స్వాతంత్య్ర సమరయోధుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, తెలంగాణ సాయుధ పోరాటంలో రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన ధీరుడు, మూడు తరాల తెలంగాణ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ప్రముఖు
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నను మంగళవారం రాత్రి రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్, రాష్ట్ర పౌరసరఫరాలు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆయన నివాసంలో పరామర్శించారు. ఎమ్మెల్యే రామన్న మా�
మూతపడిన ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమను పునఃప్రారంభించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కావాల్సిన రాయితీలు, ఇతర సహాయ, సహకారాలు అందిస్తామని కేంద్ర మంత్రులకు లేఖలు రాసినా స్
ప్రతి క్రీడాకారుడూ గెలుపే లక్ష్యంగా ఆడాలని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు సూచించారు. ఆదివారం డీవైఎస్వో మైదానంలో తెలంగాణ రాష్ట్ర ఆరవ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బాస్కెట్బాల్ చాంపియన�
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి స్ఫూర్తితో గిరి పల్లెలు అభివృద్ధి పథంలో సాగుతున్నాయి. నెలనెలా వస్తున్న నిధులతో సకల సౌకర్యాలు సమకూరుతున్నాయి. శుభ్రమైన డ్రైనేజీలు, తళతళలాడుతున్న రహదారులతో సరికొ�
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మతో పాటు అన్ని పండుగలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తున్నదని ఆదిలాబాద్ రూరల్ ఎంపీపీ గండ్రత్ రమేశ్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలం చి
నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయతలపెట్టిన మెడికల్ కాలేజీ పనుల పురోగతిలో మరో అడుగు ముందుకు పడింది. ఇటీవల 23 మంది సీనియర్ రెసిడెంట్ డాక్టర్లను నియమించడం ప్రాధాన్యతను సంతరించుకుంటున్నది.
రైతుల నుంచి వానకాలం పంట ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి పౌర సరఫరాల శాఖ ముందస్తు ప్రణాళిక ఖరారు చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 3.25 లక్షల ఎకరాల్లో వరి సాగవగా.. 6.67 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస�
నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 26 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు జరగనున్నాయి. తొమ్మిది రోజుల పాటు అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు.