సంక్షేమ వస తి గృహాల్లోని విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంతో పాటు వారి ఆరోగ్య విషయం లో ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు.
మహిళా సంఘాలకు తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయ మార్గాలను చూపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఇప్పటికే మిల్లెట్ పరిశ్రమ, మినీ టాకీస్ ఏర్పాటు చేయించి సక్సెస్ అయ్యింది.
గిరిజన పక్షపాతి సీఎం కేసీఆర్ అని ఎంపీపీ పంద్ర జైవంత్రావ్ అన్నారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్లో ఆదివాసులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
బక్కచిక్కుతున్న బాల్యం నుంచి చిన్నారులను రక్షించేందుకు, ఆరోగ్యంగా ఎదిగేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు పోషకాహార లోపంతో పిల్లలు ఎదుర్కొనే ఇబ్బందులకు చెక్ పెట్టాలని నిర్ణయించింది.
గిరిజనుల పక్షపాతి సీఎం కేసీఆర్ అని ప్రజాప్రతినిధులు, నాయకులు పేర్కొన్నారు. గిరిజనులకు రిజర్వేషన్ల 10 శాతానికి పెంచడం తోపాటు, గిరిజన బంధు అమలు చేస్తామని సీఎం ప్రకటించారు.
గిరిజనులకు ఆరు నుంచి పది శాతం రిజర్వేషన్ పెంపు, పేద గిరిజనులకు దళితబంధు మాదిరిగా గిరిజన బంధు అమలు, పోడు భూముల సమస్యల పరిష్కారం, రూ.60 కోట్ల ఖర్చుతో సంత్ సేవాలాల్ బంజారా భవన్, కుమ్రం భీం ఆదివాసీ భవన్లు ప�
మంచిర్యాల. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు ఆదివారం సాయంత్రం అట్టహాసంగా ముగిశాయి. కార్యక్రమంలో భాగంగా కళాకారులు, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకోగా, స్�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మూడు రోజులపాటు నిర్వహించిన తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు విజయవంతమయ్యాయి. మొదటి రోజు భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించగా.. రెండో రోజూ జాతీయ జెండాలు ఎగురవేశారు. మూడో రోజైన ఆద