కోరిన కోరికలు తీర్చే ధర్మారం కోతి దేవుని జాతరకు సర్వం సిద్ధమైంది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 19, 20వ తేదీల్లో నిర్వహించే కోతి దేవుని జాతరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, జగిత్యాల, నిజామాబాద్, పలు జిల్లాల నుంచి తర�
గుడిపెల్లిలో శుక్రవారం అర్ధరాత్రి ఆరుగురు సజీవదహనమైన ఘటన పక్కా పథకం ప్రకారమే జరిగిందని పోలీసుశాఖ నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. సింగరేణి ఉద్యోగి శాంతయ్య భార్య సృజననే.. తన ప్రియుడితో కలిసి ఈ ఘాతుకాని�
గ్రామాల్లో సమస్యల పరిష్కారంపై ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలని జడ్పీచైర్మన్ రాథోడ్ జనార్దన్ సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కనక మోతుబాయి అధ్యక్షతన శనివారం మండల సర్వసభ్�
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఎక్కువగా పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులే చదువుతున్నారు. ప్రతిభ ఉన్నా సరైన ప్రోత్సాహం, శిక్షణ లేక వైద్య విద్య, ఇంజినీరింగ్ కోర్సులకు ఎంపిక కాలేక పోతున్నారు.
ఆదిలాబాద్ జిల్లా తాంసిలో నిరుపేద కుటుంబానికి చెందిన కూలీలైన భార్యాభర్తలు కృష్ణవేణి, వసంత్లు రెండేళ్ల వ్యవధిలో అనారోగ్యంతో అకాల మృతి చెందగా వారి ఏకైక కుమారుడు సాయి ఒంటరయ్యాడు.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా ఆలయాన్ని ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు.
మున్సిపల్ మ్యుటేషన్లలో సాంకేతిక లోపాలు సవరిస్తున్నామని వరంగల్ ఆర్జేడీ షాహిద్ మసూద్ అన్నారు. మున్సిపల్ పరిధిలో జరిగిన మ్యుటేషన్ల విచారణకు శనివారం ఆయన ఆదిలాబాద్కు వచ్చారు.
రైతు సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రాధాన్యమిస్తున్నారని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రెడ్డి అన్నారు. కుభీర్లో రూ.1.20 కోట్లతో చేపట్టిన మార్కెట్ యార్డులో అభివృద్ధి పనులను కమిటీ చైర్మన్ కందూర్ సం�
తప్పుల్లేని ఓటరు జాబితా అందించాలని తహసీల్దార్ జీ లక్ష్మి బీఎల్వోలను ఆదేశించారు. మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో శుక్రవారం ఆమె బీఎల్వోలతో సమావేశం నిర్వహించారు.