వ్యవసాయ మార్కెట్ కమిటీ పదవులను సైతం ఆదివాసీ మహిళలకు రిజర్వ్ చేసి వారికి సముచిత స్థానం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు.
రక్తహీనత ఉన్న గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, వైద్య పరీక్షలు చేయించుకునే సమయంలోనే వైద్యులు గుర్తించాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు.
సంచలనంగా మారిన ఆరుగురు సజీవ దహనం కేసు కొలిక్కి వస్తున్నది. విచారణలో శాంతయ్యను చంపేందుకు తాము సుపారీ తీసుకున్నట్లు లక్షెట్టిపేటకు చెందిన రమేశ్ అనే వ్యక్తి ఒప్పుకున్నట్లు, సుపారీ గ్యాంగ్లో మిగిలిన వార
నిర్మల్ జిల్లా కుంటాల మండలం సూర్యపూర్ అడవుల్లో చిరుతపులి మృతి కలకలం రేపింది. సూర్యపూర్ సమీపంలో పెద్ద చెరువును ఆనుకొని ఉన్న అటవీ ప్రాంతంలో చిరుతపులి కళేబరాన్ని గ్రామానికి చెందిన ఓ యువకుడు సోమవారం గు�
గ్రామాల్లో రక్తహీనతపై ప్రాథమిక అవగాహన, బలవర్ధకమైన బియ్యం ప్రాధాన్యత అంశాలపై డీలర్లు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు.
వెల్మల ఐక్యత ఇతర కులాలకు స్ఫూర్తిదాయకమని, వారి అభ్యున్నతికి తనవంతు కృషి చేస్తానని రాష్ట్ర ఎస్సీ, దివ్యాంగ, వృద్ధుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ఆదివారం గోదావరిఖని ఐబీ కాలనీలోని శివా
ల్లంపల్లి మండలంలోని తాళ్లగురిజాల.. అభివృద్ధిలో దూసుకుపోతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి కనిపించని ఈ గ్రామం.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ఒడిసిపట్టుకొని ముందడుగు వేసింది. ‘
ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా సర్కారు స్కూళ్లను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ఈ క్రమంలో దిలావర్పూర్ మండలం గుట్టల మీది గ్రామమైన మాడెగాం అనుబంధ పంచాయతీ కదిలి ప్రాథమిక �
మండలంలోని కుచులాపూర్ క్రాస్రోడ్డు నుంచి ధన్నూర్(బీ) మీదుగా ఖండిపల్లె వరకు చేపట్టిన అడెల్లి రోడ్డు నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఎనిమిది కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వం రోడ్లు, భవనా�