నంబర్ ప్లేట్ లేని వాహనాలను సీజ్ చేస్తున్నామని డీఎస్పీ ఉమేందర్ అన్నారు. ఎసీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ట్రాఫిక్ సీఐ మల్లేశ్ ఆధ్వర్యంలో మూడు రోజులుగా ఆదిలాబాద్ పట్టణంలో నంబర్ ప్లేట్లేని �
రైతులను ప్రోత్సహిస్తూ పంటలకు గిట్టు బాటు ధరతో పాటు రైతుబంధు పథకం ఇస్తున్నది తెలంగాణ ప్రభుత్వమేనని రాష్ట్ర దేవాదాయ, న్యాయ, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు.
తానూర్ మండల కేంద్రం భక్తజనంతో కిక్కిరిసిపోయింది. వారం నుంచి నిర్వహిస్తున్న విఠలేశ్వరుని జాతర ముగిసింది. మంగళవారం వారసంత కూడా ఉండడంతో గతేడాది కంటే ఈ యేడు భక్తజనం అధికంగా కనిపించింది.
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా క్షేత్రస్థాయిలో అమలవుతున్న పథకాలు, జరుగుతున్న అభివృద్ధిని పరిశీలించడానికి మంగళవారం మూడు ట్రెయినీ ఐఏఎస్ బృందం సభ్యులు వచ్చారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలో బోధనకు వేళయ్యింది. 100 ఎంబీబీఎస్ సీట్లకు ఆన్లైన్లో అడ్మిషన్లు చేసుకోవచ్చని జాతీయ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) ఆమోదం తెలిపింద�
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. న్యూసాంగ్వీ గ్రామంలో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో వరిధాన్యం కొను గోలు కేంద�