Dairy farmers | పాల బిల్లుల కోసం పాడి రైతులు(Dairy farmers) రాష్ట్ర వ్యాప్తంగా రైతులు రోడ్డెక్కుతున్నారు. తాజాగా ఆదిలాబాద్(Adilabad district) జిల్లా ఇచ్చోడలో పాడి రైతులు ఆందోళన చేపట్టారు. విజయ పాల డెయిరీకి(Vijaya dairy) పాలు పోస్తున్నా మూడు �
ఆదిలాబాద్ జిల్లాలో సోయాబిన్ కొనుగోళ్లకు అధికారులు చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగా రేపు అడిషనల్ కలెక్టర్తో వివిధ శాఖల అధికారులు సమావేశం కానున్నారు.
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోగల పెన్గంగా నది పరీవాహక ప్రాంతంలో మంగళవారం ప్రయాణికులకు మూడు పులులు కనిపించాయి. తెలంగాణలోని అంతర్గాం, గుబిడిలకు ఆవల ఉన్న మహారాష్ట్ర,
పేదల ఆకలి తీర్చాల్సిన రేషన్ బియ్యం మహారాష్ట్రకు తరలిపోతున్నది. కొందరు వ్యాపారులు మాఫియాగా ఏర్పడి వివిధ మార్గాల్లో రవాణా చేస్తూ సొమ్ముచేసుకోవడం పరిపాటిగా మారింది.
Adilabad | ప్రభుత్వం పేదలకు అందించే (పీడీఎఫ్) రేషన్ బియ్యాన్ని(Ration rice) అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..నిర్మల్ నుంచి మహారాష్ట్రలోని గొండియా జిల్లాకు రేషన్ బియ్యం తరలిస్తున్�
ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని కొలాంగూడకు చెందిన సేదం లక్ష్మణ్(35) ఆదివారం మధ్యాహ్నం పక్కనే ఉంటున్న కొడప జైతు ఇంట్లో టీవీ చూడడానికి వెళ్లాడు. అప్పటికే జైతు, రాములు టీవీ చూస్తున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. శనివారం అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో జనం ఇండ్లు విడిచి బయటికి రాలేని పరిస్థితి నెలకొన్నది.
యూరియా కోసం సొసైటీ గోడౌన్కు వచ్చిన ఓ రైతు గుండెపోటుతో మృతి చెందాడు. ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. దుబ్బాకకు చెందిన రైతు మహిపాల్ (52)కు భార�
Adilabad | న్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ( Loan waiver) చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలుఆదిలాబాద్(Adilabad)జిల్లా తాంసి మండలం కప్పర్ల గ్రామానికి చెందిన దాదాపు100 మంది రైతు�
ఆదిలాబాద్ జిల్లాలో ప్రైవేట్ దవాఖానల్లో ప్రభుత్వ నిబంధనల అమలుపై వైద్యశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా వ్యాప్తంగా కొన్ని రోజులుగా వ్యాధులు విజృంభిస్తుండడంతో ప్రజలు ప్రైవేట్ హాస్పిటళ�
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రూ.2 లక్షల రుణమాఫీ గందరగోళంగా మారడంతో దిద్దుబాటు చర్యలకు దిగిన ప్రభుత్వం రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించడానికి ఏర్పాట్లు చేసింది.
రూ.2 లక్షల రుణమాఫీ రైతులకు అందకపోవడంపై మంగళవారం ‘నమస్తే తెలంగాణ’ ఆదిలాబాద్ జిల్లా సంచికలో వచ్చిన కథనానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు ఎక్స్లో స్పందించారు.
ఏడు నెలల నుంచి ఖాళీ అయిన వైద్యుల పోస్టుల భర్తీపై ప్రస్తుత కాం గ్రెస్ సర్కారు దృష్టి సారించకపోవడం పేదలకు శాపంగా మారుతున్నది. నిర్మల్ జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం సీజనల్ వ్యాధులు విజృంభిస్తుండడంతో ప్ర�
రాబందులంటే కేవలం పక్షులు మా త్రమే కాదు. పారిశుద్ధ్య పని చేస్తూ మన పరిసరాలు, ప్రకృతిని పరిశుభ్రంగా ఉంచే ఆత్మబంధువులు. ఊరి పొలిమేరల్లో పడేసిన జం తు కళేబరాలను రాబందులు తిని బ్యాక్టీరి యా, వైరస్ల వ్యాప్తిని
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గురుకులాలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. అద్దె, శిథిలమైన భవనాల్లో అరకొర వసతుల నడుమ కొనసాగుతుండగా, విద్యార్థులు అవస్థలు పడుతున్నారు.