విద్యార్థుల సామర్థ్యాన్ని పెంచడానికి విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. అధికార యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేసింది. కరోనా కాలంలో ఆన్లైన్ పాఠ్యాంశాలు బోధించడంతోపాటు ఇంటి వద్దే ఉండి సామర్థ్యాన్న
రాష్ట్ర సర్కారు పల్లెలు, పట్టణాలను ‘స్వచ్ఛ’ంగా తీర్చిదిద్దుతున్నది. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు విజయవంతంగా చేపడుతుండగా, సత్ఫలితాలు వస్తున్నాయి. ప్రధానంగా మున్సిపాలిటీల్లో జనాభా ఎక్కువగా ఉంటుంది.
భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో ఆరోగ్యవంతమైన ఓటరు జాబితాను రూపొందించడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.
అర్హులైన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలని డీటీ రాథోడ్ ప్రకాశ్ అన్నారు. ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా ఆదివారం మండలంలోని 33 గ్రామ పంచాయతీల పరిధిలోని 49 పోలింగ్ కేంద్రాల్లో బూత్ స్థాయి అధికారులు 18
మహనీయుల చరిత్రను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటూ సమాజ అభివృద్ధి కోసం ముందుకురావాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి గృహం ఎదుట ఆదివారం క్రాంతి గురు లాహు
బాలికలపై లైంగిక దాడులు పూర్తిగా నియంత్రించేందుకు పోలీసు యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ ప్రారంభిం చింది. పోక్సో కేసుల్లో బాలికలకు త్వరగా న్యాయం చేసేందుకు పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థినులకు
బిడ్డకు జన్మనివ్వడం తల్లికి పునర్జన్మ వంటిదే. ప్రసవ సమయంలో ఒక్కోసారి తల్లి ప్రాణం కోల్పోయే పరిస్థితి ఉంటుంది. చిన్న వయసులో గర్భం దాల్చడం, ఆరోగ్య జాగ్రత్తలు పాటించకపోవడం, పోషకాహార లోపం వంటివి ప్రసూతి మరణ
భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం వీరోచితంగా పోరాడిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్యను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు.
జిల్లాలో వ్యాపారులు ఎలాంటి లైసెన్స్లు లేకుండానే ఆహార పదార్థాలను విక్రయిస్తున్నారు. వీటికి సంబంధించి ఎలాంటి విక్రయాలు నిర్వహించాలన్న ఫుడ్ సేఫ్టీ అధికారులు జారీ చేసిన లైసెన్స్లు ఉండాలి.
అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని ఎస్వీఈఈపీ నోడల్ ఆఫీసర్ బీ లక్ష్మణ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని నలంద డిగ్రీ కళాశాలలో గురువారం ఏర్పాటు చేసిన ఓటర్ల అవగాహన సదస్సుకు ఆయన హాజరై
ముఖ్యమంత్రి కేసీఆర్తోనే అభివృద్ధి సాధ్యమని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. మండలంలోని మాల్కుగూడలో బీటీరోడ్డు నిర్మాణాన్ని గురు వారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
Adilabad | అడవులు, కొండలు, గుట్టలకు నిలయమైన ఆదిలాబాద్ జిల్లాలో చలితీవ్రత రోజురోజుకు పెరుగుతూ వస్తున్నది. భీంపూర్ మండలం కొండ ప్రాంతం కావడంతో చలి ఎక్కువగా ఉంది.
ఈ యేడాది జూలై నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు దండేపల్లి మండలం గూడెం ఎత్తిపోతల పథకం పూర్తిగా నీట మునిగింది. యేటా యాసంగిలో దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్ మండలాల పరిధిలో సుమారు 30 వేల ఎకరాలక�