సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇంటింటికీ అందించే విధంగా కృషి చేస్తున్నామని మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఖానాపూర్లో శ�
పోలీస్ ఉద్యోగ సాధనలో కీలకమైన దేహదారుఢ్య పరీక్ష (ఫిజికల్ టెస్టు)కు అభ్యర్థులు తపనతో సన్నద్ధమవుతున్నారు. కొలువును చేజిక్కించునేందుకు అందివచ్చిన ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకుంటున్నారు.
పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను నెరవేర్చడానికి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా గతంలో ఇండ్ల నిర్మాణానికి కేటాయించి, అమ్మకుండా ఉన్న స్థలాన్ని ప్రజలకు అందుబాటు ధరలలో విక్ర యించింది.
ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా రైతు లు పంటలు సాగు చేయాలంటే భయపడే వారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రభుత్వం అమ లు చేస్తున్న సంక్షేమ పథకాలు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాయి.
సైబర్ నేరగాళ్ల వలలో పడి ఓ యువతి మోసపోయింది. ఆన్లైన్ వ్యాపారం పేరిట నమ్మించడంతో, ఓ యాప్ ద్వారా ఏకంగా రూ. 4 లక్షలు కట్టింది. చివరకు వారిది ఫేక్ యాప్ అని తెలుసుకొని లబోదిబోమంటున్నది.
జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తరించేలా రైతులకు అవగాహన కల్పించి, లక్ష్యాన్ని చేరుకునేలా చూడాలని సంబంధిత అధికారులను నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ ఆదేశించారు.
మున్సిపాలిటీలో నిర్వహించే అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం చేయవద్దని సభ్యులు, అధికారులకు నిర్మల్ అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే సూచించారు. ఖానాపూర్ మున్సిపల్ కార్యాలయంలో బుధవారం చైర్మన్ రాజేందర్
మహిళలు స్వశక్తితో ఎదిగేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నది. ఇందులో భాగంగా మండల సమాఖ్య సభ్యులతో పాటు ఆదివాసీలు, మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు వాంకిడి మండల కేంద్రంలో ఐకేపీ
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలంలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్థానిక జనార్దన్ రెడ్డి గార్డెన్స్లో సోమవారం నిర్వహించారు. మొదటి రోజు కావడంతో అధికారులు ముందస్తుగా భారీ బం�
పరస్పర సహకారంతోనే రైతుల అభివృద్ధి సాధ్యమని, అందుకు సహకార సంఘాలు చేయుతనందిస్తాయని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు. 69వ సహకార సంఘాల వారోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని డీసీసీబీ బ్యాంకు ఆవర�