భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం వీరోచితంగా పోరాడిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్యను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు.
జిల్లాలో వ్యాపారులు ఎలాంటి లైసెన్స్లు లేకుండానే ఆహార పదార్థాలను విక్రయిస్తున్నారు. వీటికి సంబంధించి ఎలాంటి విక్రయాలు నిర్వహించాలన్న ఫుడ్ సేఫ్టీ అధికారులు జారీ చేసిన లైసెన్స్లు ఉండాలి.
అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని ఎస్వీఈఈపీ నోడల్ ఆఫీసర్ బీ లక్ష్మణ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని నలంద డిగ్రీ కళాశాలలో గురువారం ఏర్పాటు చేసిన ఓటర్ల అవగాహన సదస్సుకు ఆయన హాజరై
ముఖ్యమంత్రి కేసీఆర్తోనే అభివృద్ధి సాధ్యమని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. మండలంలోని మాల్కుగూడలో బీటీరోడ్డు నిర్మాణాన్ని గురు వారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
Adilabad | అడవులు, కొండలు, గుట్టలకు నిలయమైన ఆదిలాబాద్ జిల్లాలో చలితీవ్రత రోజురోజుకు పెరుగుతూ వస్తున్నది. భీంపూర్ మండలం కొండ ప్రాంతం కావడంతో చలి ఎక్కువగా ఉంది.
ఈ యేడాది జూలై నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు దండేపల్లి మండలం గూడెం ఎత్తిపోతల పథకం పూర్తిగా నీట మునిగింది. యేటా యాసంగిలో దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్ మండలాల పరిధిలో సుమారు 30 వేల ఎకరాలక�
విచ్ఛిన్న శక్తులకు తావివ్వకుండా ప్రతి ఒక్కరూ సంఘం అభ్యున్నతికి పాటుపడడాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు.పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో పలువురు టీఆర్ఎస్(బీఆర్ఎస్)లో చేరగా వారికి ఎమ్మెల్యే జ�
జొన్నరొట్టె.. ఒకప్పుడు పేదల ఆహారం. క్రమంగా వరి అన్నం అలవాటు చేసుకోవడంతో జొన్నల వినియోగం తగ్గిపోయింది. వీటిని తిన్న మన పూర్వీకులు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు.
నిర్మల్ జిల్లాకేంద్రంలో ఈనెల 24 నుంచి మూడు రోజుల పాటు సైన్స్ఫెయిర్, ఇన్స్పైర్ కార్యక్రమాలను నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఖబడ్దార్ అని, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై అనుచిత వాఖ్యలను చేయడం హేయమని టీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు.
భైంసా ఏరియా దవాఖానకు నూతన భవనాన్ని మంజూరు చేయాలని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావును తన కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కోరారు. ఈ విషయమై వినతి పత్రం అందించారు.
నిర్మల్ జిల్లాలోని దస్తురాబాద్, కుంటాల, మామడ, కడెం, ఖానాపూర్, లక్ష్మణచాంద, సోన్, నిర్మల్లో వరిసాగు అధికంగా ఉం టుంది. ప్రభుత్వం ఈ గ్రామీణ మండలాల్లో మహిళా గ్రామైక్య సంఘాలకు కొనుగోలు కేం ద్రాల బాధ్యతను అ�
మామడ మండలంలోని కమల్కోట్ వద్ద గోదావరిపై నిర్మిస్తున్న సదర్మాట్ ప్రాజెక్టును ఏప్రిల్లోగా పూర్తి చేసేలా అధికారులు పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రక