తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పోలీసుశాఖ ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం పల్లెల్లో ఏర్పాటు చేసిన ప్రకృతి వనాలు చిన్నా పెద్ద సేదతీరేందుకు ఉపయోపడుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే)లోని ప్రకృతివనంలో ఓ ఇద్దరు వృద్ధులు ఇలా సరదాగా ఉయ్యాల ఊగుతూ ‘�
ఆదిలాబాద్ జిల్లాలో రెండో విడుత కంటి వెలుగు శిబిరాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. అధికారులు పట్టణాలు, పల్లెల్లో ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నారు.
గిరిజన బిడ్డల ఉన్నత చదువులపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల ఆదివాసీ గూడేలు, తండాల్లోని పిల్లల బంగారు భవిష్యత్కు ఐటీడీఏ ద్వారా బాటలు వేస్తున్నది.
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలతో మూడోసారి కేసీఆర్ సీఎం అవడం ఖాయమని బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కాంగ్�
రాష్ట్రం ఏర్పడ్డాక వ్యవసాయం రంగం రూపురేఖలు మారిపోయాయి. ఉమ్మడి రాష్ట్రంలో చుక్క నీటి కోసం ఇబ్బందులు పడిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులు, చెరువులు, చెక్డ్యాంల నిర్మాణం, మరమ్మతులు చేపట్టి రెండు ప�
ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని అటవీ గ్రామాలైన సుంగాపూర్, చోర్గావ్లో కలెక్టర్ రాహుల్రాజ్ గురువారం పర్యటించారు. వేసవి నేపథ్యంలో తాగు నీటి సమస్య పరిష్కారంపై దృష్టిపెట్టిన ఆయన స్వయంగా గ్రామ�
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ఎలా అభివృద్ధి చేయాలోనన్న ఆలోచనలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉంటారని, ఆయనది అభివృద్ధి మంత్రమని ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల ఆత్మీయ సమ్మేళనాల ఇన్చార్జి, ఎమ్మెల్సీ గం�
Mla Jogu Ramanna | రానున్న మరో 20 ఏండ్లపాటు తెలంగాణలో బీఆర్ఎస్సే అధికారంలో ఉంటుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న(Mla Jogu Ramanna) అన్నారు. జైనత్ మండలం పెండల్వాడలో శనివారం నిర్వహించిన బీఆర్ఎస్ (BRS )ఆత్మీయ సమ్మేళనంలో ఆయన
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. ఆదివారం సాయంత్రం గంటపాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురియడంతో ప్రజలు అవస్థలు పడ్డారు.
కొత్తగా బావిని తవ్వించి పూజ చేయడానికి వెళ్లిన తండ్రీకొడుకు ప్రమాదవశాత్తు అందులోనే పడి మరణించారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం పొచ్చంపల్లిలో చోటుచేసుకున్నది.
ఆదిలాబాద్ జిల్లాలో సంప్రదాయ పంటలైన పత్తి, సోయా, శనగ, గోధుమ పంటలతోపాటు జామ, ఆపిల్బేర్ వంటి విభిన్న పంటలు సాగవుతున్నాయి. ఎండాకాలంలో వాటర్మిలన్(పుచ్చకాయ) అధికంగా పండుతున్నది.
నాకు రెండేండ్ల నుంచి కంటి చూపు మందగిస్తున్నది. ప్రైవేట్ దవాఖానలో చూపించుకుందామంటే డబ్బులు లేవు. వారం క్రితమే మా ఊరిలో కూడా కంటి వెలుగు శిబిరం నిర్వహించి పరీక్షలు చేస్తారని తెలిసింది.