రెండేళ్ల కాలపరిమితితో మద్యం దుకాణాల టెండర్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. ఆదిలాబాద్లో 40, నిర్మల్లో47 మద్యం దుకాణాలకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది.
సబ్బండ వర్గాలకు మెరుగైన పాలన అందించేందుకు పాత, నూతన జిల్లాల్లో కలెక్టరేట్ల నిర్మాణాన్ని చేపట్టాలని రాష్ట్ర సర్కారు సంకల్పించింది. అభివృద్ధి, సంక్షేమ ఫలాలు కూడా త్వరితగతిన ప్రజలకు చేరుతాయని భావిస్తున�
నియోజకవర్గంలో నాలుగు చెక్డ్యాంల నిర్మాణానికి నిధులు విడుదలైనట్లు ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బుధవారం రాత్రి నీటి పారుదలశాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్ కుమార్ న�
జిల్లాలో ప్రభుత్వ పథకాల అమలు తీరు బాగుందని స్వచ్ఛ సర్వేక్షణ్ బృందం సభ్యులు కొనియాడారు. మండలంలోని మాన్కాపూర్, బాబేఝరి గ్రామాల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ కేంద్రియ బృందం ప్రతినిధులు ఆదివారం పర్యటించారు. గ్ర
రుయ్యాడి జనసంద్రమైంది. ఆదిలాబాద్ జిల్లా నలుమూలల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచే పీరీలను దర్శించుకోవడానికి బారులుదీరారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పంటలు నీట మునిగాయి. స్థానికంగా, మహారాష్ట్రలో వర్షాలు కురవడం, ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో వరద ప్రవాహం పోటెత్తింది. పెన్గంగ నది పరీవాహక ప్రాంత పరి�
రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండడంతో ఎన్నికల కమిషన్ పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. ఆదిలాబాద్ జిల్లాలో ఈవీఎం, వీవీ ప్యాట్ల ద్వారా ఓటు ఎలా వేయాలి అనే విషయంపై అధికారులు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చే
ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది వానకాలం సీజన్ పంటల సాగుకు అనుకూలంగా ప్రారంభమైంది. తొలుత వానల జాడ కానరాక రైతులు కొంత ఆందోళనకు గురవగా, తాజాగా పడుతున్న వర్షాలు అన్నదాతల్లో ఆనందం నింపింది. ఇప్పటికే చేలల్లో వేస�
అంధత్వ రహిత తెలంగాణే లక్ష్యంగా..ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం విజయవంతమైంది. మసకబారిన కండ్లలో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ జనవరి 18వ తేదీన మహత్తర కార్య�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శనివారం నిర్వహించిన గ్రూప్-4 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎగ్జామ్ జరుగగా, ఆయాచోట్ల 144 సెక్షన్ అ
నైరుతి రుతుపవనాలకు తోడుగా అల్పపీడన ద్రోణి ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. మొన్నటి వరకు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలు వాతావరణం కాస్త చల్లబడటంతో ఊపిరి పీల్చుకుంటున్నారు.