రైతులను ప్రోత్సహిస్తూ పంటలకు గిట్టు బాటు ధరతో పాటు రైతుబంధు పథకం ఇస్తున్నది తెలంగాణ ప్రభుత్వమేనని రాష్ట్ర దేవాదాయ, న్యాయ, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు.
తానూర్ మండల కేంద్రం భక్తజనంతో కిక్కిరిసిపోయింది. వారం నుంచి నిర్వహిస్తున్న విఠలేశ్వరుని జాతర ముగిసింది. మంగళవారం వారసంత కూడా ఉండడంతో గతేడాది కంటే ఈ యేడు భక్తజనం అధికంగా కనిపించింది.
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా క్షేత్రస్థాయిలో అమలవుతున్న పథకాలు, జరుగుతున్న అభివృద్ధిని పరిశీలించడానికి మంగళవారం మూడు ట్రెయినీ ఐఏఎస్ బృందం సభ్యులు వచ్చారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలో బోధనకు వేళయ్యింది. 100 ఎంబీబీఎస్ సీట్లకు ఆన్లైన్లో అడ్మిషన్లు చేసుకోవచ్చని జాతీయ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) ఆమోదం తెలిపింద�
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. న్యూసాంగ్వీ గ్రామంలో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో వరిధాన్యం కొను గోలు కేంద�
సమగ్ర బాలల పరిరక్షణ సేవలు (ఐసీపీఎస్) జిల్లాలో సమర్థవంతంగా అమలవుతున్నాయి. అనాథ, వీధి బాలలు, తల్లిదండ్రులు వదిలివెళ్లిన వారు, ఆపదలో ఉన్న బాలలకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం బాలరక్షక్ వాహనాన్ని అం�
తాలూకా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కాళ్ల విఠల్, శ్రీనివాస్ తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్లో గోండి భాషా సమ్మేళనం ఏర్పాటుకు కృషి చేస్తానని ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి అన్నారు. స్థానిక కుమ్రం భీం ప్రాంగణంలో నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా, మహిళా శిశు సంక్షేమ శాఖ, ఐటీడీఏ సం�
ఆలయాల అభివృద్దికి దేవాదాయ శాఖ నుంచి రూ.18 లక్షల మంజూర య్యాయని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని విఠాపూర్ గ్రామం లో ముత్యాలమ్మ, మహాంకాళి, మహాలక్ష్మీ ఆల యాల పునరుద్ధరణకు రూ. 1
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఇన్చార్జి వీసీ వెంకట రమణ పేర్కొన్నారు. బాసర ఆర్జీయూకేటీలో గురువారం ఆయన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.