నిర్మల్ జిల్లాలోని సెయింట్ థామస్ పాఠశాలలో 9వ తేదీ నుంచి 11 వరకు రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్ను నిర్వహించేందుకు జిల్లా విద్యా శాఖ, రాష్ట్ర స్థాయి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
పోటీ పరీక్షలు నిర్వహించడం ద్వారా విద్యార్థులకు ప్రయోజనం చేకూరు తుందని డీఈవో ప్రణీత అన్నారు. తెలంగాణ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల వేదిక ఆధ్వర్యంలో సమగ్ర శిక్ష సహకారంతో ఆదిలాబాద్ డైట్లో శనివారం పరీక్షలు
ప్రకృతి అంటేనే ప్రాణికోటి సమాహారం. చెట్టూ.. చేమ, పురుగూ.. పుట్రా, పక్షీ.. పశువూ ఇలా ఒకటి లేకుంటే మరొకటి లేదు. మిలియన్ సంవత్సరాల క్రితమే భువిపై ఆవిర్భవించిన ఈ జీవులు, ప్రకృతి విధ్వంసంతో క్రమంగా అంతరించి పోయే �
తొడసం వంశీయుల మ హాపూజతో మండలకేంద్రంలో శ్రీశ్రీశ్రీ ఖాందేవ్ జాతర శుక్రవారం రాత్రి వైభవంగా ప్రారంభమైంది. శనివారం ఉదయం ఆ వంశం ఆడబిడ్డ తైలం తాగించే కార్యక్రమాన్ని నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం వైద్యరంగానికి పెద్దపీట వేస్తున్నది. నిరుపేదలకు మెరుగైన వైద్యమందించి భరోసానిస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో సర్కారు వైద్యం ప్రజలకు అందని ద్రాక్షగానే ఉండేది.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్లో గల నాగోబా మహాపూజకు ఉపయోగించే పవిత్రమైన గోదావరి జలాల సేకరణ కోసం ఆదివారం మెస్రం వంశీయులు బయలు దేరారు.
ఖానాపూర్ మున్సిపాలిటీ రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయి. ప్రజల అవసరాలకు అనుగుణంగా అన్ని వసతులు కల్పిస్తూ అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది.
జిల్లా ప్రజలకు కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యే జోగు రామన్న , ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదివారం న్యూ ఇయర్ శు భాకాంక్షలు తెలిపారు. ముందుగా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి కలెక్టర్ సిక్తా పట్నాయక్కు, అన
భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)కి మహారాష్ట్రలో అపూర్వ ఆదరణ లభిస్తున్నది. పది రోజులుగా ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు పర్యటిస్తున్నారు.
ఆ కార్యాలయం పచ్చదనంతో ఆహ్లాదభరితాన్నిస్తున్నది. ఏపుగా పెరిగిన చెట్లతో నిండుగా హరితవనంలా కనిపిస్తున్నది. ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన గార్డెన్ ఆకట్టుకుంటున్నది.