అడవులు, గుట్టలు, వన్యప్రాణుల సంచారం మధ్యన ప్రకృతి ఒడే ఆవాసంగా నివసించే గిరిజనులకు తనదైన శైలిలో వైద్య సేవలు అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు ఏఎన్ఎం మంగమణి. నిర్మల్ జిల్లా కుభీర్ మండలం సిర్పెల్లి గ
మేడిశెట్టి మహేందర్ వర్మ అసిస్టెంట్ ప్రొఫెసర్. ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విధులు నిర్వహించేది. మంచి వేతనాన్ని వదిలి.. సొంత గడ్డపై మమకారం, వ్యవసాయంపై మక్కువతో ఉద్యోగానికి రాజీనామా చేశాడు.
విస్తరాకుల్లో భోజనం.. ఇప్పటికీ చాలా మందికి ఎంతో ఇష్టం. ఆరోగ్యానికి మేలు చేస్తుందని చా లా మంది అభిప్రాయపడు తుంటారు. ఇదే ఆ ఐదుగురి మహిళలను ముందుకు నడిపించింది.
ప్రజలు వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వాటి నుంచి తప్పించుకునేలా జాగ్రత్తలు పాటించాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
గ్రామాల్లో అందరికీ ఉపాధి కల్పన, అభివృద్ధి పనులకు కోట్లాది రూపాయల నిధులు కేటాయిస్తున్నదని, క్షేత్రస్థాయిలో సిబ్బంది, పర్యవేక్షణ అధికారులు, ప్రజాప్రతినిధులు బాధ్యతగా వ్యవహరిస్తే ఎంతో మేల ని ఆదిలాబాద్ డ
ఆటాపాటలతో గిరిజన గూడేలు మార్మోగుతున్నాయి. దండారీ ఉత్సవాలు కొనసాగుతున్నాయి. మండలకేంద్రంలోని ఇంద్రాదేవి ఆలయంలో శనివారం నార్నూర్ మండలంలోని మన్నాపూ ర్ గ్రామానికి చెందిన గుస్సాడీలతో పాటు మండలంలో ని మెం�
ప్రతి ఒక్కరూ ఆనందంగా గడిపే పండుగ దీపావళి. దీనికి ముందుగా గుర్తొచ్చేవి పటాకులు. వా టిని జాగ్రత్తగా కాల్చితే ఆనందం వెల్లివిరుస్తుంది. అదే కాస్త అజాగ్రత్త పాటిస్తే ప్రమాదం వెంట వస్తుంది.
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బీపీ, షుగర్, వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి దవాఖానల చుట్టూ తిరిగే శ్రమ, ఆర్థిక భారాన్ని తగ్గ�
ఒకప్పుడు అభివృద్ధికి ఆమడదూరం.. కనీస సౌకర్యాలు కరువు.. అదే స్వ రాష్ట్రంలో ఆ పల్లెముఖ చిత్రం మారింది. ఆ గ్రామస్తుల అవస్థలు తీరాయి. ఒకప్పుడు ఒక రోడ్డు కావాలని కోరితే ఇచ్చే నాథుడు లేడు.
ఆదిలాబాద్ జిల్లాలో ఐటీ(ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) టవర్కు తొలి అడుగు పడింది. మావల మండలంలోని బట్టి సవర్గాం వద్ద మూడెకరాల స్థలం కేటాయించారు. ఇటీవలే కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు.
సింగరేణి ప్రాంతం, ఇక్కడి కార్మికులపై సీఎం కేసీఆర్ పలుమార్లు ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు. గతంలో జాతీయ కార్మిక సంఘాలు, ఇతర పార్టీలు పోగొట్టిన ఎన్నో హక్కులను అమలు చేశారు. ఎన్నో డిమాండ్లను నెరవేర్చా�