వెల్మల ఐక్యత ఇతర కులాలకు స్ఫూర్తిదాయకమని, వారి అభ్యున్నతికి తనవంతు కృషి చేస్తానని రాష్ట్ర ఎస్సీ, దివ్యాంగ, వృద్ధుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ఆదివారం గోదావరిఖని ఐబీ కాలనీలోని శివా
ల్లంపల్లి మండలంలోని తాళ్లగురిజాల.. అభివృద్ధిలో దూసుకుపోతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి కనిపించని ఈ గ్రామం.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ఒడిసిపట్టుకొని ముందడుగు వేసింది. ‘
ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా సర్కారు స్కూళ్లను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ఈ క్రమంలో దిలావర్పూర్ మండలం గుట్టల మీది గ్రామమైన మాడెగాం అనుబంధ పంచాయతీ కదిలి ప్రాథమిక �
మండలంలోని కుచులాపూర్ క్రాస్రోడ్డు నుంచి ధన్నూర్(బీ) మీదుగా ఖండిపల్లె వరకు చేపట్టిన అడెల్లి రోడ్డు నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఎనిమిది కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వం రోడ్లు, భవనా�
కోరిన కోరికలు తీర్చే ధర్మారం కోతి దేవుని జాతరకు సర్వం సిద్ధమైంది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 19, 20వ తేదీల్లో నిర్వహించే కోతి దేవుని జాతరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, జగిత్యాల, నిజామాబాద్, పలు జిల్లాల నుంచి తర�
గుడిపెల్లిలో శుక్రవారం అర్ధరాత్రి ఆరుగురు సజీవదహనమైన ఘటన పక్కా పథకం ప్రకారమే జరిగిందని పోలీసుశాఖ నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. సింగరేణి ఉద్యోగి శాంతయ్య భార్య సృజననే.. తన ప్రియుడితో కలిసి ఈ ఘాతుకాని�
నాగోబా విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలతో పాటు ఆలయ ప్రారంభోత్సవ వేడుకలను పురస్కరించుకొని మెస్రం వంశీయుల ఆధ్వర్యంలో నిత్యం ఆధ్యాత్మిక ప్రవచనాలు, భజనలు కొనసాగుతున్నాయి.
పోలీస్ ఉద్యోగార్థులకు దేహదారుఢ్య పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తున్నామని, సీసీటీవీల ద్వారా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నామని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. దేహదారుఢ్య పరీక్షలను �
మండల కేంద్రంలోని మార్కండేయ ఆలయ సమీపంలో బుధవారం రాత్రి నిర్వహించిన సాధనాశూరుల ప్రదర్శన ఆకట్టుకున్నాయి. పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో విన్యాసాలు ఏర్పాటు చేయించారు.
అన్ని కులాలకు రాష్ట్ర ప్రభుత్వం సమప్రాధాన్యత ఇస్తున్నదని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్ పేర్కొన్నారు. మండల కేంద్రంలో చేపడుతున్న రజక సంఘ భవన నిర్మాణానికి గురువారం మండల నాయకులతో కలిసి భూ
పోలీస్ రిక్రూట్ మెంట్లో భాగంగా నిర్వహించిన దేహధారుడ్య పరీక్షల్లో మహిళా అభ్యర్థులే ఎక్కువ మంది క్వాలిఫై అయ్యారని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు.