విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఇన్చార్జి వీసీ వెంకట రమణ పేర్కొన్నారు. బాసర ఆర్జీయూకేటీలో గురువారం ఆయన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
తాలూకా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కాళ్ల విఠల్, శ్రీనివాస్ తెలిపారు.
జిల్లాలో సమర్థవంతంగా అమలవుతున్నాయి. అనాథ, వీధి బాలలు, తల్లిదండ్రులు వదిలివెళ్లిన వారు, ఆపదలో ఉన్న బాలలకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం బాలరక్షక్ వాహనాన్ని అందుబాటులోకి తెచ్చింది.
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా క్షేత్రస్థాయిలో అమలవుతున్న పథకాలు, జరుగుతున్న అభివృద్ధిని పరిశీలించడానికి మంగళవారం మూడు ట్రెయినీ ఐఏఎస్ బృందం సభ్యులు వచ్చారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలో బోధనకు వేళయ్యింది. 100 ఎంబీబీఎస్ సీట్లకు ఆన్లైన్లో అడ్మిషన్లు చేసుకోవచ్చని జాతీయ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) ఆమోదం తెలిపింద�
వానకాలం సీజన్లో రైతులు సాగు చేసిన వరి పంట దిగుబడులు చేతికొచ్చాయి. లోకేశ్వరం మండలం వ్యాప్తంగా ఈ యేడు వానకాలంలో సుమారు 12 వేల ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. పంచగుడి, కనకాపూర్, అబ్దుల్లాపూర్ తదితర గ్రామాలు గ
ఆదిలా బాద్ జిల్లాలో 17 మండలాల పరిధిలో 468 గ్రామ పం చాయతీలు ఉన్నాయి. 1.76 లక్షల జాబ్కార్డులు ఉండ గా.. క్రమంగా 2.31 లక్షల మంది కూలీ పని చేస్తున్నారు. డిసెంబర్ నుంచి మే వరకు పనులకు వెళ్తుంటారు.
గ్రామీణ ప్రాంతాల్లో వలసలను నిరోధించి, ప్రజలకు ఉపాధి కల్పించడమే ఉపాధి హామీ ముఖ్య ఉద్దేశం. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన కోసం వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. వచ్చే ఆర్థిక స
మండలంలో సాగు చేసిన వరి పంట ఆశాజనకంగా ఉంది. గతంలో కన్నా దిగుబడి పెరిగే అవకాశం ఉందని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు.
వానకాలం సీజన్ ప్రారంభం నుంచి భారీ వర్షాలు కురిశాయి. భారీగా వరద రావడంతో కడెం ప్రాజె
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గ్రామా ల్లో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. గ్రామ పంచాయతీ, ఉపాధిహామీ నిధులతో పాటు దాతల సాయంతో పల్లెప్రకృతి వనాలు ఆహ్లాదకరంగా రూపుదిద్దుకుంటున్నాయి
దేశంలోని అటవీప్రాంతాలు, పలు రకాల జంతువుల ఆకృతులు, వివిధ రకాల కర్రలు, నేలల రకాలు, రూపాలు, జంతువుల పాదముద్రలు ఇలా అన్నీ ఒకేచోట చూసేలా అటవీకళాశాలలో మ్యూజియం ఏర్పాటుచేశారు.