ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. వేడుకల్లో భాగంగా మొదటి రోజు శుక్రవారం చేపట్టిన ర్యాలీల్లో లక్షలాదిగా పాల్గొని, నినాదాలతో హోరెత్తించారు.
జాతీయ సమైక్యతను చాటేందుకే రాష్ట్ర ప్రభుత్వం వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
రాష్ట్ర రాజధానిలో అడవిబిడ్డల ఆత్మగౌరవం ఉట్టిపడేలా నిర్మించిన ఆదివాసీ, బంజారా భవనాలను సీఎం కేసీఆర్ తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా ఈ నెల 17న ప్రారంభించనున్నారు.
ఉద్యోగాలు సాధించే వరకు కష్టపడి చదవాలని ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి సూచించారు. పీవో క్యాంప్ కార్యాలయంలో జేఈఈ అడ్వాన్స్డ్లో ర్యాంకులు సాధించిన ఉట్నూర్కు చెందిన గిరిజన విద్యార్థులను సోమవారం పీవో అభినం�
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పలు చోట్ల నీటమునిగిన పంటలు పొంగి పొర్లుతున్న వాగులు.. రాకపోకలకు అంతరాయం నిండుకుండలా ప్రాజెక్టులు, చెరువులు నిర్మల్-మంచిర్యాల రహదారిలో టాటా మ్యాజిక్
ఇంద్రవెల్లి, సెప్టెంబర్ 11: పాముకాటుతో అన్నాచెల్లెలు మృతి చెందారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని సమక గ్రామ పంచాయతీ పరిధి పాటగూడలో చోటుచేసుకొన్నది. కవితకు ఏడుగురు పిల్లలు. కూలి పనులు చేస్త
ఆదిలాబాద్ జిల్లాలో 25 ఎకరాల్లో కూరగాయల పంటలు ఆదర్శంగా నిలుస్తున్న తోషం రైతు గుడిహత్నూర్,ఆగస్టు 28 : ఆధునిక పద్ధతు లు పాటిస్తూ.. సంప్రదాయ పంటల స్థానంలో కూరగాయలు, పప్పు దినుసుల సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్�
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుల ఏకగ్రీవ తీర్మానం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో శుక్రవారం టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు సమావేశమయ్యారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ �