ఆదిలాబాద్ జిల్లా ఇందూర్పల్లిలో మహిళలు ఆర్టీసీ బస్సును అడ్డుకున్నారు. సోమవారం భీంపూర్ మండలం కరంజి (టీ) నుంచి ఆదిలాబాద్కు వస్తున్న బస్సు ఎక్కడానికి మహిళలు, స్థానికులు ప్రయత్నించారు.
కాంగ్రెస్ సర్కారు ప్రారంభించిన మహాలక్ష్మి పథకంతో తాము ఉపాధి కోల్పోతున్నామని, వెంటనే ఈ పథకాన్ని నిలిపివేయాలని కోరుతూ గురువారం ఆటో యూనియన్ల నాయకులు, యజమానులు, డ్రైవర్లు నిరసన చేపట్టారు.
నోటా(నన్ ఆఫ్ ది ఎబో).. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరూ నచ్చనప్పుడు ఓటు వేయడానికి వీలుగా శాశ్వత పరిష్కారం కోసం చూపించిన ఆప్షన్. తద్వారా ఓటరు తమ అసమ్మతిని తెలుపడంతోపాటు ఓటు హక్కును వినియోగించుకున్న
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పది నియోజవర్గాలు ఉండగా.. బోథ్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్.. ఆదిలాబాద్, నిర్మల్, ముథోల్, సిర్పూర్
సీఎం కేసీఆర్ నామినేషన్ కోసం గ్రామ ఆసరా పింఛన్ లబ్ధిదారులు సేకరించిన రూ.లక్షను ప్రగతిభవన్లో ఆదివారం అందజేస్తున్న ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖ్రా (కే) గ్రామ సర్పంచ్ గాడ్గె మీనాక్షి, ఎంపీటీసీ గా
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భిన్న వాతావరణం నెలకొంది. పగటి ఉష్ణోగ్రతలు దాదాపు 39 డిగ్రీల సెల్సియస్గా నమోదవుతుంటే.. రాత్రి టెంపరేచర్ 19 డిగ్రీలుగా ఉంటుంది.
ఆదిలాబాద్ జిల్లాలో రైతులు వానకాలం సీజన్లో పత్తి పంటను సాగు చేశారు. జిల్లాలో నల్లరేగడి నేలలు ఈ పంట సాగుకు అనుకూలంగా ఉండడం ఇందుకు కారణం. పత్తి సాగు రైతులకు లాభదాయకంగా మారింది.
ఆదిలాబాద్ జిల్లాలోని మహారాష్ట్ర సరిహద్దులో పెన్గంగపై నిర్మిస్తున్న చనాక- కొరాట ప్రాజెక్టు వెట్న్న్రు అధికారులు రెండో రోజైన శుక్రవారం విజయవంతంగా నిర్వహించారు.
ఆదిలాబాద్ జిల్లా ప్రజల నాలుగు దశాబ్దాల కల స్వరాష్ట్రంలో సాకారమైంది. సీఎం కేసీఆర్ చొరవతో నల్లరేగళ్ల దాహార్తి తీరనున్నది. ఆదిలాబాద్ జిల్లాలో చనాక- కొరాట ప్రాజెక్టు (సీకేబీ) వెట్న్న్రు అధికారులు గురువ�
పేదల సొంతింటి కల సాకారం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు శ్రీకారం చుట్టిన గృహలక్ష్మి పథకం సర్వే పూర్తయింది. విడుతకు రూ.లక్ష చొప్పున మూడు విడుతల్లో రూ.3 లక్షలు అందించనుండగా.. అధికార యంత్రాంగం ఇంటింటికీ తిర
రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను ఉచితంగా అందించి వారి ఉజ్వల భవిష్యత్కు బాటలు వేస్తున్నది. ఇందులో భాగంగా అన్ని హంగులతో రెసిడెన్షియల్ పాఠశాలలు, కస్తూర్బా గాంధీ విద్యాలయాలు ఏర్ప�
ఆదిలాబాద్ జిల్లాలో కొత్తగా సాత్నాల, భోరజ్ మండలాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు శనివారం రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్ మిట్టల్ ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేశారు. 18 గ్రామాలతో సాత్నాల మండ�