అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే వర్గీకరణ చేస్తామని నమ్మించి ద్రోహం చేసిన బీజేపీతో తాడో పేడో తేల్చుకోవడానికి మాదిగ జాతి సిద్ధం కావాలని ఎమ్మార్పీస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేశ్ మాదిగ పిలుపునిచ�
పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి సైన్స్, పర్యావరణ ప్రదర్శన పోటీలు ఆదిలాబాద్లోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ పాఠశాలలో నిర్వహించారు. ఈ మేళాలో 600 మంది విద్యార్థులు తమ ప్రయోగాలను ప్రదర్శించారు.
ఐటీడీఏ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆశ్రమ పాఠశాలలో విద్యా బోధన, వసతుల పరిశీలనకు పీవో వరుణ్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 10 నుంచి 30 వరకు ప్యానెల్ టీంలు తనిఖీలు చేపట్టనున్నాయి.
‘మన ఊరు- మన బడి’ కార్యక్రమం కింద నిర్వహించే పాఠశాలల పనులు వేగవంతం చేయాలని, మోడల్ స్కూళ్లలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనులు నెలాఖరులోగా పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభ్యర్థులకు పోలీస్ హెడ్కార్వర్ట్స్లో నిర్వహిస్తున్న దేవాదారుఢ్య పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. రెండోరోజు శుక్రవారం అభ్యర్థులు ఉత్సాహంగా పాల్గొన్నా రు. మొత్తం 782 మంద�
‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా కొనసాగుతున్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ ఆదేశించారు. శుక్రవారం ఆయన సోన్ మండలంలోని న్యూవెల్మల్ ప్రాథమిక పాఠశాలను �
వాతావరణంలో రెండు రోజులుగా తీవ్రమైన మార్పు వచ్చింది. రాత్రి, పగలు తేడా లేకుండా చలితీవ్రతకు ప్రజలతో పాటు మూగజీవులు సైతం అల్లాడుతున్నాయి. చలి తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు చలిమంటగాస్తున్నారు.
మౌలిక వసతులకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని భాగ్యనగర్, తాటిగూడలో రూ. 30 లక్షలతో చేపడుతున్న రోడ్డు,
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్లో నిర్మిస్తున్న నాగోబా ఆలయ ప్రారంభోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించాలని మెస్రం వంశీయుల పీఠాధిపతి మెస్రం వెంకట్రావుపటేల్ నిర్ణయించారు.
18 ఏండ్లు నిండనున్న యువత ఓటరుగా నమోదు చేసుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. బోథ్ గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన ఓటరు నమోదు కేంద్రాలను ఆదివారం ఆమె సందర్శించారు.