ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ప్రభుత్వం పత్తి కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న డిమాండ్ చేశారు. గురువారం బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో నిర్వహించి
ఆదిలాబాద్ జిల్లాలో పండే పత్తికి కేంద్ర ప్రభుత్వం గుజరాత్ ధర చెల్లించాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు. గురువారం బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఇక్కడి పత్తి చాలా నాణ్యమైనదని
ఆదిలాబాద్ జిల్లాలో పత్తి దిగుబడులు వస్తున్నా ఇంకా కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సీసీఐ కేంద్రాలు తెరుచుకోకపోవడంతో రైతులు పత్తిని ఇండ్లల్లోనే నిల్వ చేసుకోవాల్సి వచ్చింద�
Road accident | ఆదిలాబాద్(Adilabad) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. బైక్ లారీని ఢీ కొట్టడంతో ఓ యువకుడు మృతి(Student dead) చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం పిప్పర
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు ఆనుకుని ఉన్న స్థలంలో నిర్మించిన ఇంటితోపాటు మండల కేంద్రంలో అనుమతి లేకుండా నిర్మిస్తున్న మరో ఇంటిని అధికారులు కూల్చివేశారు. ఆ
ఆదిలాబాద్ జిల్లాలో పేదల ఇండ్ల కూల్చివేతకు కాంగ్రెస్ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఖానాపూర్ చెరువు పరిసర ప్రాంతాల్లోని ఇండ్లను శుక్రవారం రెవెన్యూ, మున్సిపాలిటీ, ఇ�
Adilabad | వ్యవసాయానికి సాగు నీరు(Cultivation water) అందించాలని రైతులు రోడ్డుకు కట్టెలు అడ్డుగా పెట్టి నిరసన(Farmers concern) తెలిపారు. రైతుల ఆందోళనతో దెబ్బకు దిగివచ్చిన అధికారులు నీటిని విడుదుల చేశారు.
Dairy farmers | పాల బిల్లుల కోసం పాడి రైతులు(Dairy farmers) రాష్ట్ర వ్యాప్తంగా రైతులు రోడ్డెక్కుతున్నారు. తాజాగా ఆదిలాబాద్(Adilabad district) జిల్లా ఇచ్చోడలో పాడి రైతులు ఆందోళన చేపట్టారు. విజయ పాల డెయిరీకి(Vijaya dairy) పాలు పోస్తున్నా మూడు �
ఆదిలాబాద్ జిల్లాలో సోయాబిన్ కొనుగోళ్లకు అధికారులు చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగా రేపు అడిషనల్ కలెక్టర్తో వివిధ శాఖల అధికారులు సమావేశం కానున్నారు.
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోగల పెన్గంగా నది పరీవాహక ప్రాంతంలో మంగళవారం ప్రయాణికులకు మూడు పులులు కనిపించాయి. తెలంగాణలోని అంతర్గాం, గుబిడిలకు ఆవల ఉన్న మహారాష్ట్ర,
పేదల ఆకలి తీర్చాల్సిన రేషన్ బియ్యం మహారాష్ట్రకు తరలిపోతున్నది. కొందరు వ్యాపారులు మాఫియాగా ఏర్పడి వివిధ మార్గాల్లో రవాణా చేస్తూ సొమ్ముచేసుకోవడం పరిపాటిగా మారింది.
Adilabad | ప్రభుత్వం పేదలకు అందించే (పీడీఎఫ్) రేషన్ బియ్యాన్ని(Ration rice) అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..నిర్మల్ నుంచి మహారాష్ట్రలోని గొండియా జిల్లాకు రేషన్ బియ్యం తరలిస్తున్�
ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని కొలాంగూడకు చెందిన సేదం లక్ష్మణ్(35) ఆదివారం మధ్యాహ్నం పక్కనే ఉంటున్న కొడప జైతు ఇంట్లో టీవీ చూడడానికి వెళ్లాడు. అప్పటికే జైతు, రాములు టీవీ చూస్తున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. శనివారం అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో జనం ఇండ్లు విడిచి బయటికి రాలేని పరిస్థితి నెలకొన్నది.
యూరియా కోసం సొసైటీ గోడౌన్కు వచ్చిన ఓ రైతు గుండెపోటుతో మృతి చెందాడు. ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. దుబ్బాకకు చెందిన రైతు మహిపాల్ (52)కు భార�