ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో నాగోబా ఆలయ ప్రారంభోత్సవ ఏర్పాట్ల పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆలయం ముందు శనివారం ధ్వజ స్తంభాన్ని ఏర్పాటు చేశారు.
సీఎం కేసీఆర్ కరుణామయుడు అని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. మండలకేంద్రంలోని శ్రీ కన్యకా పరమేశ్వరీ కల్యాణ మండపంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కౌటాల, చింతలమానేపల్లి మండలాల టీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్
దివ్యాంగులంటే నాటి ప్రభుత్వాలకు చిన్నచూపు. దుర్భర జీవితాలు గడుపుతున్నా కనీస సాయం కరువే. ఆత్మస్థయిర్యంతో ముందడుగు వేద్దామన్నా చేయూత లేక కుంగుబాటే. కానీ, తెలంగాణ సర్కారు దివ్యాంగులకు అన్ని రకాలుగా అండగా �
కొలువుల కోలాహలం మళ్లీ మొదలైంది. యువత కలలను సాకారం చేసేందుకు ఉద్యోగ ఖాళీల భర్తీకి శ్రీకారం చుట్టిన రాష్ట్ర సర్కారు ఇప్పటికే, గ్రూప్-1, పోలీసు పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసి, ప్రిలిమినరీ పరీక్షలను పూర్త�
చట్టాలపై అవగా హన కల్పించాలని, సఖీ సేవలు విస్తృత పర్చాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొ న్నారు. జడ్పీ సమావేశ మందిరంలో శుక్రవారం స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా ప్రచారోద్యమం కార్యక్రమాన్ని న
తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం ప్రభుత్వం సవిత ప్రేమ చూపు తున్నదని దేవాదాయ, న్యాయ, అటవీ శాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. దిలావర్పూర్ మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఎంపీపీ పాల్దె అక్�
ప్రత్యేక ఓటరు నమోదు, ఓటరు జాబితా సంక్షిప్త సవరణ కార్యక్రమం-2023లో భాగంగా అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలని సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీశ్ కుమార్ వ్యాస్ ఆదేశించారు.
ప్రాపర్టీ షో గ్రాండ్ సక్సెస్ అయింది. ఆదివారం రెండోరోజు దిగ్విజయంగా ముగిసింది. ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టూ డే’ సంయుక్తంగా ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రెవెన్యూ గార్డెన్స్ వేదికగా నిర్వహ
సింగరేణిలో పనిచేస్తూ విరమణ పొందిన వారిలో లాండ్రీ, మేస్త్రీ, బంగారు నగలు చేయడం, వడ్రంగి (ఫర్నిచర్) తదితర కుల వృత్తులను చేస్తున్న వారే అధికంగా ఉన్నారు. మరికొందరు సింగరేణి రిటైర్డ్ కార్మికులు పలు షాపుల్లో
వానకాలం 2021-22 సీఎంఆర్ త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ మధుసూదన్ నా యక్ అన్నారు. టేకుమట్ల బాలాజీ ఆగ్రో ఇండస్ట్రీస్, కుందారం అన్నపూర్ణ రైస్ మిల్, పౌనూరులోని సదాశివ రైస్ మిల్లులను ఆదివారం తనిఖీ చే�
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని మంచిర్యాల ఇన్చార్జి డీసీపీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. మండలంలోని సుంపుటం గ్రామంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరానికి ఆయన ముఖ్య అత
18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని ఉట్నూర్ ఆర్డీవో సురేశ్ పేర్కొన్నారు. మండలంలోని ఉడుం పూర్, కల్లెడ, నవాబుపేట, పెద్దూర్ల్లో ఆదివారం ప్రత్యేక ఓటరు నమోదుకు చేపట్టిన క్యాంపెయిన్ ను ఆయన
వానకాలం విస్తృతంగా కురిసిన భారీ వర్షాలకు పంటలకు సరిపోయే నీటికి మించి కాలువలు, చెరువులు, బావులు నిండాయి. మూడు నెలల క్రితం కురిసిన వర్షాలకు వాగులు, మత్తడులు, ఒర్రెలు, వాగులు ఉప్పొంగి ప్రవహించాయి.