ఘనంగా జయంతి వేడుకలు నివాళులర్పించిన నాయకులు, అధికారులు ఎదులాపురం, సెప్టెంబర్ 9 : ప్రజాకవి కాళోజీ ఆశయ సాధనకు కృషి చేయాలని జడ్పీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు రాజు అన్నారు. జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మం
నిర్మల్ ఆర్డీవో విజయలక్ష్మి గ్రామ పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్మల్ టౌన్, సెప్టెంబర్ 9 : జాతీయ స్థాయిలో గ్రామాలకు అవార్డులు ప్రకటించనున్న నేపథ్యంలో గ్రామంలో చేసిన అభివృద్ధి పనుల వివరాలు ఆన్లై�
భక్తిశ్రద్ధలతో వినాయకుడికి ప్రత్యేక పూజలు వైభవంగా నిమజ్జన శోభాయాత్ర ఆకట్టుకున్న నృత్యాలు, భజనలు ఎదులాపురం, సెప్టెంబర్ 9 : జిల్లా వ్యాప్తంగా వినాయక నిమజ్జన శోభాయాత్ర శుక్రవారం వైభవంగా సాగింది. వెళ్లిరా�
మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి నిర్మల్లో ఘనంగా గణేశ్ శోభాయాత్ర బుధవార్పేట్లో పూజలు చేసిన మంత్రి ప్రశాంతంగా ముగిసిన నిమజ్జనం నిర్మల్ టౌన్, సెప్టెంబర్ 9 : వినాయకుడి దయతో విఘ్నాలన్నీ తొలగి ప్రజలంద�
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ముగిసిన గురుకులాల క్రీడాపోటీలు ఆదిలాబాద్ రూరల్, సెప్టెంబర్ 9: జోనల్ స్థాయిలో విజయం సాధించిన క్రీడాకారులు రా్రష్ట్రస్థాయి పోటీల్లోనూ గెలవాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే �
ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ కలెక్టరేట్లో కాళోజీకి ఘన నివాళి నిర్మల్ టౌన్, సెప్టెంబర్ 9 : కాళోజీ నారాయణ రావు రచనలు ఎందరికో స్ఫూర్తి నింపాయని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్
జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, కలెక్టర్ రాహుల్రాజ్ కార్యక్రమాల నిర్వహణపై అధికారులతో సమీక్ష ఆసిఫాబాద్, సెప్టెంబర్9 : ఈ నెల 16 నుంచి 18 వరకు నిర్వహించనున్న జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను విజయవంతం చేయాలన�
ఎదులాపురం, సెప్టెంబర్ 6 : అర్హులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. క్యాంపు కార్యాలయంలో మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ సరఫరా చేసిన ఓ�
పల్లెల్లో ఏ నలుగురు కలిసినా 24 గంటల ఉచిత పవర్పై మాటలు కేంద్రంలోకి కేసీఆర్ వెళ్తే అన్నదాతలు బాగు పడుతారని నమ్మకం నిర్మల్ టౌన్, సెప్టెంబర్ 6 : “నిజామాబాద్ గడ్డ లక్ష్మీగడ్డ. ఇక్కడి నుంచి భారత రైతాంగ సోదర
ఇంద్రవెల్లి, సెప్టెంబర్ 6 : నవరాత్స్రోవాల్లో భాగంగా పూజలందుకున్న గణనాథుడిని భక్తులు నిమజ్జనానికి తరలింంచారు. మండలంలోని కెస్లాపూర్, కెస్లాగూడ(జీ), భీంజితండా, వడగాంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో విఘ్న�
ఎంపీ సంతోష్ కుమార్ను కలిసిన అల్లోల దివ్యారెడ్డి నిర్మల్ అర్బన్, సెప్టెంబర్ 6 : క్రాస్ బ్రీడింగ్ ద్వారా అంతరించిపోయే దశకు చేరిన దేశీ ఆవుల సంరక్షణకు తాము చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలని ఎంపీ �
నిజామాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఇన్నాళ్లూ ప్రత్యేక రాష్ట్ర సాధకుడిగా ఉన్న సీఎం కేసీఆర్.. ఇప్పుడు దేశం మొత్తానికి వెలుగు చూపించే దీపంలా మారారు. వ్యవసాయాన్ని దెబ్బకొట్టేలా మోటార్లకు
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న కేఆర్కే కాలనీలో ప్రారంభం ఎదులాపురం, సెప్టెంబర్ 5 : రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్య రక్షణ కోసం బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న తెలి�