ఇప్పటికే ఉత్పత్తిలో ఉన్న ఆర్ఎఫ్సీఎల్ను మళ్లీ జాతికి అంకితం పేరుతో రామగుండం పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా సర్వత్రా నిరసనలు వ్యక్తమవతున్నాయి.
వ్యవసాయమే జీవనోపాధిగా ముందుకెళ్తున్న ఆ రైతు కుటుంబం వినూత్నంగా ఆలోచించింది. తమకున్న 10 ఎకరాల్లో వివిధ పంటలు వేసి అద్భుతమైన ఫలితాలు సాధిస్తూనే.. చేపల పెంపకంపై దృష్టి పెట్టింది.
ప్రభుత్వం ద్వారా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తున్నామని ఇన్చార్జి వైస్ చాన్స్లర్ వెంకటరమణ తెలిపారు. కళాశాలలో పీ యూసీ-1, 2 తరగతి గదులను, సీసీ కెమెరాల సెక్యూరిటీ ఆఫీస్ను సందర�
జిల్లాల వారీగా కళోత్సవ పోటీలు నిర్వహించేందుకు విద్యాశాఖ పూనుకుంది. విద్యార్థుల్లో దాగి ఉన్న కళా నైపుణాన్ని వెలికి తీయడంతో పాటు సహజ కళలను ప్రోత్సహించడం, దేశ సమగ్రతను పెంపొందించే విధంగా కార్యక్రమాల నిర్
ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ సమక్షంలో శుక్రవారం కడెం మండలంలోని ఎలగడప, ధర్మాజిపేట గ్రామాలకు చెందిన బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్)లో చేరారు.
పోడు భూముల సర్వే ఈ నెలాఖరులోగా పూర్తిచేసి, గ్రామ సభలు నిర్వహించాలని జిల్లా అధికారులను రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. హైదరాబాద్లోని బీఆర్కే భవన్ నుంచి శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
సీఎం కేసీఆర్ కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించారని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు.
ఉద్యమ నాయకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో సకల జనుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు.
గిరిజన రైతులు లాభసాటి వ్యవసాయ పంటలు వేయాలని ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి అన్నారు. ఐటీడీఏ కార్యాలయంలోని సమావేశ మందిరంలో గురువారం గిరిజన రైతులకు పండ్ల తోటల పెంపకం, చిరుధాన్యాల పంటల సాగుపై అవగాహన కల్పించారు.