యలు తీసుకుటున్నామని ఆదిలాబాద్ కలెక్టర్�
కౌఠ (బీ)లో ముగిసిన అఖండ జ్యోతి వేలాదిగా తరలి వచ్చిన భక్తులు బోథ్, ఆగస్టు 30: మండలంలోని కౌఠ (బీ) గ్రామం శబరిమాత నామస్మరణతో మార్మోగిం ది. 30 రోజుల పాటు నిర్వహించిన అఖండ జ్యోతి మాసోత్సవం మంగళవారం ముగిసింది. వివిధ �
అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ నరేందర్ రెడ్డి ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం నిర్మల్ అర్బన్, ఆగస్టు 30 : క్రీడలతో విద్యార్థుల్లో పోటీతత్వం పెరుగుతుందని, మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పెంపొందిస్
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో 35,050 మందికి కొత్తగా అందజేత రెండు జిల్లాల్లో 2,35,231 మంది లబ్ధిదారులు ఆదిలాబాద్, ఆగస్టు 28(నమస్తే తెలంగాణ ప్రతినిధి);రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సబ్బండవర్గాల
టీఆర్ఎస్ హయాంలోనే సామాన్యులకు రాజకీయ పదవులు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కొలువుదీరిన నిర్మల్ మార్కెట్ కమిటీ పాలక వర్గం నిర్మల్ అర్బన్, ఆగస్టు 28: రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, రాష్ట�