ఆదిలా బాద్ జిల్లాలో 17 మండలాల పరిధిలో 468 గ్రామ పం చాయతీలు ఉన్నాయి. 1.76 లక్షల జాబ్కార్డులు ఉండ గా.. క్రమంగా 2.31 లక్షల మంది కూలీ పని చేస్తున్నారు. డిసెంబర్ నుంచి మే వరకు పనులకు వెళ్తుంటారు.
గ్రామీణ ప్రాంతాల్లో వలసలను నిరోధించి, ప్రజలకు ఉపాధి కల్పించడమే ఉపాధి హామీ ముఖ్య ఉద్దేశం. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన కోసం వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. వచ్చే ఆర్థిక స
మండలంలో సాగు చేసిన వరి పంట ఆశాజనకంగా ఉంది. గతంలో కన్నా దిగుబడి పెరిగే అవకాశం ఉందని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు.
వానకాలం సీజన్ ప్రారంభం నుంచి భారీ వర్షాలు కురిశాయి. భారీగా వరద రావడంతో కడెం ప్రాజె
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గ్రామా ల్లో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. గ్రామ పంచాయతీ, ఉపాధిహామీ నిధులతో పాటు దాతల సాయంతో పల్లెప్రకృతి వనాలు ఆహ్లాదకరంగా రూపుదిద్దుకుంటున్నాయి
దేశంలోని అటవీప్రాంతాలు, పలు రకాల జంతువుల ఆకృతులు, వివిధ రకాల కర్రలు, నేలల రకాలు, రూపాలు, జంతువుల పాదముద్రలు ఇలా అన్నీ ఒకేచోట చూసేలా అటవీకళాశాలలో మ్యూజియం ఏర్పాటుచేశారు.
గతంలో పశువులు అనారోగ్యానికి గురైతే సమీప గ్రామాల్లోని పశువుల దవాఖాన కు వెళ్లాల్సి వచ్చేది. మారుమూల గ్రామాల్లోని రైతులు తమ మూగ జీవాలను దవాఖానలకు తీసుకెళ్లాలంటే అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చేది.
ఆకుకూరలంటే తొలుత గుర్తుకు వచ్చేవి ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని గ్రామాలే. గతంలో పత్తి, సోయా, కంది తదితర పంటలే ఇక్కడ కనిపించేవి. కాలం కాలిసి రాకపోవడం, ప్రకృతి వైపరీత్యాల కారణంగా కొంతమంది రైతుల దృష్టి కూర
శాంతి భద్రతల పరిరక్షణ కోసమే కార్డెన్ సెర్చ్ తనిఖీలు నిర్వహిస్తున్నామని నిర్మల్ డీఎస్పీ జీవన్ రెడ్డి అన్నారు. కడెం మండలం ధర్మాజీపేట గ్రామంలో ఎస్పీ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు శనివారం కమ్యూనిటీ కా
ఆదివాసీల సంస్కృ తీ సంప్రదాయాలను గుర్తిస్తూ వారి సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటు న్నదని మాజీ ఎంపీ గొడాం నగేశ్ పేర్కొన్నారు.
సమాజంలో బాలికలు ఎదుర్కొంటున్న వేధింపులు, లైంగికదాడులు, బాల్యవివాహాలు,లింగ వివక్ష, ఆరోగ్య సమస్యలు, వంటి వాటిని ధైర్యంగా ఎదుర్కొనేలా సిద్ధపరచడమే లక్ష్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చే
ప్రభుత్వాలు వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నాయని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. మండలంలోని చించోలి(బీ) మహిళా ప్రాంగణంలో శుక్రవారం సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ విస్తరణ సేవల ప్యాకేజీ శ�
మంచిర్యాల జిల్లాకేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ అడ్మిషన్లకు అనుమతి లభించింది. మొదటి సంవత్సరంలో 100 సీట్లకు అడ్మిషన్లు చేసుకోవచ్చని జాతీయ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ