ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన పోలీసు అధికారులు
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో నాగోబా జాతర శనివారం అర్ధరాత్రి ప్రారంభం కానుంది. యేటా ఫుష్యమాసం అమావాస్య రోజున అర్ధరాత్రి మెస్రం వంశీయుల మహాపూజలతో జాతర ప్రారంభమవుతుంది. క�
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం పెన్గంగ పరీవాహక డొలార, మహారాష్ట్ర పిప్పల్కోటి మధ్య గంగ జాతర సంప్రదాయబద్ధంగా మొదలైంది. సోమవారం గురుశిష్యులు రాంనందన్, మాధవరావుల సమాధుల వద్ద భక్తులు పూజలు చేశారు.
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం పెన్గంగ భక్తజన సంద్రమైంది. పెన్గంగ పరివాహక డొలార, మహారాష్ట్ర పిప్పల్కోటి మధ్య గంగాజాతర సోమవారం సంప్రదాయబద్ధంగా మొదలైంది.
పరిపాలనా సౌలభ్యం కోసం నూతన జిల్లాలు ఏర్పాటు చేసిన సర్కారు.. మరో తీపి కబురు అందించింది. ఇప్పటికే పల్లె ప్రగతితో గ్రామాలను సర్వతోముఖాభివృద్ధి చేయగా, ప్రస్తుతం పంచాయతీలకు ఆధునిక హంగులతో సొంత భవనాలు నిర్మిం
వెల్మల ఐక్యత ఇతర కులాలకు స్ఫూర్తిదాయకమని, వారి అభ్యున్నతికి తనవంతు కృషి చేస్తానని రాష్ట్ర ఎస్సీ, దివ్యాంగ, వృద్ధుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ఆదివారం గోదావరిఖని ఐబీ కాలనీలోని శివా
ల్లంపల్లి మండలంలోని తాళ్లగురిజాల.. అభివృద్ధిలో దూసుకుపోతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి కనిపించని ఈ గ్రామం.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ఒడిసిపట్టుకొని ముందడుగు వేసింది. ‘
ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా సర్కారు స్కూళ్లను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ఈ క్రమంలో దిలావర్పూర్ మండలం గుట్టల మీది గ్రామమైన మాడెగాం అనుబంధ పంచాయతీ కదిలి ప్రాథమిక �
మండలంలోని కుచులాపూర్ క్రాస్రోడ్డు నుంచి ధన్నూర్(బీ) మీదుగా ఖండిపల్లె వరకు చేపట్టిన అడెల్లి రోడ్డు నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఎనిమిది కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వం రోడ్లు, భవనా�
కోరిన కోరికలు తీర్చే ధర్మారం కోతి దేవుని జాతరకు సర్వం సిద్ధమైంది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 19, 20వ తేదీల్లో నిర్వహించే కోతి దేవుని జాతరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, జగిత్యాల, నిజామాబాద్, పలు జిల్లాల నుంచి తర�
గుడిపెల్లిలో శుక్రవారం అర్ధరాత్రి ఆరుగురు సజీవదహనమైన ఘటన పక్కా పథకం ప్రకారమే జరిగిందని పోలీసుశాఖ నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. సింగరేణి ఉద్యోగి శాంతయ్య భార్య సృజననే.. తన ప్రియుడితో కలిసి ఈ ఘాతుకాని�