జిల్లాలో పులి సంచరిస్తున్న నేపథ్యంలో అటవీశాఖ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. కాగజ్నగర్ డివిజన్తో పాటు ఆసిఫాబాద్, తిర్యాణి మండలాల్లో దాని కోసం అన్వేషిస్తున్నారు. ఇటీవల అ నార్పల్లి అడవుల్లో పులి �
నాగుల పంచమి పూజలకు తరలివచ్చిన భక్తులతో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్లోని నాగోబా ఆలయం కిక్కిరిసింది. మహారాష్ట్రతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని ఆయా జిల్లా నుంచి కాకుండా ఉమ్మడి జిల్లాతోప�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాగజ్నగర్లోని జవహర్ నవోదయ విద్యాలయం గ్రామీణప్రాంత విద్యార్థులకు వరంగా మారుతున్నది. 2025-26 విద్యా సంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 80 సీట్లు భర్తీ చేయన�
డీఈఈ సెట్లో అర్హత సాధించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విద్యార్థులు 2024-26 విద్యా సంవత్సరంలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ, డిప్లొమా ఇన్ ప్రీ సూల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో చేరేందుకు ధ్రువపత్రాల పరిశీలన చేపట్టారు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదర్శ పాఠశాల (మోడల్ స్కూల్) లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు నేటి(సోమవారం) నుంచి 29వ తేదీ వరకు ఆందోళన బాట పట్టనున్నారు. తమ సమస్యల పరిష్కారానికి నిరసన కార్యక్రమాలు రూపొందించారు.
ఇబ్రహీం అలైహిస్సాలాం త్యా గానికి ప్రతీకగా ముస్లింలు జరుపుకునే ఈద్-ఉల్-అజ్హా(బక్రీద్)కు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఈద్గాలు, మసీదు లు ముస్తాబయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబ�
ఆదిలాబాద్ జిల్లాలో మూడు రోజుల క్రితం జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుడి హత్య కేసు మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భార్యే సుపారి ఇప్పించి భర్తను కడతేర్చినట్టు పోలీసుల విచారణలో వెలుగు�
Crime news | ఆదిలాబాద్లో కలకలం రేపిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు గజేందర్ హత్య కేసును ఉట్నూర్ పోలీసులు చేధించారు. వివాహేతర బంధమే ఆయన హత్యకు కారణమని పోలీసుల విచారణలో తేలింది. తన ప్రియుడితో వివాహేతరం బంధానికి భర్త అడ�
ప్రైవేట్ ఎలక్ట్రిషియన్ విద్యుత్తు స్తంభంపైనే మృతి చెందాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో ఉద్రికత్తతకు దారితీసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ రూరల్ మండలం యాపల్గూడ గ్రామానికి చెందిన
మృగశిర కార్తెను పురస్కరించుకుని ఉబ్బసం వ్యాధి నియంత్రణతోపాటు రోగ నిరోధక శక్తిని పెంచడానికి అందించే ఆయుర్వేదిక్ మందు పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున సాగింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సీసీఐ క్రాస�
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యా యుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. పలు కారణాలతో ఎనిమిది నెలలుగా నిలిచిన ప్రక్రియ శనివారం ప్రారంభమ�
జాతీయ లోక్ అదాలత్లో కక్షిదారులు కేసులను పరిష్కారం చేసుకుంటే ఇద్దరి గెలుపు అవుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, డీఎల్ఎస్ఏ చైర్మన్ కె.ప్రభాకర్రావు అన్నారు. శనివారం డీఎల్ఎస్ఏ సమావేశ మందిరంలో జాత�