భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సింగరేణి కార్మికుల సెగ తగిలింది. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభానికి వచ్చిన ఆయనను అడ్డుకోవడానికి వెళ్తున్న నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో792 పాఠశాలలు ఉన్నాయి. అందులో 141 ప్రాథమిక.., 60 ప్రాథమికోన్నత.., 36 ఉన్నత పాఠశాలలున్నాయి. కాగా, తెలంగాణ సర్కారు ‘మన ఊరు-మన బడి’ కింద మొదటి విడుతగా 237 పాఠశాలలను ఎంపికచేసింది.
ఆదిలాబాద్ జిల్లా బోథ్లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నాలుగు రోజుల పాటు నిర్వహించిన 8వ రాష్ట్రస్థాయి బాలికల గురుకులాల క్రీడా పోటీ లు శనివారం అట్టహాసంగా ముగిశాయి.
కేసుల సత్వర పరిష్కారానికి జాతీయ లోక్ అదాలత్ ఎంతో దోహదపడుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత పేర్కొన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో డీఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వ�
ప్రజారోగ్యంపై రాష్ట్ర సర్కారు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నది. ఇందులో భాగంగా దవాఖానలను ఆధునీకరిస్తూ, అవసరమైన వసతులు కల్పిస్తున్నది. కాగా, క్షేత్రస్థాయిలో మరింత పకడ్బందీగా వైద్య సేవలందించేందుకు కసరత్తు మొ�
ఇప్పటికే ఉత్పత్తిలో ఉన్న ఆర్ఎఫ్సీఎల్ను మళ్లీ జాతికి అంకితం పేరుతో రామగుండం పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా సర్వత్రా నిరసనలు వ్యక్తమవతున్నాయి.
వ్యవసాయమే జీవనోపాధిగా ముందుకెళ్తున్న ఆ రైతు కుటుంబం వినూత్నంగా ఆలోచించింది. తమకున్న 10 ఎకరాల్లో వివిధ పంటలు వేసి అద్భుతమైన ఫలితాలు సాధిస్తూనే.. చేపల పెంపకంపై దృష్టి పెట్టింది.
ప్రభుత్వం ద్వారా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తున్నామని ఇన్చార్జి వైస్ చాన్స్లర్ వెంకటరమణ తెలిపారు. కళాశాలలో పీ యూసీ-1, 2 తరగతి గదులను, సీసీ కెమెరాల సెక్యూరిటీ ఆఫీస్ను సందర�
జిల్లాల వారీగా కళోత్సవ పోటీలు నిర్వహించేందుకు విద్యాశాఖ పూనుకుంది. విద్యార్థుల్లో దాగి ఉన్న కళా నైపుణాన్ని వెలికి తీయడంతో పాటు సహజ కళలను ప్రోత్సహించడం, దేశ సమగ్రతను పెంపొందించే విధంగా కార్యక్రమాల నిర్
ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ సమక్షంలో శుక్రవారం కడెం మండలంలోని ఎలగడప, ధర్మాజిపేట గ్రామాలకు చెందిన బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్)లో చేరారు.
పోడు భూముల సర్వే ఈ నెలాఖరులోగా పూర్తిచేసి, గ్రామ సభలు నిర్వహించాలని జిల్లా అధికారులను రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. హైదరాబాద్లోని బీఆర్కే భవన్ నుంచి శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి