అడవుల జిల్లా ఆదిలాబాద్కు గోండు గిరిజనుల గుస్సాడీ వేషధారణ ప్రత్యేక గుర్తింపని మనకు తెలుసు.. కానీ ఆ సంప్రదాయానికి అనుగుణం గా వ్యవహరించేందుకు గిరిజనులు పడుతున్న శ్రమ,కష్టం వెనుక ఎంతో నైపుణ్యం దాగి ఉంది.
ప్రజారోగ్యానికి ప్రాధాన్యతనిస్తున్న రాష్ట్ర ప్రభు త్వం వైద్యశాలల్లో మెరుగైన వసతులను కల్పించేందుకు నడుం బిగించింది. దీంట్లో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల బలోపేతానికి చర్యలు చేపట్టింది.
పోలీసు విధి నిర్వహణ అత్యంత శ్రమతో కూడుకున్నది. ఇతర ఉద్యోగుల్లా కొన్ని గంటలకు పరిమితమైనది కాదు. ఎండా.. వాన, పగలూ.. రాత్రి అనే తేడా లేకుండా విధులు నిర్వహిస్తుంటారు. పోలీసులు లేని సమాజాన్ని ఊహించుకోలేం.
సీతాఫలాలు ప్రకృతి ప్రసాదించిన ఫలాలు. వీటిలో సహజ సిద్ధమైన ఖనిజ లవణాలు, కార్బొహైడ్రేట్లు సమృద్ధిగా లభిస్తాయి. పోషకాలు రక్తంలో త్వరగా కలిసిపోయి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కులవృత్తులు నిరాదరణకు గురయ్యాయి. జీవనోపాధి లేక పొట్టచేత పట్టుకొని వలసబాట పట్టేవారు. ప్రధానంగా కల్లుగీత కార్మికుల పరిస్థితి దుర్భరంగా ఉండేది. లైసెన్స్ పేరిట కార్యాలయాల చుట్టూ త�
ఏజెన్సీలోని గిరిజన గ్రామాల్లో ఆదివాసీల ఆధ్వర్యంలో ఏత్మాసూర్ పేన్ దేవతకు భోగి ప్రత్యేక పూజలు నిర్వహించి గుస్సాడీ దండారీ ఉత్సవాలను బుధవారం వైభవంగా ప్రారంభించారు.
ప్రజా సంక్షేమం, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు పథకాలు అందించడంలో దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వమే టాప్లో ఉందని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు.
ఆదివాసీలకు ముఖ్యమైన దీపావళి (దండారీ)పండుగను భోగితో బుధవారం ప్రారంభించారు. సంస్కృతీ సంప్రదాయాలు, నియమ నిష్టలు, భక్తి శ్రద్ధలతో ఈ దండారీ ఉత్సవాలను నిర్వహిస్తారు.
తాజాగా.. మోదీ సర్కారు మరో బాంబు పేల్చింది. తెలంగాణ రాష్ర్టానికి ఇచ్చే ఎరువుల కేటాయింపులో కోత విధిస్తూ నిర్ణయం తీసుకున్నది. మనకు అధికంగా యూరియా, పొటాష్, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు అవసరం అవుతాయి.