ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్ నాగోబా జాతర నిర్వహణ కోసం మెస్రం వంశీయులు శ్రీకారం చుట్టారు. శనివారం రాత్రి కెస్లాపూర్కు చేరుకుని.. గ్రామంలోని పురాతన నాగోబా దేవస్థానం (మురాడి)లో సంప్రదా�
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 17 రూరల్ మం డలాల పరిధిలో 468 గ్రామ పంచాయతీ(జీపీ)లు ఉన్నాయి. 1.70 లక్షల ఉపాధి హామీ జాబ్కార్డులు ఉండగా.. 3.42 లక్షల మంది కూలీలు ఉన్నారు.
జిల్లా కేంద్రంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ జన్మదిన వేడుకలను శుక్రవారం బీఆర్ఎస్ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. శ్రీహర్ష కాలేజీ ఆవరణలో కేక్ కట్చేశారు. అంతకుముందు హనుమాన్ ఆలయంలో ప
ఆదిలాబాద్ జిల్లా ఇందూర్పల్లిలో మహిళలు ఆర్టీసీ బస్సును అడ్డుకున్నారు. సోమవారం భీంపూర్ మండలం కరంజి (టీ) నుంచి ఆదిలాబాద్కు వస్తున్న బస్సు ఎక్కడానికి మహిళలు, స్థానికులు ప్రయత్నించారు.
కాంగ్రెస్ సర్కారు ప్రారంభించిన మహాలక్ష్మి పథకంతో తాము ఉపాధి కోల్పోతున్నామని, వెంటనే ఈ పథకాన్ని నిలిపివేయాలని కోరుతూ గురువారం ఆటో యూనియన్ల నాయకులు, యజమానులు, డ్రైవర్లు నిరసన చేపట్టారు.
నోటా(నన్ ఆఫ్ ది ఎబో).. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరూ నచ్చనప్పుడు ఓటు వేయడానికి వీలుగా శాశ్వత పరిష్కారం కోసం చూపించిన ఆప్షన్. తద్వారా ఓటరు తమ అసమ్మతిని తెలుపడంతోపాటు ఓటు హక్కును వినియోగించుకున్న
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పది నియోజవర్గాలు ఉండగా.. బోథ్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్.. ఆదిలాబాద్, నిర్మల్, ముథోల్, సిర్పూర్
సీఎం కేసీఆర్ నామినేషన్ కోసం గ్రామ ఆసరా పింఛన్ లబ్ధిదారులు సేకరించిన రూ.లక్షను ప్రగతిభవన్లో ఆదివారం అందజేస్తున్న ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖ్రా (కే) గ్రామ సర్పంచ్ గాడ్గె మీనాక్షి, ఎంపీటీసీ గా
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భిన్న వాతావరణం నెలకొంది. పగటి ఉష్ణోగ్రతలు దాదాపు 39 డిగ్రీల సెల్సియస్గా నమోదవుతుంటే.. రాత్రి టెంపరేచర్ 19 డిగ్రీలుగా ఉంటుంది.
ఆదిలాబాద్ జిల్లాలో రైతులు వానకాలం సీజన్లో పత్తి పంటను సాగు చేశారు. జిల్లాలో నల్లరేగడి నేలలు ఈ పంట సాగుకు అనుకూలంగా ఉండడం ఇందుకు కారణం. పత్తి సాగు రైతులకు లాభదాయకంగా మారింది.
ఆదిలాబాద్ జిల్లాలోని మహారాష్ట్ర సరిహద్దులో పెన్గంగపై నిర్మిస్తున్న చనాక- కొరాట ప్రాజెక్టు వెట్న్న్రు అధికారులు రెండో రోజైన శుక్రవారం విజయవంతంగా నిర్వహించారు.
ఆదిలాబాద్ జిల్లా ప్రజల నాలుగు దశాబ్దాల కల స్వరాష్ట్రంలో సాకారమైంది. సీఎం కేసీఆర్ చొరవతో నల్లరేగళ్ల దాహార్తి తీరనున్నది. ఆదిలాబాద్ జిల్లాలో చనాక- కొరాట ప్రాజెక్టు (సీకేబీ) వెట్న్న్రు అధికారులు గురువ�