నిర్మల్ జిల్లాలోని చారిత్రక దేవాలయాలకు మహర్దశ చేకూరుతున్నది. మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ప్రత్యేక చొరవతో జిల్లాలో సుమారు 600కు పైగా ఆలయాల పునర్నిర్మాణం, కొత్త ఆలయాల నిర్మాణం పూర్తయ్యింది.
బాసర ట్రిపుల్ ఐటీ చరిత్రలో పలు యూనివర్సిటీలతో అవగాహన ఒప్పందాలు చేసుకోవడం ఒక మైలు రాయిగా నిలుస్తుందని మిగులుతుందని ఇన్చార్జి వైస్ చాన్స్లర్ వెంకటరమణ అన్నారు.
నాగోబా విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలతో పాటు ఆలయ ప్రారంభోత్సవ వేడుకలను పురస్కరించుకొని మెస్రం వంశీయుల ఆధ్వర్యంలో నిత్యం ఆధ్యాత్మిక ప్రవచనాలు, భజనలు కొనసాగుతున్నాయి.
పోలీస్ ఉద్యోగార్థులకు దేహదారుఢ్య పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తున్నామని, సీసీటీవీల ద్వారా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నామని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. దేహదారుఢ్య పరీక్షలను �
మండల కేంద్రంలోని మార్కండేయ ఆలయ సమీపంలో బుధవారం రాత్రి నిర్వహించిన సాధనాశూరుల ప్రదర్శన ఆకట్టుకున్నాయి. పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో విన్యాసాలు ఏర్పాటు చేయించారు.
అన్ని కులాలకు రాష్ట్ర ప్రభుత్వం సమప్రాధాన్యత ఇస్తున్నదని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్ పేర్కొన్నారు. మండల కేంద్రంలో చేపడుతున్న రజక సంఘ భవన నిర్మాణానికి గురువారం మండల నాయకులతో కలిసి భూ
భారతదేశ చరిత్రలో మరో అపూర్వఘట్టానికి తెరలేసింది. నవశకం ప్రారంభమైంది. కేసీఆర్ సాహసోపేత నిర్ణయంతో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్), భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)గా రూపాంతరం చెందింది.