మంచిర్యాల స్టాఫ్ ఫొటోగ్రాఫర్;ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంగళవారం చంద్రగ్రహణం ఏర్పడింది. సాయంత్రం 5.50 గంటలకు ప్రారంభమై 6.26 గంటల వరకు కొనసాగింది. గ్రహణాన్ని వీక్షించడానికి ప్రజలు పోటీ పడ్డారు. తమ మొబైల్స్లో బంధించారు. అనంతరం ఇండ్లను శుద్ధి చేసుకొని.. విడుపు స్నానాలు చేశారు. దేవుడి వద్ద దీపాలు వెలిగించారు.