‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా కొనసాగుతున్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ ఆదేశించారు. శుక్రవారం ఆయన సోన్ మండలంలోని న్యూవెల్మల్ ప్రాథమిక పాఠశాలను �
వాతావరణంలో రెండు రోజులుగా తీవ్రమైన మార్పు వచ్చింది. రాత్రి, పగలు తేడా లేకుండా చలితీవ్రతకు ప్రజలతో పాటు మూగజీవులు సైతం అల్లాడుతున్నాయి. చలి తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు చలిమంటగాస్తున్నారు.
మౌలిక వసతులకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని భాగ్యనగర్, తాటిగూడలో రూ. 30 లక్షలతో చేపడుతున్న రోడ్డు,
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్లో నిర్మిస్తున్న నాగోబా ఆలయ ప్రారంభోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించాలని మెస్రం వంశీయుల పీఠాధిపతి మెస్రం వెంకట్రావుపటేల్ నిర్ణయించారు.
18 ఏండ్లు నిండనున్న యువత ఓటరుగా నమోదు చేసుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. బోథ్ గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన ఓటరు నమోదు కేంద్రాలను ఆదివారం ఆమె సందర్శించారు.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో నాగోబా ఆలయ ప్రారంభోత్సవ ఏర్పాట్ల పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆలయం ముందు శనివారం ధ్వజ స్తంభాన్ని ఏర్పాటు చేశారు.
సీఎం కేసీఆర్ కరుణామయుడు అని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. మండలకేంద్రంలోని శ్రీ కన్యకా పరమేశ్వరీ కల్యాణ మండపంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కౌటాల, చింతలమానేపల్లి మండలాల టీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్
దివ్యాంగులంటే నాటి ప్రభుత్వాలకు చిన్నచూపు. దుర్భర జీవితాలు గడుపుతున్నా కనీస సాయం కరువే. ఆత్మస్థయిర్యంతో ముందడుగు వేద్దామన్నా చేయూత లేక కుంగుబాటే. కానీ, తెలంగాణ సర్కారు దివ్యాంగులకు అన్ని రకాలుగా అండగా �
కొలువుల కోలాహలం మళ్లీ మొదలైంది. యువత కలలను సాకారం చేసేందుకు ఉద్యోగ ఖాళీల భర్తీకి శ్రీకారం చుట్టిన రాష్ట్ర సర్కారు ఇప్పటికే, గ్రూప్-1, పోలీసు పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసి, ప్రిలిమినరీ పరీక్షలను పూర్త�
చట్టాలపై అవగా హన కల్పించాలని, సఖీ సేవలు విస్తృత పర్చాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొ న్నారు. జడ్పీ సమావేశ మందిరంలో శుక్రవారం స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా ప్రచారోద్యమం కార్యక్రమాన్ని న
తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం ప్రభుత్వం సవిత ప్రేమ చూపు తున్నదని దేవాదాయ, న్యాయ, అటవీ శాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. దిలావర్పూర్ మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఎంపీపీ పాల్దె అక్�