ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కులవృత్తులు నిరాదరణకు గురయ్యాయి. జీవనోపాధి లేక పొట్టచేత పట్టుకొని వలసబాట పట్టేవారు. ప్రధానంగా కల్లుగీత కార్మికుల పరిస్థితి దుర్భరంగా ఉండేది. లైసెన్స్ పేరిట కార్యాలయాల చుట్టూ త�
ఏజెన్సీలోని గిరిజన గ్రామాల్లో ఆదివాసీల ఆధ్వర్యంలో ఏత్మాసూర్ పేన్ దేవతకు భోగి ప్రత్యేక పూజలు నిర్వహించి గుస్సాడీ దండారీ ఉత్సవాలను బుధవారం వైభవంగా ప్రారంభించారు.
ప్రజా సంక్షేమం, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు పథకాలు అందించడంలో దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వమే టాప్లో ఉందని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు.
ఆదివాసీలకు ముఖ్యమైన దీపావళి (దండారీ)పండుగను భోగితో బుధవారం ప్రారంభించారు. సంస్కృతీ సంప్రదాయాలు, నియమ నిష్టలు, భక్తి శ్రద్ధలతో ఈ దండారీ ఉత్సవాలను నిర్వహిస్తారు.
తాజాగా.. మోదీ సర్కారు మరో బాంబు పేల్చింది. తెలంగాణ రాష్ర్టానికి ఇచ్చే ఎరువుల కేటాయింపులో కోత విధిస్తూ నిర్ణయం తీసుకున్నది. మనకు అధికంగా యూరియా, పొటాష్, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు అవసరం అవుతాయి.
వెదురు కళలపై ఆధారపడే వారికి చేయూతనిచ్చి.. వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే లక్ష్యంతో సర్కారు ముందుకెళ్తున్నది. ఈ మేరకు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం సమీపంలోని సాలెగూడ వద్ద రూ. 20 లక్షలతో అర ఎకరంలో ప్రత్యేక శ�
యేటా కేంద్ర ప్రభుత్వం ఉత్తమ గ్రామ పంచాయతీ (జీపీ)లకు అవార్డులు ప్రకటిస్తున్నది. ఇప్పటివరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా మూడేండ్లలో 61 జాతీయ అవార్డులు వరించాయి.
మహిళా సంఘాల సభ్యులకు ఆర్థిక స్వాలంబనే లక్ష్యంగా గ్రామీణాభివృద్ధిశాఖ ద్వారా అమలు చేస్తున్న ‘స్త్రీనిధి’ చేయూతనిస్తున్నది. మహిళలు సైతం స్వశక్తితో ఎదిగేలా ఆర్థికంగా తోడ్పాటును అందిస్తున్నది.
అటవీ ప్రాంతంలో సరైన పనులు, వసతులు లేక ఇబ్బందులు పడ్డ గిరిజన బిడ్డలకు ఇక విముక్తి లభించనున్నది. ప్రస్తుతం ఈ ప్రాంతం 42వ టైగర్జోన్ (కవ్వాల్ అభయారణ్యం)గా ఏర్పాటు కావడంతో అడవిలో ఉంటున్న వారిని ఖాళీ చేయించే�
గతంలో మాతాశిశు మరణాల సంఖ్య పెద్ద సంఖ్యలో ఉండేవి. వీటిని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గర్భిణుల్లో ముఖ్యంగా హైరిస్క్ ఉన్న వారిని ఎంపిక చేసి వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంట�