పేదల సొంతింటి కల సాకారం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు శ్రీకారం చుట్టిన గృహలక్ష్మి పథకం సర్వే పూర్తయింది. విడుతకు రూ.లక్ష చొప్పున మూడు విడుతల్లో రూ.3 లక్షలు అందించనుండగా.. అధికార యంత్రాంగం ఇంటింటికీ తిర
రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను ఉచితంగా అందించి వారి ఉజ్వల భవిష్యత్కు బాటలు వేస్తున్నది. ఇందులో భాగంగా అన్ని హంగులతో రెసిడెన్షియల్ పాఠశాలలు, కస్తూర్బా గాంధీ విద్యాలయాలు ఏర్ప�
ఆదిలాబాద్ జిల్లాలో కొత్తగా సాత్నాల, భోరజ్ మండలాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు శనివారం రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్ మిట్టల్ ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేశారు. 18 గ్రామాలతో సాత్నాల మండ�
రెండేళ్ల కాలపరిమితితో మద్యం దుకాణాల టెండర్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. ఆదిలాబాద్లో 40, నిర్మల్లో47 మద్యం దుకాణాలకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది.
సబ్బండ వర్గాలకు మెరుగైన పాలన అందించేందుకు పాత, నూతన జిల్లాల్లో కలెక్టరేట్ల నిర్మాణాన్ని చేపట్టాలని రాష్ట్ర సర్కారు సంకల్పించింది. అభివృద్ధి, సంక్షేమ ఫలాలు కూడా త్వరితగతిన ప్రజలకు చేరుతాయని భావిస్తున�
నియోజకవర్గంలో నాలుగు చెక్డ్యాంల నిర్మాణానికి నిధులు విడుదలైనట్లు ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బుధవారం రాత్రి నీటి పారుదలశాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్ కుమార్ న�
జిల్లాలో ప్రభుత్వ పథకాల అమలు తీరు బాగుందని స్వచ్ఛ సర్వేక్షణ్ బృందం సభ్యులు కొనియాడారు. మండలంలోని మాన్కాపూర్, బాబేఝరి గ్రామాల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ కేంద్రియ బృందం ప్రతినిధులు ఆదివారం పర్యటించారు. గ్ర
రుయ్యాడి జనసంద్రమైంది. ఆదిలాబాద్ జిల్లా నలుమూలల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచే పీరీలను దర్శించుకోవడానికి బారులుదీరారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పంటలు నీట మునిగాయి. స్థానికంగా, మహారాష్ట్రలో వర్షాలు కురవడం, ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో వరద ప్రవాహం పోటెత్తింది. పెన్గంగ నది పరీవాహక ప్రాంత పరి�
రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండడంతో ఎన్నికల కమిషన్ పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. ఆదిలాబాద్ జిల్లాలో ఈవీఎం, వీవీ ప్యాట్ల ద్వారా ఓటు ఎలా వేయాలి అనే విషయంపై అధికారులు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చే