ఆటాపాటలతో గిరిజన గూడేలు మార్మోగుతున్నాయి. దండారీ ఉత్సవాలు కొనసాగుతున్నాయి. మండలకేంద్రంలోని ఇంద్రాదేవి ఆలయంలో శనివారం నార్నూర్ మండలంలోని మన్నాపూ ర్ గ్రామానికి చెందిన గుస్సాడీలతో పాటు మండలంలో ని మెం�
ప్రతి ఒక్కరూ ఆనందంగా గడిపే పండుగ దీపావళి. దీనికి ముందుగా గుర్తొచ్చేవి పటాకులు. వా టిని జాగ్రత్తగా కాల్చితే ఆనందం వెల్లివిరుస్తుంది. అదే కాస్త అజాగ్రత్త పాటిస్తే ప్రమాదం వెంట వస్తుంది.
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బీపీ, షుగర్, వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి దవాఖానల చుట్టూ తిరిగే శ్రమ, ఆర్థిక భారాన్ని తగ్గ�
ఒకప్పుడు అభివృద్ధికి ఆమడదూరం.. కనీస సౌకర్యాలు కరువు.. అదే స్వ రాష్ట్రంలో ఆ పల్లెముఖ చిత్రం మారింది. ఆ గ్రామస్తుల అవస్థలు తీరాయి. ఒకప్పుడు ఒక రోడ్డు కావాలని కోరితే ఇచ్చే నాథుడు లేడు.
ఆదిలాబాద్ జిల్లాలో ఐటీ(ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) టవర్కు తొలి అడుగు పడింది. మావల మండలంలోని బట్టి సవర్గాం వద్ద మూడెకరాల స్థలం కేటాయించారు. ఇటీవలే కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు.
సింగరేణి ప్రాంతం, ఇక్కడి కార్మికులపై సీఎం కేసీఆర్ పలుమార్లు ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు. గతంలో జాతీయ కార్మిక సంఘాలు, ఇతర పార్టీలు పోగొట్టిన ఎన్నో హక్కులను అమలు చేశారు. ఎన్నో డిమాండ్లను నెరవేర్చా�
అడవుల జిల్లా ఆదిలాబాద్కు గోండు గిరిజనుల గుస్సాడీ వేషధారణ ప్రత్యేక గుర్తింపని మనకు తెలుసు.. కానీ ఆ సంప్రదాయానికి అనుగుణం గా వ్యవహరించేందుకు గిరిజనులు పడుతున్న శ్రమ,కష్టం వెనుక ఎంతో నైపుణ్యం దాగి ఉంది.
ప్రజారోగ్యానికి ప్రాధాన్యతనిస్తున్న రాష్ట్ర ప్రభు త్వం వైద్యశాలల్లో మెరుగైన వసతులను కల్పించేందుకు నడుం బిగించింది. దీంట్లో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల బలోపేతానికి చర్యలు చేపట్టింది.
పోలీసు విధి నిర్వహణ అత్యంత శ్రమతో కూడుకున్నది. ఇతర ఉద్యోగుల్లా కొన్ని గంటలకు పరిమితమైనది కాదు. ఎండా.. వాన, పగలూ.. రాత్రి అనే తేడా లేకుండా విధులు నిర్వహిస్తుంటారు. పోలీసులు లేని సమాజాన్ని ఊహించుకోలేం.
సీతాఫలాలు ప్రకృతి ప్రసాదించిన ఫలాలు. వీటిలో సహజ సిద్ధమైన ఖనిజ లవణాలు, కార్బొహైడ్రేట్లు సమృద్ధిగా లభిస్తాయి. పోషకాలు రక్తంలో త్వరగా కలిసిపోయి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.