ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ నేడు(శుక్రవారం) పర్యటించనుంది. వ్యవసాయ శాఖ మాజీ మంత్రి నిరంజన్రెడ్డి అధ్యక్షతన కమిటీ ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో పలు అంశాలపై చర్చించనుంది. 13 న�
ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం నిర్వహిస్తున్న గ్రామసభలు రెండో రోజైన బుధవారం యుద్ధ భూములను తలపించాయి. లబ్ధిదారుల ఎంపికలో లోటుపాట్లు ఉన్నాయంటూ.. అర్హుల పేర్లు జాబితాల్లో లేవంటూ జనం తిరగబడ్డారు. అ�
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని రాష్ట్ర సరిహద్దున గల తాంసి(కే) శివారు రిజర్వాయర్ సమీపంలో పెద్ద పులి సంచరించినట్టు స్థానికులు తెలిపారు. రిజర్వాయర్ పనులకు వెళ్లే కార్మికులు, సిబ్బంది సోమవారం రాత్�
ఆదిలాబాద్ జిల్లాలో రైతన్నలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. రెండు నెలల వ్యవధిలో ఐదుగురు.. ఈ రెండు రోజుల్లో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రధానంగా సాగు కలిసిరాకపోవడం, దిగుబడి తగ్గడం, ప్రకృతి వైపరీత్యాలత�
ఆదిలాబాద్ జిల్లాలో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. బ్యాంకు అధికారుల వేధింపులు భరించ లేక శనివారం ఆదిలాబాద్ జిల్లా బేల మండలం రేణిగూడకు చెందిన రైతు జాదవ్ దేవ్రావు బ్యాంకులోనే ఆత్మహత్య చేసుకోగా.. ఆదివా�
పేరుకు ఐదెకరాలున్నా.. రాళ్లూ రప్పలు నిండి పంటలు పండని భూములవి.. వర్షం పడితే తప్ప సాగు చేసుకోలేని దైన్యమతడిది.. ఆ భూముల్లోనే పెట్టుబడి పెట్టి ఎలాగైనా పంటలు పండించి కష్టాల నుంచి గట్టెక్కాలనుకొని ప్రభుత్వరం�
ఆదిలాబాద్ జిల్లాలో అటవీశాఖ అధికారులపై కొందరు వ్యక్తులు దాడిచేసిన ఘటన ఆదివారం చోటు చేసుకున్నది. ఇచ్చోడ మండలం కేశవపట్నంలో కొందరు కలప స్మగ్లింగ్కు పాల్పడుతున్నారనే సమాచారం మేరకు అటవీశాఖ అధికారులు గ్ర�
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ‘అమ్మ పెట్టదు.. అడుక్కుతిననివ్వదు’ అన్న చందంగా వ్యవహరిస్తున్నది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు కొత్తగా ఒక్క ప్రాజెక్టునూ కట్టలేదు.
ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో విద్యార్థులు మంగళవారం మండుటెండలో మధ్యాహ్న భోజనం చేశారు. ఈ బడిలో దాదాపు 250 మందికిపైగా విద్యార్థులు ఉండగా.. పాఠశాల ఆవరణ, తర
ఆదిలాబాద్ జిల్లాలో సోయాబీన్ పంట కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. నాఫెడ్ కోటా పూర్తయినందున జిల్లాలోని వివిధ మార్కెట్యార్డుల్లో వారం రోజుల నుంచి పంట కొనుగోళ్లు జరగడం లేదు.
సమస్యలపై అసెంబ్లీలో ప్రశ్నించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ నాయకులు కోరారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.