వెదురు కళలపై ఆధారపడే వారికి చేయూతనిచ్చి.. వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే లక్ష్యంతో సర్కారు ముందుకెళ్తున్నది. ఈ మేరకు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం సమీపంలోని సాలెగూడ వద్ద రూ. 20 లక్షలతో అర ఎకరంలో ప్రత్యేక శ�
యేటా కేంద్ర ప్రభుత్వం ఉత్తమ గ్రామ పంచాయతీ (జీపీ)లకు అవార్డులు ప్రకటిస్తున్నది. ఇప్పటివరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా మూడేండ్లలో 61 జాతీయ అవార్డులు వరించాయి.
మహిళా సంఘాల సభ్యులకు ఆర్థిక స్వాలంబనే లక్ష్యంగా గ్రామీణాభివృద్ధిశాఖ ద్వారా అమలు చేస్తున్న ‘స్త్రీనిధి’ చేయూతనిస్తున్నది. మహిళలు సైతం స్వశక్తితో ఎదిగేలా ఆర్థికంగా తోడ్పాటును అందిస్తున్నది.
అటవీ ప్రాంతంలో సరైన పనులు, వసతులు లేక ఇబ్బందులు పడ్డ గిరిజన బిడ్డలకు ఇక విముక్తి లభించనున్నది. ప్రస్తుతం ఈ ప్రాంతం 42వ టైగర్జోన్ (కవ్వాల్ అభయారణ్యం)గా ఏర్పాటు కావడంతో అడవిలో ఉంటున్న వారిని ఖాళీ చేయించే�
గతంలో మాతాశిశు మరణాల సంఖ్య పెద్ద సంఖ్యలో ఉండేవి. వీటిని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గర్భిణుల్లో ముఖ్యంగా హైరిస్క్ ఉన్న వారిని ఎంపిక చేసి వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంట�
గిరిజన దర్బార్కు వచ్చిన అర్జీదారుల సమస్యలను అధికారులు పరిష్కరించాలని ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి సూచించారు. ఐటీడీఏ ప్రాంగణంలోని సమావేశ మందిరంలో సోమవారం గిరిజన దర్బార్ నిర్వ హించారు.
తెలంగాణ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ను కచ్చితంగా పాటించాలని ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. స్థానిక హెడ్క్వార్టర్స్లోని సమావేశ మందిరంలో ఎస్పీ అధ్యక్షతన ఆదిలాబాద్ పట్టణంలోని 45 ప్రముఖ వైద్యశాలలు స�
“ధర్మేచ.. అర్థే చ.. కామే చ.. నాతిచరామి” ధర్మంలోనూ.. డబ్బులోనూ.. కామంలోనూ.. నేను నిన్ను వీడి నడుచుకోను..! నీవు కూడా నన్ను విడిచిపోరాదు.. అని వరుడు అందరి ఎదుట బాస చేయడమే దీని అర్థం..! ఈ మాటలు వధూవరులిరువురికీ వర్తిస్త�
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం బీరవెల్లి గ్రామంలోని మ్యాక్స్ కేంద్రంలో ఇటీవల దొంగతనం జరిగిన విషయం తెలిసిందే. శనివారం రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి మ్యాక్�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నేటి గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే అన్ని శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించి, అధికారులు పరీక్షలకు సన్నద్ధమయ్యారు.
కక్షిదారులకు రాజీయే రాచమార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత సూచించారు. శనివారం ఆదిలాబాద్లోని కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహణపై జిల్లా పోలీసు అధికారులతో కలిసి కోఆర్డినేషన్ �
చెన్నూర్ దవాఖానను వంద పడకలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే పట్టణంలో 30 పడకల దవాఖాన భవన పనులు కొనసాగుతుండగా, తాజా ఉత్తర్వులకు అనుగుణంగా నిధులు మంజూరు చేసింది.