మున్సిపాలిటీ పరిధిలో మెరుగైన వైద్యసేవలు ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలోని కేఆర్కే కాలనీలో ఏర్పాటు ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న రాంనగర్, దస్నాపూర్లలో ఏర్పాటుకు ప్రతిపాదనలు తెలంగాణ సర్కా�
నిర్మల్ అర్బన్, సెప్టెంబర్ 5 : కార్మికుల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తూ కార్పొరేట్ శక్తులకు అండగా నిలుస్తున్నదని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఎల్ఐసీలో వాటాల అమ్మకానికి కేం�
లాభదాయక పంటలపై అవగాహన సదస్సులు వ్యవసాయ సలహాలు, ప్రణాళికలకు కేంద్ర బిందువు కుమ్రం భీం ఆసిఫాబాద్, సెప్టెంబరు 4(నమస్తే తెలంగాణ) : వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ ప్రభుత్వం భవి�
ఆదర్శంగా నిలుస్తున్న జిల్లా సైన్స్ అధికారి నేడు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు ఆసిఫాబాద్, సెప్టెంబర్ 4 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టీ) మండలంలోని వేంపల్లి జడ్�
బీజేపీ ఇచ్చేది గోరంత.. టీఆర్ఎస్ ఇచ్చేది కొండంత.. తెలంగాణ వజ్రోత్సవాలను వైభవంగా నిర్వహిద్దాం.. ఆసరా పింఛన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి అల్లోల దిలావర్పూర్, సెప్టెంబర్ 4 : మన రాష్ట్ర సంక్షేమ ఫథకా�
నిర్మల్ టౌన్, సెప్టెంబర్ 4 : నవరాత్రోత్సవాల్లో భాగంగా నిర్మల్ పట్టణంలో ప్రతిష్టించిన గణేశ్ విగ్రహాలు ఆదివారం నిమజ్జనానికి తరలించారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ�
నిమిషం నిబంధనతో ముందుగానే చేరుకున్న అభ్యర్థులు పరీక్షకు 2,718 మంది హాజరు.. 1501 మంది గైర్హాజరు.. కేంద్రాల వద్ద పోలీసుల భారీ బందోబస్తు ఎదులాపురం,సెప్టెంబర్4: సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ల నియామకానికి ఆదివార�
నందికొండ/మెండోరా, సెప్టెంబర్ 4: నాగార్జునసాగర్ రిజర్వాయర్కు ఆదివారం శ్రీశైలం నుంచి 1,75,723 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగగా.. ప్రాజెక్టు నుంచి 1,75,723 క్యూసెక్కుల నీరు బయటకు విడుదలవుతున్నది. అధికారులు 16 క్రస్ట్
వేగంగా చేస్తున్న పనులు తొలగనున్న సమస్యలు నేరడిగొండ, సెప్టెంబర్ 4 : ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంలో భాగంగా మండలంలోని పాఠశాలల్లో చేపట్టిన పనులు వేగంగా సాగుతున్నాయి. మండలంలో ఎంపిక చేసిన 14 పాఠశాలల్లో ఒక్కో ప�
ఓటరు ఐడీకి ఆధార్ అనుసంధానం ప్రక్రియను వేగవంతం చేయాలని తహసీల్దార్ బత్తుల విశ్వంభర్ సూచించారు. మండలకేంద్రంతో పాటు పలు గ్రామాల్లో పోలింగ్ కేంద్రాల వారీగా బీఎల్వోల పని తీరును, ఆధార్ అనుసంధాన ప్రక్రియ
ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి ఉట్నూర్, సెప్టెంబర్ 1 : విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించేలా ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి ఉపాధ్యాయులకు సూచించారు. ఉట్నూర్లోని కుమ్రం భీం ప్రాంగ�