తెలంగాణ సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఆదివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు మహిళలు పూలతో బతుకమ్మలను పేర్చి, భక్తి శ్రద్ధలతో గౌరమ్మను ప్రతిష్ఠించి పూజలు చేశారు.
రాష్ట్రంలోని 26 వేల పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.7 వేల కోట్లతో ‘మన ఊరు- మన బడి’ మహాయజ్ఞాన్ని ప్రారంభించారని, ఈ యజ్ఞంలో మంచిర్యాల జిల్లాను ముందుంచాలని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత
పోరాడి సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రంలో అధికారం చేపట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి నుంచి వ్యవసాయ రంగానికి ప్రాధాన్యతనిస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో గత పాలకులు పూర్తిగా విస్మరించిన అన్నదాతలకు అండగా న
పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు భూ హక్కు పత్రాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదనిచ, అధికారులు రైతులను పారదర్శకంగా గుర్తించాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నా�
క్రీడాకారులు పోటీతత్వాన్ని పెంపొందించుకోవాలని ఐటీడీఏ పీవో వరుణ్రెడి అన్నారు. ఆశ్రమ పాఠశాల క్రీడోత్సవాల్లో భాగంగా జాతర్ల గ్రామంలోని మినీస్టేడియంలో క్రీడాపోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి.
సంక్షేమ వస తి గృహాల్లోని విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంతో పాటు వారి ఆరోగ్య విషయం లో ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు.
మహిళా సంఘాలకు తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయ మార్గాలను చూపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఇప్పటికే మిల్లెట్ పరిశ్రమ, మినీ టాకీస్ ఏర్పాటు చేయించి సక్సెస్ అయ్యింది.