కొత్తగా బావిని తవ్వించి పూజ చేయడానికి వెళ్లిన తండ్రీకొడుకు ప్రమాదవశాత్తు అందులోనే పడి మరణించారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం పొచ్చంపల్లిలో చోటుచేసుకున్నది.
ఆదిలాబాద్ జిల్లాలో సంప్రదాయ పంటలైన పత్తి, సోయా, శనగ, గోధుమ పంటలతోపాటు జామ, ఆపిల్బేర్ వంటి విభిన్న పంటలు సాగవుతున్నాయి. ఎండాకాలంలో వాటర్మిలన్(పుచ్చకాయ) అధికంగా పండుతున్నది.
నాకు రెండేండ్ల నుంచి కంటి చూపు మందగిస్తున్నది. ప్రైవేట్ దవాఖానలో చూపించుకుందామంటే డబ్బులు లేవు. వారం క్రితమే మా ఊరిలో కూడా కంటి వెలుగు శిబిరం నిర్వహించి పరీక్షలు చేస్తారని తెలిసింది.
SSC Exams | తెలంగాణ ఉద్యమంపై విషపు రాతలు, తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను పక్కదోవ పట్టించిన ఆంధ్రా పత్రికలు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేక అబద్ధాలు రాస్తున్నాయి. తాజాగా ఈనాడు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిరాదరణకు గురైన కులవృత్తులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. గతంలో ఉపాధి కోసం వలసబాట పట్టిన జనం.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో సొంత గ్రామాలకు తిరిగొస్తున్నారు.
బీఆర్ఎస్ పార్టీ(BRS)ని విస్తరించే కార్యక్రమంలో భాగంగా మహారాష్ట్ర (Maharastra)లో బీఆర్ఎస్కు అనూహ్య స్పందన వస్తుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న(Mla Jogu Ramanna) అన్నారు.
Sri Rama Navami | శ్రీరామ నవమి(Sri Rama Navam) సందర్భంగా ఆదిలాబాద్(Adilabad) పట్టణంలో గురువారం శ్రీరాముని శోభాయాత్ర(Shobhayatra) ఉత్సాహంగా, వైభవంగా కొనసాగింది.
Employment | రాష్ట్ర ప్రభుత్వం యువత ఉపాధి కల్పన(Employment Generation)కు పెద్దపీట వేస్తుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న(MLA, Jogu Ramanna) అన్నారు.
ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్, జాగృతి నేతలు భగ్గుమన్నారు. ఆదివారం రెండో రోజూ ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో నిరసనలతో హోరెత్తించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై చలి పంజా విసిరింది. ముఖ్యంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోగా, గడ్డ కట్టుకుపోయే పరిస్థితి నెలకొన్నది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన పోలీసు అధికారులు
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో నాగోబా జాతర శనివారం అర్ధరాత్రి ప్రారంభం కానుంది. యేటా ఫుష్యమాసం అమావాస్య రోజున అర్ధరాత్రి మెస్రం వంశీయుల మహాపూజలతో జాతర ప్రారంభమవుతుంది. క�
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం పెన్గంగ పరీవాహక డొలార, మహారాష్ట్ర పిప్పల్కోటి మధ్య గంగ జాతర సంప్రదాయబద్ధంగా మొదలైంది. సోమవారం గురుశిష్యులు రాంనందన్, మాధవరావుల సమాధుల వద్ద భక్తులు పూజలు చేశారు.