గతంలో పశువులు అనారోగ్యానికి గురైతే సమీప గ్రామాల్లోని పశువుల దవాఖాన కు వెళ్లాల్సి వచ్చేది. మారుమూల గ్రామాల్లోని రైతులు తమ మూగ జీవాలను దవాఖానలకు తీసుకెళ్లాలంటే అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చేది.
ఆకుకూరలంటే తొలుత గుర్తుకు వచ్చేవి ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని గ్రామాలే. గతంలో పత్తి, సోయా, కంది తదితర పంటలే ఇక్కడ కనిపించేవి. కాలం కాలిసి రాకపోవడం, ప్రకృతి వైపరీత్యాల కారణంగా కొంతమంది రైతుల దృష్టి కూర
శాంతి భద్రతల పరిరక్షణ కోసమే కార్డెన్ సెర్చ్ తనిఖీలు నిర్వహిస్తున్నామని నిర్మల్ డీఎస్పీ జీవన్ రెడ్డి అన్నారు. కడెం మండలం ధర్మాజీపేట గ్రామంలో ఎస్పీ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు శనివారం కమ్యూనిటీ కా
ఆదివాసీల సంస్కృ తీ సంప్రదాయాలను గుర్తిస్తూ వారి సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటు న్నదని మాజీ ఎంపీ గొడాం నగేశ్ పేర్కొన్నారు.
సమాజంలో బాలికలు ఎదుర్కొంటున్న వేధింపులు, లైంగికదాడులు, బాల్యవివాహాలు,లింగ వివక్ష, ఆరోగ్య సమస్యలు, వంటి వాటిని ధైర్యంగా ఎదుర్కొనేలా సిద్ధపరచడమే లక్ష్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చే
ప్రభుత్వాలు వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నాయని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. మండలంలోని చించోలి(బీ) మహిళా ప్రాంగణంలో శుక్రవారం సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ విస్తరణ సేవల ప్యాకేజీ శ�
మంచిర్యాల జిల్లాకేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ అడ్మిషన్లకు అనుమతి లభించింది. మొదటి సంవత్సరంలో 100 సీట్లకు అడ్మిషన్లు చేసుకోవచ్చని జాతీయ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ
సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వివిధ వా
బోథ్ మండలంలో వానకాలం పంట కింద 13,250 ఎకరాల్లో రైతులు సోయా పంటను సాగు చేశారు. జూన్ రెండు, మూడో వారంలో వేసిన పంట ప్రస్తుతం కోత దశకు చేరుకోవడంతో రైతులు కోతలు ముమ్మరం చేశారు.
కరోనా నేపథ్యంలో ప్రజలు ఇన్సూరెన్స్ పాలసీలపై దృష్టి పెట్టారు. కొత్త కొత్త బీమా పాలసీలను ఎంచుకుంటున్నారు. అందుకనుగుణంగా తపాలా శాఖ ప్రజలకు ఎన్నో బహుళ ప్రయోజనాలను కల్పిస్తున్నది.
రెండున్నరేళ్ల క్రితం కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికించింది. ఎంతో మందిని బలితీసుకుంది. ఆ వైరస్ పుణ్యమా అంటూ వచ్చిన లాక్డౌన్.. చేతిలో పనులు లేకుండా చేసింది.