బీఆర్ఎస్ హయాంలోనే గ్రామాలు అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించాయని..రెండేండ్ల రేవంత్ పాలనలో పల్లె లు అభివృద్ధిలో వెనుకబడి పోయాయని తాండూ రు మాజీ ఎమ్మెల్యే రోహిత్రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన మండలంలో�
జిల్లాలో రుణాలు పొంది తిరిగి చెల్లించని స్వయం సహాయక సంఘాలపై జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. మొండికేసిన స్వయం సహాయక సంఘాల నుంచి రుణాలను రికవరీ చేసేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి
చొప్పదండి నియోజకవర్గం లోని ప్రతిపల్లెను అభివృద్ధి చేయడానికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. గంగాధర మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చ�
రాష్ట్రంలో కొత్తగా నియమితులైన ఎంపీడీవోలకు శిక్షణ ఇచ్చే విషయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయాలు గందరగోళానికి దారితీశాయి. ఖాళీగా ఉన్న 144 ఎంపీడీవో పోస్టులకు గ్రూప్-1 ద్వారా 144మందిని ఎంపిక చేశ�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన పనుల జాతర కార్యక్రమం మరోసారి ఆరంభ శూరత్వంగా కనిపిస్తున్నది. నిరుడు రూ.4,529 కోట్ల అంచనా వ్యయంతో తలపెట్టిన 1,25,000 పనుల జాతర లక్ష్యం చేరుకోలేదనే విమర్శలు వినిపిస్తున�
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వ 22 నెలల పాలనలో గ్రామీణ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం చేయబడింది అంటూ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ గ్రామ పాలన వ్యవస్థను �
ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,615 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలో 499 జీపీలు, మెదక్ జిల్లాలో 469 జీపీలు, సంగారెడ్డి జిల్లాలో 647 జీపీలు ఉన్నాయి.1 ఫిబ్రవరి 2024తో పంచాయతీల పాలక వర్గాల పదవీ కాలం ముగిసింది. దీంతో �
మహిళా సంఘాల సభ్యులకు ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన కల్పించాల్సిన బాధ్యత మండల సమాఖ్య ప్రతినిధులపై ఉందని జిల్లా గ్రామీణభివృద్ధి శాఖ అధికారి రఘువరణ్ అన్నారు. జగిత్యాల జిల్లా సమాఖ్య కార్యాలయ సమావేశ మందిరంలో �
కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లాలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు, పథకాల పరిశీలనకు వచ్చిన కేంద్ర బృందానికి అధికారులు వివరాలు అందించాలని సిద్దిపేట కలెక్టర్ హైమావతి సూ
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆర్థిక స్వావలంభనతోనే మహిళలు ఉన్నత స్థితికి చేరుతారు. ఇందుకోసం రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయటమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందంటూ రాష్ట్ర ప్రభుత్వం గొప్ప�
ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ తొలిసారిగా దాతృత్వశీలుర జాబితాను విడుదల చేసింది. 2025 ఏడాదికిగానూ దాతృత్వంలో టాప్-100 జాబితాలో మన దేశం నుంచి పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ దంపతులు, విప్రో మాజీ చైర్మన్ అజిమ్ ప
procurement centers | సారంగాపూర్ : మండలంలోని కోనాపూర్, లక్ష్మీదేవిపల్లి, రెచపల్లి, లచ్చనయక్ తండా, బట్టపల్లి, పోతారం గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రఘువరన్ శుక్రవారం సందర్�
ఉమ్మడి పాలనలో దగాపడిన తెలంగాణ.. పదేండ్ల కేసీఆర్ హయాంలో ధనిక రాష్ట్రంగా విరాజిల్లింది. ఆర్థిక, సామాజిక, సంక్షేమ రంగాల్లో కొత్త శిఖరాలను అధిరోహించింది. అయితే, ఏదో శాపం తగిలినట్టు కేవలం 16 నెలల్లోనే మారిన ప్ర
Employment Guarantee Scheme | పెద్దపల్లి రూరల్, ఏప్రిల్ 08: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అడిగిన వారందరికి పనులు కల్పించేలా ప్రణాళికలు చేసి, ఎండాకాలం ఎండలను దృష్టిలో ఉంచుకొని జాతీయగ్రామీణ ఉపాధిహామీ పథకం పనులు చేస్తున్న ప�
ఐకేపీ ఆధ్వర్యంలో జిల్లాలో యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని, కేంద్రాలను 49 నుంచి 150కి పెంచుతున్న క్రమంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు.