గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తున్నది. ఇందులో భాగంగా నిరుద్యోగులకు అండగా నిలిచేందుకు స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేసి వారికి పోటీ పరీక్�
గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా 20 వేల మొక్కలు నాటిన ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం లోని ముక్రా (కే) గ్రామస్థులను ఎంపీ సంతోష్కుమార్ అభినందించారు. ఇప్పటికే 80 వేల మొక్కలు నాటి, సంరక్షించడంపై ప్రశంసలు కురి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా చలి ప్రారంభమైంది. రోజురోజుకూ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. చలి తీవ్రత పెరుగుతున్నది. కనిష్ఠంగా 12 నుంచి 14 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ గూడేల్లో దండారీ సంబురాలు ఆదివారం అట్టహాసంగా నిర్వహించారు. ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని నాగోబా ఆలయంలో నార్నూర్ మండలంలోని మాన్నాపూర్, ఖైర్దాట్వా, చిత్తగూడ(బాబేఝ�
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 3.52 లక్షల ఎకరాల్లో పత్తి, 80 వేల ఎకరాల్లో సోయా సాగైం ది. వానకాలం ఆరంభంలో ఏకధాటిగా కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పంటలు మునిగాయి.
ఇటీవల సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. పెరిగిన టెక్నాలజీని వినియోగించుకొని అనేక మంది సైబర్ నేరగాళ్లు ప్రజలను దోచుకుంటున్నారు. దీంతో పోలీసులు సైబర్ నేరాలపై దృష్టి సారించారు.
దీపావళి అంటే దీ పాల వరుస.. ఆ దివిటీలు మ నలో నెలకొన్న చీకట్ల ను చీలుస్తాయి. అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రకాశింపజేస్తాయి. మన సంప్రదాయంలో దీపం దైవ స్వ రూపం.
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గుడిరేవు గోదావరి నది ఒడ్డున ఉన్న పద్మల్పురి కాకో(ఏత్మాసూర్) ఆలయంలో ఆదివారం నిర్వహించిన గుస్సాడీ దర్బార్కు భక్తులు పోటెత్తారు.
అడవులు, గుట్టలు, వన్యప్రాణుల సంచారం మధ్యన ప్రకృతి ఒడే ఆవాసంగా నివసించే గిరిజనులకు తనదైన శైలిలో వైద్య సేవలు అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు ఏఎన్ఎం మంగమణి. నిర్మల్ జిల్లా కుభీర్ మండలం సిర్పెల్లి గ
మేడిశెట్టి మహేందర్ వర్మ అసిస్టెంట్ ప్రొఫెసర్. ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విధులు నిర్వహించేది. మంచి వేతనాన్ని వదిలి.. సొంత గడ్డపై మమకారం, వ్యవసాయంపై మక్కువతో ఉద్యోగానికి రాజీనామా చేశాడు.
విస్తరాకుల్లో భోజనం.. ఇప్పటికీ చాలా మందికి ఎంతో ఇష్టం. ఆరోగ్యానికి మేలు చేస్తుందని చా లా మంది అభిప్రాయపడు తుంటారు. ఇదే ఆ ఐదుగురి మహిళలను ముందుకు నడిపించింది.
ప్రజలు వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వాటి నుంచి తప్పించుకునేలా జాగ్రత్తలు పాటించాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
గ్రామాల్లో అందరికీ ఉపాధి కల్పన, అభివృద్ధి పనులకు కోట్లాది రూపాయల నిధులు కేటాయిస్తున్నదని, క్షేత్రస్థాయిలో సిబ్బంది, పర్యవేక్షణ అధికారులు, ప్రజాప్రతినిధులు బాధ్యతగా వ్యవహరిస్తే ఎంతో మేల ని ఆదిలాబాద్ డ