రాష్ట్ర ప్రభుత్వం వైద్యరంగానికి పెద్దపీట వేస్తున్నది. నిరుపేదలకు మెరుగైన వైద్యమందించి భరోసానిస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో సర్కారు వైద్యం ప్రజలకు అందని ద్రాక్షగానే ఉండేది.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్లో గల నాగోబా మహాపూజకు ఉపయోగించే పవిత్రమైన గోదావరి జలాల సేకరణ కోసం ఆదివారం మెస్రం వంశీయులు బయలు దేరారు.
ఖానాపూర్ మున్సిపాలిటీ రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయి. ప్రజల అవసరాలకు అనుగుణంగా అన్ని వసతులు కల్పిస్తూ అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది.
జిల్లా ప్రజలకు కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యే జోగు రామన్న , ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదివారం న్యూ ఇయర్ శు భాకాంక్షలు తెలిపారు. ముందుగా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి కలెక్టర్ సిక్తా పట్నాయక్కు, అన
భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)కి మహారాష్ట్రలో అపూర్వ ఆదరణ లభిస్తున్నది. పది రోజులుగా ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు పర్యటిస్తున్నారు.
ఆ కార్యాలయం పచ్చదనంతో ఆహ్లాదభరితాన్నిస్తున్నది. ఏపుగా పెరిగిన చెట్లతో నిండుగా హరితవనంలా కనిపిస్తున్నది. ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన గార్డెన్ ఆకట్టుకుంటున్నది.
వ్యవసాయ మార్కెట్ కమిటీ పదవులను సైతం ఆదివాసీ మహిళలకు రిజర్వ్ చేసి వారికి సముచిత స్థానం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు.
రక్తహీనత ఉన్న గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, వైద్య పరీక్షలు చేయించుకునే సమయంలోనే వైద్యులు గుర్తించాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు.
సంచలనంగా మారిన ఆరుగురు సజీవ దహనం కేసు కొలిక్కి వస్తున్నది. విచారణలో శాంతయ్యను చంపేందుకు తాము సుపారీ తీసుకున్నట్లు లక్షెట్టిపేటకు చెందిన రమేశ్ అనే వ్యక్తి ఒప్పుకున్నట్లు, సుపారీ గ్యాంగ్లో మిగిలిన వార
నిర్మల్ జిల్లా కుంటాల మండలం సూర్యపూర్ అడవుల్లో చిరుతపులి మృతి కలకలం రేపింది. సూర్యపూర్ సమీపంలో పెద్ద చెరువును ఆనుకొని ఉన్న అటవీ ప్రాంతంలో చిరుతపులి కళేబరాన్ని గ్రామానికి చెందిన ఓ యువకుడు సోమవారం గు�
గ్రామాల్లో రక్తహీనతపై ప్రాథమిక అవగాహన, బలవర్ధకమైన బియ్యం ప్రాధాన్యత అంశాలపై డీలర్లు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు.