ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పలు చోట్ల నీటమునిగిన పంటలు పొంగి పొర్లుతున్న వాగులు.. రాకపోకలకు అంతరాయం నిండుకుండలా ప్రాజెక్టులు, చెరువులు నిర్మల్-మంచిర్యాల రహదారిలో టాటా మ్యాజిక్
ఇంద్రవెల్లి, సెప్టెంబర్ 11: పాముకాటుతో అన్నాచెల్లెలు మృతి చెందారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని సమక గ్రామ పంచాయతీ పరిధి పాటగూడలో చోటుచేసుకొన్నది. కవితకు ఏడుగురు పిల్లలు. కూలి పనులు చేస్త
ఆదిలాబాద్ జిల్లాలో 25 ఎకరాల్లో కూరగాయల పంటలు ఆదర్శంగా నిలుస్తున్న తోషం రైతు గుడిహత్నూర్,ఆగస్టు 28 : ఆధునిక పద్ధతు లు పాటిస్తూ.. సంప్రదాయ పంటల స్థానంలో కూరగాయలు, పప్పు దినుసుల సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్�
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుల ఏకగ్రీవ తీర్మానం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో శుక్రవారం టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు సమావేశమయ్యారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ �
ఘనంగా జయంతి వేడుకలు నివాళులర్పించిన నాయకులు, అధికారులు ఎదులాపురం, సెప్టెంబర్ 9 : ప్రజాకవి కాళోజీ ఆశయ సాధనకు కృషి చేయాలని జడ్పీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు రాజు అన్నారు. జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మం
నిర్మల్ ఆర్డీవో విజయలక్ష్మి గ్రామ పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్మల్ టౌన్, సెప్టెంబర్ 9 : జాతీయ స్థాయిలో గ్రామాలకు అవార్డులు ప్రకటించనున్న నేపథ్యంలో గ్రామంలో చేసిన అభివృద్ధి పనుల వివరాలు ఆన్లై�
భక్తిశ్రద్ధలతో వినాయకుడికి ప్రత్యేక పూజలు వైభవంగా నిమజ్జన శోభాయాత్ర ఆకట్టుకున్న నృత్యాలు, భజనలు ఎదులాపురం, సెప్టెంబర్ 9 : జిల్లా వ్యాప్తంగా వినాయక నిమజ్జన శోభాయాత్ర శుక్రవారం వైభవంగా సాగింది. వెళ్లిరా�
మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి నిర్మల్లో ఘనంగా గణేశ్ శోభాయాత్ర బుధవార్పేట్లో పూజలు చేసిన మంత్రి ప్రశాంతంగా ముగిసిన నిమజ్జనం నిర్మల్ టౌన్, సెప్టెంబర్ 9 : వినాయకుడి దయతో విఘ్నాలన్నీ తొలగి ప్రజలంద�
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ముగిసిన గురుకులాల క్రీడాపోటీలు ఆదిలాబాద్ రూరల్, సెప్టెంబర్ 9: జోనల్ స్థాయిలో విజయం సాధించిన క్రీడాకారులు రా్రష్ట్రస్థాయి పోటీల్లోనూ గెలవాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే �
ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ కలెక్టరేట్లో కాళోజీకి ఘన నివాళి నిర్మల్ టౌన్, సెప్టెంబర్ 9 : కాళోజీ నారాయణ రావు రచనలు ఎందరికో స్ఫూర్తి నింపాయని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్
జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, కలెక్టర్ రాహుల్రాజ్ కార్యక్రమాల నిర్వహణపై అధికారులతో సమీక్ష ఆసిఫాబాద్, సెప్టెంబర్9 : ఈ నెల 16 నుంచి 18 వరకు నిర్వహించనున్న జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను విజయవంతం చేయాలన�