ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని, చెక్ డ్యాంల నిర్మాణ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నీటి పారుదల శాఖ అధికారులను అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శా
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సూర్జాపూర్లో లక్ష్మీ వేంకటేశ్వర స్వామి రథోత్సవం కనుల పండువలా సాగింది. సోమవారం ఉదయం పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి ఊరేగింపుగా రథాన్ని లాగారు.
కడెం ఆయకట్టు ద్వారా మరో 3 వేల ఎకరాల బీడు భూములు సాగులోకి రానున్నాయి. ఇప్పటికే కడెం ప్రాజెక్టు ద్వారా కడెంతో పాటు, దస్తురాబాద్, మంచిర్యాల జిల్లాలోని జన్నారం, దండేపల్లి, హాజీపూర్, లక్షెట్టిపేట, మంచిర్యాల వ�