గిరిజన దర్బార్కు వచ్చిన అర్జీదారుల సమస్యలను అధికారులు పరిష్కరించాలని ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి సూచించారు. ఐటీడీఏ ప్రాంగణంలోని సమావేశ మందిరంలో సోమవారం గిరిజన దర్బార్ నిర్వ హించారు.
తెలంగాణ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ను కచ్చితంగా పాటించాలని ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. స్థానిక హెడ్క్వార్టర్స్లోని సమావేశ మందిరంలో ఎస్పీ అధ్యక్షతన ఆదిలాబాద్ పట్టణంలోని 45 ప్రముఖ వైద్యశాలలు స�
“ధర్మేచ.. అర్థే చ.. కామే చ.. నాతిచరామి” ధర్మంలోనూ.. డబ్బులోనూ.. కామంలోనూ.. నేను నిన్ను వీడి నడుచుకోను..! నీవు కూడా నన్ను విడిచిపోరాదు.. అని వరుడు అందరి ఎదుట బాస చేయడమే దీని అర్థం..! ఈ మాటలు వధూవరులిరువురికీ వర్తిస్త�
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం బీరవెల్లి గ్రామంలోని మ్యాక్స్ కేంద్రంలో ఇటీవల దొంగతనం జరిగిన విషయం తెలిసిందే. శనివారం రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి మ్యాక్�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నేటి గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే అన్ని శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించి, అధికారులు పరీక్షలకు సన్నద్ధమయ్యారు.
కక్షిదారులకు రాజీయే రాచమార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత సూచించారు. శనివారం ఆదిలాబాద్లోని కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహణపై జిల్లా పోలీసు అధికారులతో కలిసి కోఆర్డినేషన్ �
చెన్నూర్ దవాఖానను వంద పడకలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే పట్టణంలో 30 పడకల దవాఖాన భవన పనులు కొనసాగుతుండగా, తాజా ఉత్తర్వులకు అనుగుణంగా నిధులు మంజూరు చేసింది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సంప్రదాయ పంటగా రైతులు పత్తి సాగు చేస్తున్నారు. ప్రస్తుతం అది చేతికి వస్తుండడంతో ప్రభుత్వం కొనుగోళ్లకు శ్రీకారం చుట్టనున్నది.
‘సర్వేంద్రియానం నయనం ప్రదానం’అనేది నానుడి. మానవ శరీరంలో అతిసున్నితమైన అవయవం కండ్లు. వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ఇవీ బాగుంటేనే ప్రపంచాన్ని చూడగలం. అందాలను వీక్షించగలం. లేకపోతే అంత�
రాష్ట్రంలో కులవృత్తులకు చేయూతనందించి వారి ఉపాధిని మెరుగుపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగా సబ్సిడీపై గొర్రెలు, ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్నది.
ఆదిలాబాద్ బీడీఎన్టీ ఐటీ కంపెనీలో వసతుల కల్పనకు రూ.1.50 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. సెప్టెంబర్ 26న ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా బీడీఎన్టీ ల్యాబ్ను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సందర్శించారు.
దండారి పండుగ అంటేనే ఆదివాసీ గూడేల్లో అంబరాన్నంటే వేడుక. ఆదివాసులు అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే ఆరాధ్య దేవత ‘ఏత్మాసార్ పేన్' పేరిట చేసే ప్రత్యేక పూజోత్సవం.
నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం దేవునిగూడెం, ఆకొండపేట గ్రామాల్లో మహిళలు సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి అందంగా అలంకరించారు.