విచ్ఛిన్న శక్తులకు తావివ్వకుండా ప్రతి ఒక్కరూ సంఘం అభ్యున్నతికి పాటుపడడాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు.పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో పలువురు టీఆర్ఎస్(బీఆర్ఎస్)లో చేరగా వారికి ఎమ్మెల్యే జ�
జొన్నరొట్టె.. ఒకప్పుడు పేదల ఆహారం. క్రమంగా వరి అన్నం అలవాటు చేసుకోవడంతో జొన్నల వినియోగం తగ్గిపోయింది. వీటిని తిన్న మన పూర్వీకులు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు.
నిర్మల్ జిల్లాకేంద్రంలో ఈనెల 24 నుంచి మూడు రోజుల పాటు సైన్స్ఫెయిర్, ఇన్స్పైర్ కార్యక్రమాలను నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఖబడ్దార్ అని, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై అనుచిత వాఖ్యలను చేయడం హేయమని టీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు.
భైంసా ఏరియా దవాఖానకు నూతన భవనాన్ని మంజూరు చేయాలని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావును తన కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కోరారు. ఈ విషయమై వినతి పత్రం అందించారు.
నిర్మల్ జిల్లాలోని దస్తురాబాద్, కుంటాల, మామడ, కడెం, ఖానాపూర్, లక్ష్మణచాంద, సోన్, నిర్మల్లో వరిసాగు అధికంగా ఉం టుంది. ప్రభుత్వం ఈ గ్రామీణ మండలాల్లో మహిళా గ్రామైక్య సంఘాలకు కొనుగోలు కేం ద్రాల బాధ్యతను అ�
మామడ మండలంలోని కమల్కోట్ వద్ద గోదావరిపై నిర్మిస్తున్న సదర్మాట్ ప్రాజెక్టును ఏప్రిల్లోగా పూర్తి చేసేలా అధికారులు పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రక
సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇంటింటికీ అందించే విధంగా కృషి చేస్తున్నామని మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఖానాపూర్లో శ�
పోలీస్ ఉద్యోగ సాధనలో కీలకమైన దేహదారుఢ్య పరీక్ష (ఫిజికల్ టెస్టు)కు అభ్యర్థులు తపనతో సన్నద్ధమవుతున్నారు. కొలువును చేజిక్కించునేందుకు అందివచ్చిన ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకుంటున్నారు.
పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను నెరవేర్చడానికి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా గతంలో ఇండ్ల నిర్మాణానికి కేటాయించి, అమ్మకుండా ఉన్న స్థలాన్ని ప్రజలకు అందుబాటు ధరలలో విక్ర యించింది.
ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా రైతు లు పంటలు సాగు చేయాలంటే భయపడే వారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రభుత్వం అమ లు చేస్తున్న సంక్షేమ పథకాలు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాయి.