బతుకమ్మ పండుగను ప్రతి ఒక్కరూ కులమతాలకు అతీతంగా సంతోషంగా జరుపుకోవాలని నేరడిగొండ పీఏసీఎస్ చైర్మన్ సాబ్లే కిశోర్సింగ్ పేర్కొన్నారు. మండలంలోని లింగట్ల గ్రామంలో ఆదివారం మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ �
మూలా నక్షత్రం సందర్భంగా బాసర సరస్వతీ క్షేత్రం ఆదివారం సందడిగా మారింది.దుర్గానవరాత్రోత్సవాల్లో భాగంగా ఏడో రోజు అమ్మవారు కాళరాత్రి రూపంలో దర్శనం ఇచ్చారు.
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం గుండివాగు సమీపంలోని గాయత్రి జలపాతాన్ని సాహస క్రీడల కేంద్రంగా తీర్చిదిద్దడానికి తమ వంతు కృషి చేస్తామని ఐటీడీఏ పీవో వరుణ్ రెడ్డి, మాజీ ఎంపీ గోడం నగేశ్ అన్నారు.
యువత మహాత్ముడి అడుగుజాడల్లో నడవాలని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యస్థాయిని మెరుగుపర్చడానికి.. శిశు మరణాలు తగ్గించి, పిల్లలకు అవసరమైన పౌష్టికాహారాన్ని అందించడానికి ప్రభుత్వం అంగన్వాడీ వ్యవస్థకు రూ�
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని శ్రీ మహా అడెల్లి పోచమ్మ జాతర వైభవంగా ముగిసింది. ఆదివారం వేకువజామునే భక్తులు తరలివచ్చి పవిత్ర కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించారు. నైవేద్యం వండి అమ్మవారికి సమర్పించా�
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యం కారణంగా గిరిజనులు వెనుకబాటుకు గురయ్యారు. ఇప్పటివరకు పాలించిన టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు వారిని ఓటు బ్యాంకుగా మాత్రమే చూశాయి. కనీస మౌలిక వసతులైన ర
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని గుండివాగు సమీపంలో గల గాయత్రి జలపాతం వద్ద వాటర్ రాపెల్లింగ్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జలక్రీడల్లో పాల్గొనేందుకు వివిధ దేశాలు, రాష్ర్టాల నుంచి దాదాపు 30 మంది స
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని శ్రీ మహా అడెల్లి పోచమ్మ దేవస్థానం గంగనీళ్ల జాతర శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. అడెల్లి గ్రామం నుంచి అమ్మవారి నగలను డప్పుమేళాలతో తీసుకెళ్లి ఆలయం చుట్టూ ప్రదక్షి�
వయోవృద్ధులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా శనివారం ఆదిలాబాద్లోని జడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన�
అందరి సంక్షమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని టీఆర్ఎస్ మండల కన్వీనర్ ఏనుగు కృష్ణారెడ్డి అన్నారు. గిరిజనులకు పది శాతం రిజర్వేషన్ పెంచడాన్ని హర్షం వ్యక్తం చేస్తూ శనివారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌర�
అన్నదాతలను అన్ని విధాలా ఆదుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ యేడాది పత్తి కొనుగోళ్లకు చర్యలు తీసుకుంటున్నది. ఆదిలాబాద్ జిల్లాలో ఈ యేడాది 3.52 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి పంట వేయగా.. 21 లక్షల క్వింటాళ్ల దిగుబడి మ�
నిబంధనలు పాటించకుండా, మౌలిక వసతులు కల్పించకుండా కొనసాగుతున్న ప్రైవేట్ దవాఖానలపై వైద్యాధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. రాష్ర్ట ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లాలో ఆరు రోజులుగా తనిఖీలు నిర్వహిస్
సీఎం కేసీఆర్ తెలంగాణలో చేసే అభివృద్ధి పనులు ప్రధాని మోదీకి బీజేపీ పాలిత రాష్ర్టాల్లో చేయడం చేతకాకపోవడం సిగ్గు చేటని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ అన్నారు.