నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సూర్జాపూర్లో లక్ష్మీ వేంకటేశ్వర స్వామి రథోత్సవం కనుల పండువలా సాగింది. సోమవారం ఉదయం పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి ఊరేగింపుగా రథాన్ని లాగారు.
కడెం ఆయకట్టు ద్వారా మరో 3 వేల ఎకరాల బీడు భూములు సాగులోకి రానున్నాయి. ఇప్పటికే కడెం ప్రాజెక్టు ద్వారా కడెంతో పాటు, దస్తురాబాద్, మంచిర్యాల జిల్లాలోని జన్నారం, దండేపల్లి, హాజీపూర్, లక్షెట్టిపేట, మంచిర్యాల వ�
తాంసి మండలంలోని పొన్నారిలో చిరుత సంచారం కలకలం రేపింది. ఆదివారం పొలం పనులు చేస్తున్న రైతులకు కనిపించింది. దీంతో భయబ్రాంతులకు గురైన రైతులు, కూలీలు గ్రామ పెద్దలకు తెలియజేశారు.
దేశంలోని అన్నివర్గాల ప్రజలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోసం చేసిందని, రాబోయే రోజుల్లో ఆ పార్టీకి ప్రజలు తగిన బుద్ది చెప్పాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న విమర్శించారు.