మౌలిక వసతులకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని భాగ్యనగర్, తాటిగూడలో రూ. 30 లక్షలతో చేపడుతున్న రోడ్డు,
అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు.
రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సాధించేలా కృషిచేద్దామని ఆయా జిల్లాల కలెక్టర్లు, వైద్యాధికారులకు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టీ హరీశ్రావు పిలుపుని
చెన్నూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో నంబర్ వన్గా నిలపుతానని ప్రభుత్వ విప్, టీఆర్ఎస్(బీఆర్ఎస్) జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు.
కవ్వాల్ టైగర్ రిజర్వుడ్ అడవుల్లో చేపట్టిన అభివృద్ధి పనులను నాగ్పూర్కు చెందిన పెంచ్ టైగర్ రిజర్వుడ్కు చెందిన 11మంది అధికారుల బృందం జన్నారం రేంజ్లోని గోండుగూడ అడవుల్లో మంగళవారం పర్యటించారు.
రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడుల బలోపేతానికి కృషి చేస్తున్నది. ఉపాధ్యాయలు సక్రమంగా సరైన సమయంలో పాఠశాలలో ఉంటే విద్యార్థులకు పూర్తిగా న్యాయం చేకూరుతుందని భావిస్తున్నది.