దిలావర్పూర్ జనవరి 7 : నర్సరీల పనుల్లో నిర్లక్ష్యం చేయవద్దని, పనులు వేగవంతంగా చేప ట్టాలని ఎంపీడీవో గడ్డం మోహన్రెడ్డి సూచించా రు. సాంగ్వీ గ్రామంలోని నర్సరీ పనులను శనివా రం ఆయన పరిశీలించారు. అనంతరం పంచాయ తీ కార్యదర్శి, కూలీలకు పలు సూచనలు చేశారు. ఉన్న పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సరీల్లో బ్యాగు పిల్లింగ్ త్వరగా పూర్తి చేసి అందులో అవ సరమైన మొక్కలు నాటి పెంచాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శి అక్షయ్నాయక్ పంచా యతీ సిబ్బంది ఉన్నారు.
అంబకంటి, తండాలో..
మండలంలోని అంబ కంటి, తండా గ్రామాల్లో పల్లె ప్రగతి పనులను ఎంపీడీవో దేవేందర్రెడ్డి రెడ్డి పరిశీలించారు. గ్రామంలో పారిశుధ్య పనులపై ఆరా తీశారు. మొక్కలను బాధ్యతగా సంరక్షించాలని సూచించా రు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనం తరం హరితహారం నర్సరీని పరిశీలించారు. ఏపీవో నవీన్, కార్యదర్శి సతీశ్ ఉన్నారు.