ప్రతి క్రీడాకారుడూ గెలుపే లక్ష్యంగా ఆడాలని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు సూచించారు. ఆదివారం డీవైఎస్వో మైదానంలో తెలంగాణ రాష్ట్ర ఆరవ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బాస్కెట్బాల్ చాంపియన�
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి స్ఫూర్తితో గిరి పల్లెలు అభివృద్ధి పథంలో సాగుతున్నాయి. నెలనెలా వస్తున్న నిధులతో సకల సౌకర్యాలు సమకూరుతున్నాయి. శుభ్రమైన డ్రైనేజీలు, తళతళలాడుతున్న రహదారులతో సరికొ�
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మతో పాటు అన్ని పండుగలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తున్నదని ఆదిలాబాద్ రూరల్ ఎంపీపీ గండ్రత్ రమేశ్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలం చి
నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయతలపెట్టిన మెడికల్ కాలేజీ పనుల పురోగతిలో మరో అడుగు ముందుకు పడింది. ఇటీవల 23 మంది సీనియర్ రెసిడెంట్ డాక్టర్లను నియమించడం ప్రాధాన్యతను సంతరించుకుంటున్నది.
రైతుల నుంచి వానకాలం పంట ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి పౌర సరఫరాల శాఖ ముందస్తు ప్రణాళిక ఖరారు చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 3.25 లక్షల ఎకరాల్లో వరి సాగవగా.. 6.67 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస�
నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 26 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు జరగనున్నాయి. తొమ్మిది రోజుల పాటు అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
తెలంగాణ సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఆదివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు మహిళలు పూలతో బతుకమ్మలను పేర్చి, భక్తి శ్రద్ధలతో గౌరమ్మను ప్రతిష్ఠించి పూజలు చేశారు.
రాష్ట్రంలోని 26 వేల పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.7 వేల కోట్లతో ‘మన ఊరు- మన బడి’ మహాయజ్ఞాన్ని ప్రారంభించారని, ఈ యజ్ఞంలో మంచిర్యాల జిల్లాను ముందుంచాలని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత
పోరాడి సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రంలో అధికారం చేపట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి నుంచి వ్యవసాయ రంగానికి ప్రాధాన్యతనిస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో గత పాలకులు పూర్తిగా విస్మరించిన అన్నదాతలకు అండగా న
పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు భూ హక్కు పత్రాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదనిచ, అధికారులు రైతులను పారదర్శకంగా గుర్తించాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నా�
క్రీడాకారులు పోటీతత్వాన్ని పెంపొందించుకోవాలని ఐటీడీఏ పీవో వరుణ్రెడి అన్నారు. ఆశ్రమ పాఠశాల క్రీడోత్సవాల్లో భాగంగా జాతర్ల గ్రామంలోని మినీస్టేడియంలో క్రీడాపోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి.