యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ చేస్తున్నది.
గిరి యువత కష్టపడి చదివి ఉన్నత స్థానంలో నిలవాలని ఐటీడీఏ పీవో వరుణ్ రెడ్డి సూచించారు. మండలకేంద్రంలోని క్రీడా ఆశ్రమ పాఠశాల, ఐటీఐ కళాశాలను శిక్షణ సహాయ కలెక్టర్ శ్రీజతో కలిసి బుధవారం సందర్శించారు.
పని చేసే ఉపాధ్యాయులను ప్రోత్సహిస్తామని గిరిజన సంక్షేమ శాఖ డీడీ దిలీప్ అన్నారు. ఆదిలాబాద్లోని కొలం గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన డివిజిన్ స్థాయి ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ,హెచ్డబ్ల�
సమాజ శ్రేయస్సును కోరుతూ వివిధ సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని డీఈవో ప్రణీత అన్నారు. చలితీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో బుధవారం పట్టణంలోని భవిత కేంద్రంలో అమన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డీఈ�
నాగోబా విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలతోపాటు ఆలయ ప్రారం భోత్సవ వేడుకలను పురస్కరించుకొని మెస్రం వంశీయుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆధ్యా త్మిక ప్రవచనాల బోధనాలు బుధవారం మూడో రోజూ రాత్రీ పగలు కొనసాగాయి.
పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి సైన్స్, పర్యావరణ ప్రదర్శన పోటీలు ఆదిలాబాద్లోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ పాఠశాలలో నిర్వహించారు. ఈ మేళాలో 600 మంది విద్యార్థులు తమ ప్రయోగాలను ప్రదర్శించారు.
ఐటీడీఏ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆశ్రమ పాఠశాలలో విద్యా బోధన, వసతుల పరిశీలనకు పీవో వరుణ్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 10 నుంచి 30 వరకు ప్యానెల్ టీంలు తనిఖీలు చేపట్టనున్నాయి.
‘మన ఊరు- మన బడి’ కార్యక్రమం కింద నిర్వహించే పాఠశాలల పనులు వేగవంతం చేయాలని, మోడల్ స్కూళ్లలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనులు నెలాఖరులోగా పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభ్యర్థులకు పోలీస్ హెడ్కార్వర్ట్స్లో నిర్వహిస్తున్న దేవాదారుఢ్య పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. రెండోరోజు శుక్రవారం అభ్యర్థులు ఉత్సాహంగా పాల్గొన్నా రు. మొత్తం 782 మంద�
‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా కొనసాగుతున్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ ఆదేశించారు. శుక్రవారం ఆయన సోన్ మండలంలోని న్యూవెల్మల్ ప్రాథమిక పాఠశాలను �
వాతావరణంలో రెండు రోజులుగా తీవ్రమైన మార్పు వచ్చింది. రాత్రి, పగలు తేడా లేకుండా చలితీవ్రతకు ప్రజలతో పాటు మూగజీవులు సైతం అల్లాడుతున్నాయి. చలి తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు చలిమంటగాస్తున్నారు.