పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ (సీఆర్డీ) కార్యాలయంలో ఓ రిటైర్డ్ అధికారి తిష్ట వేశాడు. ఆయన చెప్పిందే వేదం.. ఆయన చేసిందే రాజ్యాంగం అన్నట్టుగా వ్యవహారశైలి ఉంటుందని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం నుం�
మహిళ సాధికారిత దిశగా మహిళా క్యాంటీన్ల ఏర్పాటులో త్రీవ జాప్యం కనపడుతుంది. మహిళలను లక్షాధికారులుగా చేయడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు చెబుతున్నప్పటికీ అంతగా ఫలితాలు సాధించలేక పోతుంది.
కమ్మర్పల్లి మండల మహిళా సమాఖ్య రాష్ట్రస్థాయిలో ఉత్తమ సమాఖ్యగా ఎంపికైంది. రుణాల పంపిణీ, రికవరీ, ఆదాయాభివృద్ధి కార్యక్రమాల ఏర్పాటు తదితర అంశాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపినందుకుగాను ఈ అవార్డు లభించింది. ఈ మే�
కేంద్ర వార్షిక బడ్జ్ను (Union Budget) ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెడుతున్నారు. ఇందులో గృహ నిర్మాణానికి రూ.2.2 లక్షల కోట్లు కేటాయించారు. వచ్చే ఐదేండ్లలో అర్బన్ హౌసింగ్ కోసం ఈ మొత్తాన్ని
గ్రామాలను అన్ని రంగాల్లో తీర్చిదిద్ది పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం పల్లె ప్రగతి పథకాన్ని ప్రవేశపెట్టింది. పారిశుధ్యం నుంచి వైకుంఠధామాల వరకు అన్ని సౌకర్యాలు కల్పించే�
జిల్లాలోని మల్కాజిగిరి ప్రభుత్వ వైద్యశాలలో జూన్ 6 నుంచి సదరం క్యాంపులు నిర్వహిస్తున్నట్లు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.
గ్రామీణ నిరుపేదలకు ఏడాదికి వంద రోజుల పనిని కల్పించేందుకు ఉద్దేశించిన ఉపాధి హామీ పథకం అమల్లో అధికారుల ఉదాసీనతతో కూలీలు ఇబ్బంది పడు తున్నారు. కూలీలు పనిచేసే ప్రాంతాల్లో మౌలిక వసతులైన తాగునీరు, నీడ వసతి లే
మండలంలోని దొనబండ గ్రామంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్వంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ సోమవారం ప్రారంభించారు.
ఉపాధి హామీ కూలీల జాబ్ కార్డులకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో క్షేత్రస్థాయిలో సమస్యలు ఎదురవుతున్నాయి. వివరాలు సరిపోలక పోవడంతో ఆన్లైన్లో నమోదు చేయడం ఈజీఎస్�
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించానని, త్వరలోనే అమలు చేసి ప్రజల సమస్యలు తీరుస్తానని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. తోగ్గూడెంలో శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్ల�
హరిత లక్ష్యం ఖరారైంది. 2024 లో రంగారెడ్డి జిల్లాలో 25 లక్షల మొక్కలను నాటాలని నిర్ణయించారు. కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి యేటా 70-80 లక్షల వరకు మొక్కలను నాటించేలా వివిధ శాఖలు చర్యలు చేపట్టాయి.
విద్య, వైద్యానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం ఆయన ముషీరాబాద్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రూ. 57 లక్షలతో అభివృద్ధి పనులు, అలాగే సొసైటీ ఫర్ రూరల్�
మండల కేంద్రంతోపాటు కాటవరం, తిమ్మాయిపల్లి, శాఖాపూర్ తదితర గ్రామాల్లో సీసీ రోడ్డు నిర్మాణానికి దేవరకద్ర ఎమ్మెల్యే జీ మధుసూదన్రెడ్డి ఆదివారం భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. అదేవిధంగా ఆయా గ్రామాల్లో
నల్లగొండ నియోజకవర్గంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆదేశాలతో కొంత మంది పంచాయతీ కార్యర్శులపై బదిలీ వేటు పడింది. రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి కమిషనర్కు సంబంధం లేకుండా జిల్లా కలెక్టర్తో ఓ ఆర్డర్ జార�
జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు విడుదల చేయకుండా కేంద్ర ప్రభుత్వం పల్లెల ప్రగతిని అడ్డుకుంటున్నది. ఏడాది కాలంగా మెటీరియల్ నిధులు పెండింగ్లో పెట్టి నాన్చుతున్నది. సుమారు 500 పనులకు సంబంధించి రూ. 19 కోట్ల బిల్ల