ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా రైతు లు పంటలు సాగు చేయాలంటే భయపడే వారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రభుత్వం అమ లు చేస్తున్న సంక్షేమ పథకాలు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాయి.
సైబర్ నేరగాళ్ల వలలో పడి ఓ యువతి మోసపోయింది. ఆన్లైన్ వ్యాపారం పేరిట నమ్మించడంతో, ఓ యాప్ ద్వారా ఏకంగా రూ. 4 లక్షలు కట్టింది. చివరకు వారిది ఫేక్ యాప్ అని తెలుసుకొని లబోదిబోమంటున్నది.
జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తరించేలా రైతులకు అవగాహన కల్పించి, లక్ష్యాన్ని చేరుకునేలా చూడాలని సంబంధిత అధికారులను నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ ఆదేశించారు.
మున్సిపాలిటీలో నిర్వహించే అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం చేయవద్దని సభ్యులు, అధికారులకు నిర్మల్ అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే సూచించారు. ఖానాపూర్ మున్సిపల్ కార్యాలయంలో బుధవారం చైర్మన్ రాజేందర్
మహిళలు స్వశక్తితో ఎదిగేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నది. ఇందులో భాగంగా మండల సమాఖ్య సభ్యులతో పాటు ఆదివాసీలు, మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు వాంకిడి మండల కేంద్రంలో ఐకేపీ
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలంలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్థానిక జనార్దన్ రెడ్డి గార్డెన్స్లో సోమవారం నిర్వహించారు. మొదటి రోజు కావడంతో అధికారులు ముందస్తుగా భారీ బం�
పరస్పర సహకారంతోనే రైతుల అభివృద్ధి సాధ్యమని, అందుకు సహకార సంఘాలు చేయుతనందిస్తాయని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు. 69వ సహకార సంఘాల వారోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని డీసీసీబీ బ్యాంకు ఆవర�
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సింగరేణి కార్మికుల సెగ తగిలింది. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభానికి వచ్చిన ఆయనను అడ్డుకోవడానికి వెళ్తున్న నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో792 పాఠశాలలు ఉన్నాయి. అందులో 141 ప్రాథమిక.., 60 ప్రాథమికోన్నత.., 36 ఉన్నత పాఠశాలలున్నాయి. కాగా, తెలంగాణ సర్కారు ‘మన ఊరు-మన బడి’ కింద మొదటి విడుతగా 237 పాఠశాలలను ఎంపికచేసింది.
ఆదిలాబాద్ జిల్లా బోథ్లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నాలుగు రోజుల పాటు నిర్వహించిన 8వ రాష్ట్రస్థాయి బాలికల గురుకులాల క్రీడా పోటీ లు శనివారం అట్టహాసంగా ముగిశాయి.