అభివృద్ధి పనుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని మంచిర్యాల జిల్లా స్థానిక సంస్థల అసిస్టెంట్ కలెక్టర్ రాహుల్ స్పష్టం చేశారు. కోటపల్లి మండలంలోని షట్పల్లి, సర్వాయిపేట గ్రామపంచాయతీలో అదనపు కలెక్టర్ �
విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోన ప్ప అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న మధ్యాహ్న భోజనాన్ని మంగళవారం వ�
పాడి రైతులకు పశుగ్రాసం దొరకడం లేదు. యంత్రాలతో వరి కోస్తుండడంతో సరిగ్గా గడ్డి చేతికి అందడం లేదు. దీంతో పశుపోషణ భారంగా మారింది. కూలీలతో వరి కోయిస్తే పంట చేతికి వచ్చే సరికి పది రోజుల సమయం పడుతుంది.
సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి సూచించారు.సోమవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా ఎస్పీ, ఉన్నతాధికారులతో నే�
అన్ని ఠాణాల్లో ప్రత్యేక మహిళ సహాయక కేంద్రాలు ఏర్పాటు చేశామని, మహిళా హెల్ప్ డెస్క్పై నమ్మకం పెంపొందించేలా విధులను నిర్వర్తించాలని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్, నిర్మల్�
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ గడ్డం శ్రీనివాస్ అన్నారు. ఐకేపీ ఆధ్వర్యంలో దండేపల్లి మండలంలోని తాళ్లపేటలో సోమవారం కొనుగోలు కేంద్
జిల్లాలోని ఆయా మండలాల్లో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల ప్రజలు అధికారులకు అర్జీలు సమర్పించారు. తాండూర్ ఎంపీడీవో కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ గజానంద్, తహసీల్దార్ కవిత, ఎంపీ�
ప్రాపర్టీ షో గ్రాండ్ సక్సెస్ అయింది. ఆదివారం రెండోరోజు దిగ్విజయంగా ముగిసింది. ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టూ డే’ సంయుక్తంగా ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రెవెన్యూ గార్డెన్స్ వేదికగా నిర్వహ
సింగరేణిలో పనిచేస్తూ విరమణ పొందిన వారిలో లాండ్రీ, మేస్త్రీ, బంగారు నగలు చేయడం, వడ్రంగి (ఫర్నిచర్) తదితర కుల వృత్తులను చేస్తున్న వారే అధికంగా ఉన్నారు. మరికొందరు సింగరేణి రిటైర్డ్ కార్మికులు పలు షాపుల్లో
వానకాలం 2021-22 సీఎంఆర్ త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ మధుసూదన్ నా యక్ అన్నారు. టేకుమట్ల బాలాజీ ఆగ్రో ఇండస్ట్రీస్, కుందారం అన్నపూర్ణ రైస్ మిల్, పౌనూరులోని సదాశివ రైస్ మిల్లులను ఆదివారం తనిఖీ చే�
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని మంచిర్యాల ఇన్చార్జి డీసీపీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. మండలంలోని సుంపుటం గ్రామంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరానికి ఆయన ముఖ్య అత