నాగోబా విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలతో పాటు ఆలయ ప్రారంభోత్సవ వేడుకలను పురస్కరించుకొని మెస్రం వంశీయుల ఆధ్వర్యంలో నిత్యం ఆధ్యాత్మిక ప్రవచనాలు, భజనలు కొనసాగుతున్నాయి.
పోలీస్ ఉద్యోగార్థులకు దేహదారుఢ్య పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తున్నామని, సీసీటీవీల ద్వారా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నామని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. దేహదారుఢ్య పరీక్షలను �
మండల కేంద్రంలోని మార్కండేయ ఆలయ సమీపంలో బుధవారం రాత్రి నిర్వహించిన సాధనాశూరుల ప్రదర్శన ఆకట్టుకున్నాయి. పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో విన్యాసాలు ఏర్పాటు చేయించారు.
అన్ని కులాలకు రాష్ట్ర ప్రభుత్వం సమప్రాధాన్యత ఇస్తున్నదని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్ పేర్కొన్నారు. మండల కేంద్రంలో చేపడుతున్న రజక సంఘ భవన నిర్మాణానికి గురువారం మండల నాయకులతో కలిసి భూ
పోలీస్ రిక్రూట్ మెంట్లో భాగంగా నిర్వహించిన దేహధారుడ్య పరీక్షల్లో మహిళా అభ్యర్థులే ఎక్కువ మంది క్వాలిఫై అయ్యారని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు.
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే వర్గీకరణ చేస్తామని నమ్మించి ద్రోహం చేసిన బీజేపీతో తాడో పేడో తేల్చుకోవడానికి మాదిగ జాతి సిద్ధం కావాలని ఎమ్మార్పీస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేశ్ మాదిగ పిలుపునిచ�
పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి సైన్స్, పర్యావరణ ప్రదర్శన పోటీలు ఆదిలాబాద్లోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ పాఠశాలలో నిర్వహించారు. ఈ మేళాలో 600 మంది విద్యార్థులు తమ ప్రయోగాలను ప్రదర్శించారు.
ఐటీడీఏ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆశ్రమ పాఠశాలలో విద్యా బోధన, వసతుల పరిశీలనకు పీవో వరుణ్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 10 నుంచి 30 వరకు ప్యానెల్ టీంలు తనిఖీలు చేపట్టనున్నాయి.
‘మన ఊరు- మన బడి’ కార్యక్రమం కింద నిర్వహించే పాఠశాలల పనులు వేగవంతం చేయాలని, మోడల్ స్కూళ్లలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనులు నెలాఖరులోగా పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభ్యర్థులకు పోలీస్ హెడ్కార్వర్ట్స్లో నిర్వహిస్తున్న దేవాదారుఢ్య పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. రెండోరోజు శుక్రవారం అభ్యర్థులు ఉత్సాహంగా పాల్గొన్నా రు. మొత్తం 782 మంద�
‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా కొనసాగుతున్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ ఆదేశించారు. శుక్రవారం ఆయన సోన్ మండలంలోని న్యూవెల్మల్ ప్రాథమిక పాఠశాలను �