సీఎం కేసీఆర్ కరుణామయుడు అని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. మండలకేంద్రంలోని శ్రీ కన్యకా పరమేశ్వరీ కల్యాణ మండపంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కౌటాల, చింతలమానేపల్లి మండలాల టీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్
దివ్యాంగులంటే నాటి ప్రభుత్వాలకు చిన్నచూపు. దుర్భర జీవితాలు గడుపుతున్నా కనీస సాయం కరువే. ఆత్మస్థయిర్యంతో ముందడుగు వేద్దామన్నా చేయూత లేక కుంగుబాటే. కానీ, తెలంగాణ సర్కారు దివ్యాంగులకు అన్ని రకాలుగా అండగా �
కొలువుల కోలాహలం మళ్లీ మొదలైంది. యువత కలలను సాకారం చేసేందుకు ఉద్యోగ ఖాళీల భర్తీకి శ్రీకారం చుట్టిన రాష్ట్ర సర్కారు ఇప్పటికే, గ్రూప్-1, పోలీసు పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసి, ప్రిలిమినరీ పరీక్షలను పూర్త�
చట్టాలపై అవగా హన కల్పించాలని, సఖీ సేవలు విస్తృత పర్చాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొ న్నారు. జడ్పీ సమావేశ మందిరంలో శుక్రవారం స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా ప్రచారోద్యమం కార్యక్రమాన్ని న
తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం ప్రభుత్వం సవిత ప్రేమ చూపు తున్నదని దేవాదాయ, న్యాయ, అటవీ శాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. దిలావర్పూర్ మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఎంపీపీ పాల్దె అక్�
ప్రత్యేక ఓటరు నమోదు, ఓటరు జాబితా సంక్షిప్త సవరణ కార్యక్రమం-2023లో భాగంగా అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలని సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీశ్ కుమార్ వ్యాస్ ఆదేశించారు.
తొమ్మిదో వేజ్బోర్డు ఏడు నెలలు.. పదో వేజ్బోర్డు 16 నెలలు.. పదకొండో వేజ్బోర్డు 17 నెలలు.. ఇలా ప్రతిసారి సింగరేణి బొగ్గు గని కార్మికుల వేతన ఒప్పందం ఆలస్యమవుతూనే ఉంది.
జిల్లాలోని ప్రతి కళాశాలలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రోరల్ లిటరసీ క్లబ్ (ఈఎల్సీ)లు, అంబాసిడర్లు వయోజనులను ఓటర్లుగా నమోదు చేయాలని స్వీప్ నోడల్ అధికారి బీ లక్ష్మణ్ కోరారు.
ధాన్యం కొనుగోళ్లను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ భారతీ హోళికేరి అన్నారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లోని తన చాంబర్లో అదనపు కలెక్టర్ మ ధుసూదన్ నాయక్తో కలిసి జిల్లా అధికారు లు, రైస్ మిల్లర్లతో �