‘పదేండ్లు ఇరాం లేకుండా కరెంట్ వచ్చింది. బోరు వేస్తే పొలం మొత్తం తడిచే వరకు నడుస్తుండే. కరెంట్ పోతదేమో అన్న ముచ్చటే లేకుండే. ఇప్పుడు కరెంట్ ఎప్పుడు వస్తదో.. ఎప్పుడు పోతదో తెలవడం లేదు.
కాంగ్రెస్ సర్కారు వచ్చిందో లేదో అలా కష్టాలు మొదలయ్యాయి. రాంగ రాంగనే అవస్థలను మోసుకొచ్చింది. వానకాలం ప్రారంభం కాక ముందే రైతన్నలకు విత్తనాల కోసం చుక్కలు చూపిస్తున్నది.
వానకాలం సీజన్ ఆరంభంలోనే పత్తి విత్తనాల కొరత ఏర్పడింది. అప్పుడే ఆదిలాబాద్ జిల్లాలో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. పత్తి విత్తనాలు లేవంటూ దకాణదారులు తెగేసి చెప్పడంతో రైతులు ఆందోళన చెందుతున్నా�
ఆదిలాబాద్ జిల్లాలో గురువారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వర్షం కురిసింది. గుడిహత్నూర్ మండలంలో వడగళ్ల వర్షం పడింది. ఇంటి పైకప్పులు లేచిపోయాయి. ఈదురుగాలులతో విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడ్డాయి. రెవ�
కొత్త జిల్లాలను రద్దు చేస్తామంటూ వస్తున్న ప్రకటనలపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావాసులు వ్యతిరేకిస్తున్నారు. ఉన్న జిల్లాలను రద్దు చేసి.. మళ్లీ పాత కష్టాలు తెస్తారా? అంటూ మండిపడుతున్నారు.
పదో తరగతి ఫలితాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మెరిసింది. చదువుల తల్లి బాసర సరస్వతీ కొలువుదీరిన నిర్మల్ జిల్లా గతేడాది మాదిరిగానే ఈ యేడాది అత్యధిక ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలోనే నంబర్ వన్గా నిలిచింది
మండల కేంద్రంలో ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండె విఠల్ సమక్షంలో బీఎస్పీకి చెందిన నాయకులు, కార్యకర్తలు సోమవారం బీఆర్ఎస్లో చేరారు. బీఎస్పీ మండల అధ్యక్షుడు గోమాసె లాహాంచు, బండి రాజన్న, రౌతు మధుకర్, విలాస్, పెర�
ఆసిఫాబాద్ మండలంలోని చౌపన్గూడలో తాగు నీటి కోసం గ్రామస్తులు అవస్థలు పడుతున్నారు. మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో గ్రామస్తులు అంతా ఏకమై ఓ పాత బావిలో పూడికతీశారు.
ఆదిలాబాద్ జిల్లాలో రేషన్ బియ్యం దందా యథేచ్ఛగా సాగుతోంది. మంగళవారం రాత్రి పట్టణానికి చెందిన ఓ వ్యాపారి లారీలో 110 క్వింటాళ్ల రేష న్ బియ్యాన్ని తరలిస్తుండగా అధికారు లు, పోలీసులు పట్టుకున్నారు.
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం సుంకిడి, ఉండం గ్రామాల్లో కేంద్ర మంత్రి అర్జున్ ముండా పర్యటించారు. బుధవారం ఉండం గ్రామంలో ఆయేషా గార్డెన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతుండగా కరెంటు ప�
ఆదిలాబాద్ జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించిన సందర్భంగా నాయకులను అరెస్టు చేసి గొంతునొక్కే ప్రయత్నం చేయడాన్ని వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి.