ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సంప్రదాయ పంటగా రైతులు పత్తి సాగు చేస్తున్నారు. ప్రస్తుతం అది చేతికి వస్తుండడంతో ప్రభుత్వం కొనుగోళ్లకు శ్రీకారం చుట్టనున్నది.
‘సర్వేంద్రియానం నయనం ప్రదానం’అనేది నానుడి. మానవ శరీరంలో అతిసున్నితమైన అవయవం కండ్లు. వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ఇవీ బాగుంటేనే ప్రపంచాన్ని చూడగలం. అందాలను వీక్షించగలం. లేకపోతే అంత�
రాష్ట్రంలో కులవృత్తులకు చేయూతనందించి వారి ఉపాధిని మెరుగుపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగా సబ్సిడీపై గొర్రెలు, ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్నది.
ఆదిలాబాద్ బీడీఎన్టీ ఐటీ కంపెనీలో వసతుల కల్పనకు రూ.1.50 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. సెప్టెంబర్ 26న ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా బీడీఎన్టీ ల్యాబ్ను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సందర్శించారు.
దండారి పండుగ అంటేనే ఆదివాసీ గూడేల్లో అంబరాన్నంటే వేడుక. ఆదివాసులు అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే ఆరాధ్య దేవత ‘ఏత్మాసార్ పేన్' పేరిట చేసే ప్రత్యేక పూజోత్సవం.
నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం దేవునిగూడెం, ఆకొండపేట గ్రామాల్లో మహిళలు సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి అందంగా అలంకరించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని, చెక్ డ్యాంల నిర్మాణ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నీటి పారుదల శాఖ అధికారులను అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శా
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సూర్జాపూర్లో లక్ష్మీ వేంకటేశ్వర స్వామి రథోత్సవం కనుల పండువలా సాగింది. సోమవారం ఉదయం పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి ఊరేగింపుగా రథాన్ని లాగారు.