ప్రత్యేక ఓటరు నమోదు, ఓటరు జాబితా సంక్షిప్త సవరణ కార్యక్రమం-2023లో భాగంగా అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలని సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీశ్ కుమార్ వ్యాస్ ఆదేశించారు.
ప్రాపర్టీ షో గ్రాండ్ సక్సెస్ అయింది. ఆదివారం రెండోరోజు దిగ్విజయంగా ముగిసింది. ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టూ డే’ సంయుక్తంగా ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రెవెన్యూ గార్డెన్స్ వేదికగా నిర్వహ
సింగరేణిలో పనిచేస్తూ విరమణ పొందిన వారిలో లాండ్రీ, మేస్త్రీ, బంగారు నగలు చేయడం, వడ్రంగి (ఫర్నిచర్) తదితర కుల వృత్తులను చేస్తున్న వారే అధికంగా ఉన్నారు. మరికొందరు సింగరేణి రిటైర్డ్ కార్మికులు పలు షాపుల్లో
వానకాలం 2021-22 సీఎంఆర్ త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ మధుసూదన్ నా యక్ అన్నారు. టేకుమట్ల బాలాజీ ఆగ్రో ఇండస్ట్రీస్, కుందారం అన్నపూర్ణ రైస్ మిల్, పౌనూరులోని సదాశివ రైస్ మిల్లులను ఆదివారం తనిఖీ చే�
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని మంచిర్యాల ఇన్చార్జి డీసీపీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. మండలంలోని సుంపుటం గ్రామంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరానికి ఆయన ముఖ్య అత
18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని ఉట్నూర్ ఆర్డీవో సురేశ్ పేర్కొన్నారు. మండలంలోని ఉడుం పూర్, కల్లెడ, నవాబుపేట, పెద్దూర్ల్లో ఆదివారం ప్రత్యేక ఓటరు నమోదుకు చేపట్టిన క్యాంపెయిన్ ను ఆయన
వానకాలం విస్తృతంగా కురిసిన భారీ వర్షాలకు పంటలకు సరిపోయే నీటికి మించి కాలువలు, చెరువులు, బావులు నిండాయి. మూడు నెలల క్రితం కురిసిన వర్షాలకు వాగులు, మత్తడులు, ఒర్రెలు, వాగులు ఉప్పొంగి ప్రవహించాయి.
విద్యార్థుల సామర్థ్యాన్ని పెంచడానికి విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. అధికార యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేసింది. కరోనా కాలంలో ఆన్లైన్ పాఠ్యాంశాలు బోధించడంతోపాటు ఇంటి వద్దే ఉండి సామర్థ్యాన్న
రాష్ట్ర సర్కారు పల్లెలు, పట్టణాలను ‘స్వచ్ఛ’ంగా తీర్చిదిద్దుతున్నది. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు విజయవంతంగా చేపడుతుండగా, సత్ఫలితాలు వస్తున్నాయి. ప్రధానంగా మున్సిపాలిటీల్లో జనాభా ఎక్కువగా ఉంటుంది.
భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో ఆరోగ్యవంతమైన ఓటరు జాబితాను రూపొందించడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.
అర్హులైన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలని డీటీ రాథోడ్ ప్రకాశ్ అన్నారు. ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా ఆదివారం మండలంలోని 33 గ్రామ పంచాయతీల పరిధిలోని 49 పోలింగ్ కేంద్రాల్లో బూత్ స్థాయి అధికారులు 18
మహనీయుల చరిత్రను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటూ సమాజ అభివృద్ధి కోసం ముందుకురావాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి గృహం ఎదుట ఆదివారం క్రాంతి గురు లాహు
బాలికలపై లైంగిక దాడులు పూర్తిగా నియంత్రించేందుకు పోలీసు యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ ప్రారంభిం చింది. పోక్సో కేసుల్లో బాలికలకు త్వరగా న్యాయం చేసేందుకు పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థినులకు
బిడ్డకు జన్మనివ్వడం తల్లికి పునర్జన్మ వంటిదే. ప్రసవ సమయంలో ఒక్కోసారి తల్లి ప్రాణం కోల్పోయే పరిస్థితి ఉంటుంది. చిన్న వయసులో గర్భం దాల్చడం, ఆరోగ్య జాగ్రత్తలు పాటించకపోవడం, పోషకాహార లోపం వంటివి ప్రసూతి మరణ