ఉద్యమ నాయకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో సకల జనుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు.
గిరిజన రైతులు లాభసాటి వ్యవసాయ పంటలు వేయాలని ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి అన్నారు. ఐటీడీఏ కార్యాలయంలోని సమావేశ మందిరంలో గురువారం గిరిజన రైతులకు పండ్ల తోటల పెంపకం, చిరుధాన్యాల పంటల సాగుపై అవగాహన కల్పించారు.
కార్మిక సంఘాలు మరోమారు ఏకమయ్యాయి. కేంద్రంలోని బీజేపీ సర్కారుపై భగ్గుమన్నాయి. కార్మిక వ్యతిరేక విధానాలతో ప్రైవేటీకరణ దిశగా ముందుకు సాగుతూ, ప్రభుత్వరంగ సంస్థలను ఇష్టానుసారంగా అమ్ముతూ పోతున్న ప్రధానమంత�
నంబర్ ప్లేట్ లేని వాహనాలను సీజ్ చేస్తున్నామని డీఎస్పీ ఉమేందర్ అన్నారు. ఎసీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ట్రాఫిక్ సీఐ మల్లేశ్ ఆధ్వర్యంలో మూడు రోజులుగా ఆదిలాబాద్ పట్టణంలో నంబర్ ప్లేట్లేని �
రైతులను ప్రోత్సహిస్తూ పంటలకు గిట్టు బాటు ధరతో పాటు రైతుబంధు పథకం ఇస్తున్నది తెలంగాణ ప్రభుత్వమేనని రాష్ట్ర దేవాదాయ, న్యాయ, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు.
తానూర్ మండల కేంద్రం భక్తజనంతో కిక్కిరిసిపోయింది. వారం నుంచి నిర్వహిస్తున్న విఠలేశ్వరుని జాతర ముగిసింది. మంగళవారం వారసంత కూడా ఉండడంతో గతేడాది కంటే ఈ యేడు భక్తజనం అధికంగా కనిపించింది.