తెలంగాణ సరిహద్దు రాష్ర్టాల్లో బీఆర్ఎస్కు ఆదరణ లభిస్తున్నదని రాష్ట్ర, అటవీ, పర్యావరణ, న్యాయ దేవాదా శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం ఉపాధి కల్పనశాఖ కార్యాలయంలో ఇద్దరు అధి కారులతో పాటు రిమ్స్ జూనియర్ అసిస్టెంట్ లంచం తీసుకుంటుండగా ఏసీబీకి పట్టుపడ్డారు.
త్వరలోనే ఏజెన్సీ ప్రాంతానికి ముఖ్యమంత్రి కేసీఆర్ను తీసుకొచ్చి గిరిజనులకు పోడు భూముల పట్టాలిప్పిస్తామని అటవీ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు.
2011 జనాభా లెక్కల ప్రకారం మంచిర్యాల జిల్లా జనాభా 8,07,037. ఇందులో ఎస్సీ జనాభా 2,13,575 కాగా.. బెల్లంపల్లి 60,864, చెన్నూర్ 75,394, మంచిర్యాల 62,877, జన్నారం(ఖానాపూర్) 14,440 మంది ఉన్నారు.
చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జూనియర్ సివిల్ కోర్డు జడ్జి దుర్గారాణి అన్నారు. రాష్ట్ర న్యాయ సేవా సంస్థ ఆదేశాల మేరకు మండలంలోని లక్షెట్టిపేట్ గ్రామంలో శనివ�
నాగోబా జాతరకు వచ్చే భక్తులకు కల్పిస్తున్న ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి అధికారులకు సూచించారు. జాతరలో ప్రభుత్వ శాఖల వారీగా చేపట్టిన ఏర్పాట్లను శనివారం సాయంత్రం ఆయన పరిశీలించార�
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో నాగోబా జాతర శనివారం అర్ధరాత్రి ప్రారంభం కానుంది. యేటా ఫుష్యమాసం అమావాస్య రోజున అర్ధరాత్రి మెస్రం వంశీయుల మహాపూజలతో జాతర ప్రారంభమవుతుంది. క�
మత్స్యకార కుటుంబాల జీవనోపాధికి రాష్ట్ర సర్కారు అండగా నిలుస్తున్నది. నీలి విప్లవంలో భాగంగా వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. గతంలో మత్స్యకారులు పారిశ్రామిక సంఘంగా ఏర్పడి యూనిట్గా దూర ప్రాంతాల ను�
రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా చెన్నూర్ నియోజకవర్గంలో ‘సమ్మక్క-సారక్క’ పేరిట మహిళా భవనాలను నిర్మించాలని విప్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బాల్క సుమన్ సంకల్పించారు.